Amit Shah
-
#India
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Date : 29-07-2025 - 3:55 IST -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Date : 29-07-2025 - 1:58 IST -
#India
Manipur : మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ చర్చల్లో మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.
Date : 25-07-2025 - 11:34 IST -
#India
Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా
ఈ సందర్బంగా పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..పీష్వా బాజీరావు స్మారకానికి NDA కంటే మంచి స్థలం ఉండదన్నది స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇదే మన భవిష్య సైనిక నాయకత్వానికి పునాది వేసే ప్రదేశం. భారత స్వాతంత్ర్య పోరాటం అంటే మనకు శివాజీ మహారాజ్ గుర్తు వస్తారు.
Date : 04-07-2025 - 6:48 IST -
#Telangana
Raja Singh : కాంగ్రెస్లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Date : 02-07-2025 - 11:06 IST -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
40 ఏళ్ల పసుపు బోర్డు కల సాకారమవుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. కల సాకారమవుతున్న వేళ రైతులకు పండగేనని ఆయన అన్నారు.
Date : 29-06-2025 - 9:19 IST -
#Telangana
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 27-06-2025 - 8:16 IST -
#India
Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’ ఇంకా మిగిలే ఉంది – మావోలకు అమిత్ షా వార్నింగ్
Operation Kagar : వారు ఆయుధాలు విడిచిపెట్టి సామాన్య జనజీవితంలోకి వచ్చి కలవాలి. లేదంటే వారికి నిద్రపట్టనివ్వం
Date : 23-06-2025 - 7:54 IST -
#India
Amit Shah : పాక్కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
Date : 21-06-2025 - 11:52 IST -
#Telangana
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.
Date : 12-06-2025 - 1:03 IST -
#India
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Date : 09-06-2025 - 5:15 IST -
#India
Amit Shah : వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 01-06-2025 - 5:20 IST -
#India
Maoists : నంబాల కేశవరావు ఎన్కౌంటర్.. నిరసనగా భారత్ బంద్కు పిలుపు
Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి.
Date : 31-05-2025 - 4:56 IST -
#India
Amit Shah : ప్రపంచానికి సిందూర్ విలువ తెలిసింది: కేంద్రహోంమంత్రి అమిత్ షా
ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.
Date : 27-05-2025 - 3:04 IST