Amaravathi
-
#Andhra Pradesh
IT Companies : ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు
IT Companies : డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా నిలిచిన పేటీఎం సంస్థ ఇప్పుడు ప్రయాణ సేవల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘చెక్-ఇన్ (Check-in)’ పేరుతో ఒక ప్రత్యేక AI ట్రావెల్ బుకింగ్ యాప్ను సంస్థ ప్రారంభించింది
Date : 07-11-2025 - 11:29 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఘాటు ఎక్కువని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా […]
Date : 16-10-2025 - 12:53 IST -
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Date : 29-09-2025 - 7:03 IST -
#Andhra Pradesh
DSC Appointment Letters: డీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్లు ఈనెల 25న పంపిణీ!
ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇది అభ్యర్థులకు ఒక గొప్ప గౌరవం అని అధికారులు తెలిపారు.
Date : 21-09-2025 - 2:34 IST -
#Andhra Pradesh
CBN : నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ..ప్రస్తావించిన అంశం ఇదే !
CBN : సాస్కి పథకం కింద రాష్ట్రాలకు మంజూరయ్యే మూలధన పెట్టుబడి నిధుల కింద ఈ ఆర్థిక సంవత్సరం ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Date : 16-07-2025 - 8:40 IST -
#Andhra Pradesh
Suparipalanalo Toli Adugu : గెలిచింది కూటమి కాదు ప్రజలు – నారా లోకేష్
Suparipalanalo Toli Adugu : జూన్ 4నాటి ఎన్నికలు ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని, ప్రజలు తామే నిజమైన గెలుపొందినవారని ఆయన స్పష్టం చేశారు
Date : 23-06-2025 - 7:45 IST -
#India
Amaravathi : విద్యుత్ కోతలు తట్టుకోలేక విద్యుత్ ఆఫీసునే తగలబెట్టిన యువకులు
Amaravathi : గ్రామానికి వరుసగా మూడు రోజులు కరెంటు లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం పెరిగింది. విద్యుత్ అధికారులు ఫోన్ లలో స్పందించకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో రెచ్చిపోయారు
Date : 18-06-2025 - 12:20 IST -
#Andhra Pradesh
YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్
YCP : "అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని" అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Date : 07-06-2025 - 9:01 IST -
#Andhra Pradesh
Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Date : 29-04-2025 - 11:05 IST -
#Andhra Pradesh
Tadikonda : తాడికొండ భూములకు రెక్కలు
Tadikonda : ముఖ్యంగా 200 గజాల స్థలాన్ని సుమారు 25 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం
Date : 17-03-2025 - 3:45 IST -
#Andhra Pradesh
Amaravathi : అమరావతికి మరో తీపి కబురు
Amaravathi : హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అమరావతి నిర్మాణం కోసం రూ.11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది
Date : 16-03-2025 - 4:58 IST -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్ బైపాస్ భూముల ధరలకు రెక్కలు..ఎందుకంటే !
vijayawada : మొన్నటి వరకూ వెస్ట్ బైపాస్ పరిసర ప్రాంతాల్లో చదరపు గజం భూమి ధర రూ.14,000 నుండి రూ.16,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు
Date : 13-03-2025 - 10:25 IST -
#Andhra Pradesh
SRM Varsity : అమరావతిలో వైద్య, ఫార్మా కాలేజీలు ఏర్పాటు చేయాలి – చంద్రబాబు
SRM Varsity : అమరావతిలోని SRM వర్సిటీలో వైద్య, ఫార్మా కళాశాలలను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సూచించారు
Date : 11-03-2025 - 7:21 IST -
#Andhra Pradesh
Chandrababu : హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత మాదే – సీఎం చంద్రబాబు
Chandrababu : 2027కి బులెట్ రైలు సైతం అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగుళూరు మీదుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లూ నిర్మాణ పనులు జాప్యం వల్ల అమరావతిపై 7 వేల కోట్ల అదనపు భారం పడనుందని వాపోయారు
Date : 19-10-2024 - 4:57 IST -
#Andhra Pradesh
Amaravathi : అమరావతి ప్రాంతంలో భూములున్న వారు ఇక కోటీశ్వరులే..
Amaravathi : అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లాల గుండా 189కి.మీటర్లతో ఈ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం కాబోతుంది
Date : 08-10-2024 - 10:55 IST