Ktr
-
#Speed News
Jeevan Reddy: కేటీఆర్ ఆ స్థానం నుంచి పోటీ చేయాలి, జీవన్ రెడ్డి డిమాండ్
జగిత్యాల లోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకో, కేటీఆర్ మాట్లాడే తీరుతో బీఆర్ఎస్ గెలుస్తుందన్న ఒక్క మెదక్ ఎంపీ సీటుకుడా గెలిచే అవకాశం ఉండదన్నారు. రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా మరో అదనపు టీ ఎం సీ కోసం అనుమతులు లేకుండా చేపట్టడం నేరమని అన్నారు. తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యత ఉందని నివేదిక ఉండగా తుమ్మడి […]
Published Date - 12:37 AM, Sat - 2 March 24 -
#Telangana
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి […]
Published Date - 10:49 AM, Fri - 1 March 24 -
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Published Date - 08:20 PM, Thu - 29 February 24 -
#Telangana
KTR : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (KTR) గురువారం సవాల్ విసిరారు. తాను కూడా సిరిసిల్లకు రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ నేత అన్నారు. రేవంత్ రెడ్డి ‘మగ’ అయితే రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొని గెలవాలి. కనీసం ఒక్క సీటు అయినా […]
Published Date - 05:40 PM, Thu - 29 February 24 -
#Telangana
KTR: మంత్రి దామోదర కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్కు మధ్యాహ్నం ఒంటిగంటకు కేటీఆర్ వెళ్లారు.
Published Date - 03:32 PM, Thu - 29 February 24 -
#Telangana
KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్గా కేటీఆర్ […]
Published Date - 01:05 PM, Thu - 29 February 24 -
#Telangana
CM Revanth Reddy : కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కు సవాల్ విసిరారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ చేసారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పర్యటనరద్దు కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొన్నారు. ఈ […]
Published Date - 07:54 PM, Tue - 27 February 24 -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Published Date - 04:22 PM, Tue - 27 February 24 -
#Telangana
Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్
వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి […]
Published Date - 01:39 PM, Tue - 27 February 24 -
#Telangana
KTR : మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం
KTR: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr)మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం […]
Published Date - 12:32 PM, Tue - 27 February 24 -
#Telangana
KTR : విద్యార్థులకు బెస్ట్ విషెష్ తెలుపుతూ కేటీఆర్ గిఫ్ట్స్ ..
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. గిఫ్ట్ (Gift) అనేది ఎంత పెద్దది..ఎంత ఖరీదైంది కాదు..వారి అవసరాన్ని తీర్చేదయి ఉండాలి..అప్పుడే తీసుకున్న వారికీ , ఇచ్చే వారికీ సంతృప్తి ఉంటుంది. ఇదే కేటీఆర్ చేసారు. త్వరలో 10 వ తరగతి పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఈ తరుణంలో తన నియోజకవర్గంలోని 10 వ తరగతి విద్యార్థులకు ఎక్సమ్ ప్యాడ్ తో పాటు పెన్నులను గిఫ్ట్ గా పంపించి వారిలో సంతోషం నింపారు. దాదాపు […]
Published Date - 03:37 PM, Mon - 26 February 24 -
#Telangana
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు […]
Published Date - 03:11 PM, Mon - 26 February 24 -
#Telangana
KTR: జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన కేటీఆర్, రేవంత్ సర్కారు పై ఆరోపణలు
KTR: గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన ఇతర పార్టీల నేతలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, […]
Published Date - 11:07 PM, Sun - 25 February 24 -
#Telangana
KTR: పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం: కేటీఆర్
KTR: పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని, మరి కొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతాం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని, కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమైనాయి.. ఇదేనా మార్పు అంటే అంటే […]
Published Date - 05:44 PM, Sun - 25 February 24 -
#Telangana
Lasya Nandita: లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్
రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జి లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శించారు.
Published Date - 12:32 PM, Sun - 25 February 24