Agriculture
-
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Date : 02-10-2023 - 11:41 IST -
#India
M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది
ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.
Date : 29-09-2023 - 11:05 IST -
#India
Fertilizer Bags: ఎరువుల బస్తాలకు కొత్త డిజైన్.. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా..!
ప్రభుత్వం కొత్త ఎరువుల సంచి (Fertilizer Bags)ని ప్రారంభించింది. ఈ కొత్త సంచి ద్వారా రైతులు కనీస రసాయన ఎరువులు వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.
Date : 19-08-2023 - 9:42 IST -
#Speed News
G20 Agriculture Summit: హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ సమిట్
నగరంలో మూడు రోజులు పాటు జీ20 దేశాల అగ్రికల్చర్ సమ్మిట్ జరగనుంది. జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఈ సదస్సుకు వేదిక కానుంది.
Date : 14-04-2023 - 11:16 IST -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Date : 29-03-2023 - 10:30 IST -
#India
Smarika: తండ్రి కోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలి నాగలి చేటపట్టిన యువతి..! హ్యాట్సాఫ్..!
ప్రస్తుతం దేశంలో మెజారిటీ యువత ఐటీ రంగం వైపు చూస్తున్నారు. సంవత్సరానికి లక్షలు కుమ్మరించే జాబ్ చేస్తూ మన మూలం అయిన వ్యవసాయాన్ని మరచిపోతున్నారు.
Date : 02-01-2023 - 10:55 IST -
#Andhra Pradesh
Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!
అనుమానం పెనుభూతంగా మారుతుందని పెద్దల సామెత. ఆ విషయం తెలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని పక్కన పడేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి తొందరపడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేయాలని ఆయన ఆదేశించడం గమనార్హం.
Date : 17-11-2022 - 2:53 IST -
#South
Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆకులను తింటాయి. వాటి మేత ఏర్పాటుకు అంత ఖర్చు లేదు. […]
Date : 14-11-2022 - 9:00 IST -
#Telangana
Bandi On KCR: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ఛాలెంజ్!
నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్లోని సూరారంలో సభ నిర్వహిస్తున్నారు.
Date : 12-09-2022 - 5:22 IST -
#Speed News
CM KCR : రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు కేంద్రం కుట్ర.!!
దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
Date : 20-08-2022 - 5:44 IST -
#Speed News
Oil Palm Cultivation : ఆయిల్ పామ్ సాగుకు చేసే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న బ్యాంకులు
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు కరీంనగర్ డీసీసీ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులను
Date : 26-07-2022 - 8:40 IST -
#Andhra Pradesh
Agriculture Crops : ఏపీలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. ఆ నాలుగు జిల్లాల్లో..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో 3,101 ఎకరాలకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయి.
Date : 13-07-2022 - 7:38 IST -
#Speed News
Telangana : తెలంగాణ ఆర్థిక కష్టాలకు ఉపశమనం
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగేలా ఆదాయం కనిపించింది. ఎక్సైజ్, స్టాంపులు ,రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల ద్వారా మేలో వచ్చిన ఆదాయాలు నగదు కొరతతో ఉన్న కేసీఆర్ సర్కార్ ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రుణాలను నిలిపివేసిన తరువాత నిధుల కొరతతో తెలంగాణ పోరాడుతోంది. ఆర్థిక శాఖ నుండి పొందిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ మరియు మేలో వ్యవసాయం, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ద్వారా […]
Date : 03-06-2022 - 3:03 IST -
#Special
Youtuber Success Story: ఉద్యోగం వదిలి.. అక్షర సేద్యానికి కదిలి!
‘‘ఒక్కసారి ఈ మట్టిలోకి అడుగు పెడితే.. ఆ తర్వాత భూదేవి తల్లే లాగేసుకుంటుంది’’.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలోని డైలాగ్ ఇది.
Date : 12-03-2022 - 8:34 IST -
#South
Farmer: ఆన్లైన్ శిక్షణ పొందుతున్న కర్ణాటక రైతులు
మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్లైన్ శిక్షణను పొందారు.
Date : 06-02-2022 - 7:45 IST