ADR Report
-
#Andhra Pradesh
Richest MLA : దేశంలోని సంపన్న ఎమ్మెల్యేల జాబితా.. ఏపీయే టాప్
ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలోని టాప్-10 సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో(Richest MLA) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.
Published Date - 03:55 PM, Wed - 19 March 25 -
#India
National Parties Vs Incomes: ఆదాయంలో టాప్-3 జాతీయ పార్టీలపై ఏడీఆర్ సంచలన నివేదిక
దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.
Published Date - 05:36 PM, Mon - 17 February 25 -
#India
Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
Published Date - 07:54 PM, Sun - 9 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు
CM Chandrababu : అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు.
Published Date - 09:26 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
Lok Sabha Elections: మే 13న నాలుగో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో 476 మంది కోటీశ్వరులు..!
10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు నాలుగో దశ పోలింగ్ సోమవారం (మే 13) జరగనుంది.
Published Date - 11:58 PM, Sat - 11 May 24 -
#India
ADR: లోక్సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొంది. మొత్తం […]
Published Date - 04:16 PM, Tue - 16 April 24 -
#Andhra Pradesh
Electoral Bonds : 10 రెట్లు పెరిగిన టీడీపీ విరాళాలు.. నంబర్ 1 బీజేపీ
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Published Date - 08:42 AM, Sun - 11 February 24 -
#Telangana
Richest MP – Rajya Sabha : దేశంలోనే ధనిక ఎంపీ బండి పార్థసారథి.. సెకండ్ ప్లేస్ లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
Richest MP - Rajya Sabha : దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ఫార్మా దిగ్గజం బండి పార్థ సారథి నిలిచారు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.5300 కోట్లు.
Published Date - 07:22 AM, Sat - 19 August 23 -
#India
Regional Parties Income : అడ్రస్ లేని ఆదాయం 887 కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు(Regional Parties Income) ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.1,165.58 కోట్లలో 76 శాతం (రూ. 887.55 కోట్లు) గుర్తు తెలియని మూలాల నుంచే అందిందని పేర్కొంది.
Published Date - 09:00 PM, Tue - 16 May 23 -
#Andhra Pradesh
ADR Report : చంద్రబాబు ముందు జగన్మోహన్ రెడ్డి పేదోడే.!
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం సంపన్నంగా(ADR Report) మారింది.
Published Date - 03:38 PM, Fri - 14 April 23 -
#India
ADR Report: దేశంలో సంపన్న సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి…
దేశ రాజకీయాలను డబ్బు శాసిస్తుందని చిన్న పిల్లాడిని అడిగినా అవుననే సమాధానం ఇస్తాడు. వార్డు మెంబర్ మొదలుకుని ముఖ్యమంత్రి స్థాయి వరకు డబ్బే ప్రధానంగా పని చేస్తుంటారు
Published Date - 06:07 PM, Wed - 12 April 23 -
#Speed News
Party Assets : గులాబీ ‘కారు’ చాలా రిచ్ గురూ!
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక పార్టీగా టీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీకి 301.47 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తేల్చింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక రెండో రిచ్ పార్టీ గా టీఆర్ఎస్ ఉంది.
Published Date - 07:43 PM, Fri - 28 January 22