Telangana
-
#Telangana
Good News : అంగన్వాడీ విద్యార్థులకు గుడ్న్యూస్
Good News : హైదరాబాద్లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు
Date : 02-11-2025 - 4:17 IST -
#Telangana
Telangana : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టండి ..కెనడా హై కమిషనర్ ను కోరిన సీఎం రేవంత్
Telangana : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యంగా చూస్తున్నారు
Date : 01-11-2025 - 9:15 IST -
#Telangana
Telangana GST : అక్టోబర్ లో తెలంగాణ లో GST వసూళ్లు ఎంత అంటే ..!!
Telangana GST : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పన్ను ఆదాయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రం అక్టోబర్ నెలలో రూ. 5,726 కోట్లు GST ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం
Date : 01-11-2025 - 8:50 IST -
#Telangana
Hyderabad-Bijapur Highway : తెలంగాణలో మరో నేషనల్ హైవే విస్తరణ
Hyderabad-Bijapur Highway : హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్–163) విస్తరణ పనులకు ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో, దాదాపు 46 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన రోడ్డు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 01-11-2025 - 12:00 IST -
#Sports
Telangana Women: సెమీఫైనల్ స్ఫూర్తితో తెలంగాణ మహిళలకు భవిత!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదటి అడుగు మాత్రమే కాగా.. భారత్ ఫ్యూచర్ సిటీ అసలు ప్రారంభ వేదికగా నిలవనుంది. సెమీఫైనల్ విజయం భారత మహిళల స్థైర్యాన్ని నిరూపించగా, ఇప్పుడు తెలంగాణ ఆ శక్తికి సరైన వేదికను, శిక్షణను అందించడానికి సిద్ధంగా ఉంది.
Date : 31-10-2025 - 5:35 IST -
#Telangana
MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్ఎస్ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భారత క్రికెట్ కెప్టెన్గా ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలబెట్టిన అజారుద్దీన్కు రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు.
Date : 30-10-2025 - 8:23 IST -
#Telangana
CM Revanth Aerial Survey : వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
CM Revanth Aerial Survey : వరంగల్ జిల్లాలోని గ్రామాలు వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు
Date : 30-10-2025 - 7:21 IST -
#Telangana
Floods in Warangal : వరదలతో ‘వరంగల్’ విల విల ..
Floods in Warangal : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, ఖమ్మం జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి
Date : 30-10-2025 - 11:50 IST -
#Telangana
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Date : 29-10-2025 - 4:19 IST -
#Andhra Pradesh
Montha Cyclone Effect : తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Montha Cyclone Effect : తుఫాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు
Date : 29-10-2025 - 9:40 IST -
#Telangana
Pranahita-Chevella Project: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 27-10-2025 - 5:42 IST -
#Telangana
Indiramma Houses : మీరు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్ !!
Indiramma Houses : తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి
Date : 27-10-2025 - 1:45 IST -
#Telangana
Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!
ఏ ఇంటెలిజెన్స్ సర్వే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచించలేదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఈ తప్పుడు సర్వే ఫలితాల వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరించింది.
Date : 26-10-2025 - 6:33 IST -
#Telangana
Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా!
మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Date : 25-10-2025 - 9:50 IST -
#Telangana
Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తుల పంపకాలపై దాఖలైన దావాను కొట్టివేయాలని కోరుతూ ఎనిమిదో నిజాంగా గుర్తింపు పొందిన ముఖరం జా కుమారుడు అజ్మత్ జా, కుమార్తె షెకర్ జా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో అసలు కేసులో పూర్తిస్థాయి విచారణకు మార్గం […]
Date : 24-10-2025 - 12:18 IST