HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Agriculture News

Agriculture

  • Transgenders for traffic control: CM orders to officials

    #Telangana

    Rythu Runa Mafi: తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు!

    తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఆగస్టు 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు.

    Date : 15-08-2024 - 7:05 IST
  • Rythu Runa Mafi

    #Telangana

    Rythu Runa Mafi: ఆగస్టు 15న మూడో విడత రుణ మాఫీ..!

    జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది.

    Date : 14-08-2024 - 10:20 IST
  • KTR open letter to Revanth Reddy Govt

    #Speed News

    KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

    Date : 12-08-2024 - 12:39 IST
  • Key Advice To farmers

    #Telangana

    Key Advice To farmers: రైతుల‌కు మంత్రి కీలక సూచ‌న‌.. ఆ పంట‌లు వేయాల‌ని పిలుపు..!

    రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.

    Date : 07-08-2024 - 9:07 IST
  • PM Kisan Nidhi

    #Speed News

    PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!

    PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]

    Date : 16-06-2024 - 12:03 IST
  • PM Kisan Nidhi

    #Business

    PM Kisan Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. 17వ విడత విడుదల ఎప్పుడంటే..?

    PM Kisan Nidhi: ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోదీ మళ్ళీ దేశంలో ప్రభుత్వంగా మారింది. జూన్ 10, సోమవారం.. మోదీ 3.0 ప్రభుత్వం మొదటి రోజు ప్రభుత్వం రైతులకు పెద్ద బహుమతిని ఇచ్చింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదు (PM Kisan Nidhi)ను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్‌పై మోదీ సంతకం పెట్టారు. […]

    Date : 11-06-2024 - 10:02 IST
  • AP EAMCET 2024 Exam

    #Andhra Pradesh

    AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.

    Date : 15-05-2024 - 3:59 IST
  • Tummala Nageswara Rao Babu

    #Speed News

    Hyderabad: పర్యావరణ విధ్వంసం అపడానికి నూతన ఆవిష్కరణలు అవసరం : మంత్రి తుమ్మల

    Hyderabad: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ శివారులో బయోటక్ అగ్రి ఇన్నోవేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు.  వ్యవసాయానికి దోహదపడేటునంటి ఏటీజీసీ సంస్థ ఏ రకమైన చెడు లేని పంటలకు హాని లేని మందులను తయారు చేస్తున్నామని రాంచంద్రా రెడ్డి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకట్ రెడ్డి అని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తాను కూడా వ్యవసాయం చేస్తున్నానని […]

    Date : 30-03-2024 - 11:15 IST
  • PM Kisan Nidhi

    #Speed News

    PM Kisan: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రి 28న పీఎం కిసాన్ 16వ విడ‌త‌.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్‌..!

    మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్‌ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.

    Date : 24-02-2024 - 3:38 IST
  • Ts Polycet 2024 Notification Release

    #Telangana

    TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

      TS Polycet : టీఎస్ పాలిసెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఎస్ఎస్‌సీ(SSC) లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాత‌ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. We’re now on WhatsApp. Click to Join. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటి నుంచి ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి […]

    Date : 15-02-2024 - 11:59 IST
  • Rythu Bharosa

    #Telangana

    Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్

    వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.

    Date : 10-02-2024 - 6:14 IST
  • Niranjan Reddy

    #Telangana

    Telangana Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి

    రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

    Date : 10-02-2024 - 4:12 IST
  • Agriculture Courses

    #Special

    Agriculture Courses: 10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమైన కోర్సులు

    10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా వ్యవసాయ రంగం మరియు యంత్రాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలో కెరీర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు

    Date : 18-01-2024 - 6:38 IST
  • Rythu Bandhu

    #Telangana

    Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి

    తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    Date : 06-01-2024 - 10:14 IST
  • PM Kisan Mandhan Yojana

    #India

    PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!

    రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).

    Date : 06-10-2023 - 10:50 IST
  • ← 1 2 3 4 →

Trending News

    • వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్​ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీళ్ళే

    • అజిత్ పవార్ మరణానికి ముందు.. ఆ చివరి పోస్ట్ !

    • జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

    • అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన సంచలన నిజాలు

    • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News

  • మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు

  • అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం పై అనుమానాలు !!

  • పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd