Agriculture
-
#Telangana
Key Advice To farmers: రైతులకు మంత్రి కీలక సూచన.. ఆ పంటలు వేయాలని పిలుపు..!
రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.
Published Date - 09:07 PM, Wed - 7 August 24 -
#Speed News
PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!
PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]
Published Date - 12:03 AM, Sun - 16 June 24 -
#Business
PM Kisan Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.. 17వ విడత విడుదల ఎప్పుడంటే..?
PM Kisan Nidhi: ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోదీ మళ్ళీ దేశంలో ప్రభుత్వంగా మారింది. జూన్ 10, సోమవారం.. మోదీ 3.0 ప్రభుత్వం మొదటి రోజు ప్రభుత్వం రైతులకు పెద్ద బహుమతిని ఇచ్చింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదు (PM Kisan Nidhi)ను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్పై మోదీ సంతకం పెట్టారు. […]
Published Date - 10:02 AM, Tue - 11 June 24 -
#Andhra Pradesh
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.
Published Date - 03:59 PM, Wed - 15 May 24 -
#Speed News
Hyderabad: పర్యావరణ విధ్వంసం అపడానికి నూతన ఆవిష్కరణలు అవసరం : మంత్రి తుమ్మల
Hyderabad: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ శివారులో బయోటక్ అగ్రి ఇన్నోవేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. వ్యవసాయానికి దోహదపడేటునంటి ఏటీజీసీ సంస్థ ఏ రకమైన చెడు లేని పంటలకు హాని లేని మందులను తయారు చేస్తున్నామని రాంచంద్రా రెడ్డి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకట్ రెడ్డి అని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తాను కూడా వ్యవసాయం చేస్తున్నానని […]
Published Date - 11:15 PM, Sat - 30 March 24 -
#Speed News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ 16వ విడత.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.
Published Date - 03:38 PM, Sat - 24 February 24 -
#Telangana
TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల
TS Polycet : టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఎస్సీ(SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి […]
Published Date - 11:59 AM, Thu - 15 February 24 -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Published Date - 06:14 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
Published Date - 04:12 PM, Sat - 10 February 24 -
#Special
Agriculture Courses: 10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమైన కోర్సులు
10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా వ్యవసాయ రంగం మరియు యంత్రాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలో కెరీర్ను ఏర్పాటు చేసుకోవచ్చు
Published Date - 06:38 PM, Thu - 18 January 24 -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Published Date - 10:14 PM, Sat - 6 January 24 -
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Published Date - 10:50 AM, Fri - 6 October 23 -
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Published Date - 11:41 AM, Mon - 2 October 23 -
#India
M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది
ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.
Published Date - 11:05 AM, Fri - 29 September 23 -
#India
Fertilizer Bags: ఎరువుల బస్తాలకు కొత్త డిజైన్.. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా..!
ప్రభుత్వం కొత్త ఎరువుల సంచి (Fertilizer Bags)ని ప్రారంభించింది. ఈ కొత్త సంచి ద్వారా రైతులు కనీస రసాయన ఎరువులు వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.
Published Date - 09:42 AM, Sat - 19 August 23