Harish Rao
-
#Telangana
రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం
గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Date : 29-01-2026 - 2:26 IST -
#Telangana
మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు
మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Date : 29-01-2026 - 10:45 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు
Date : 27-01-2026 - 8:02 IST -
#Telangana
స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న
నైనీ బొగ్గు గని టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల హస్తం ఉందనేది హరీశ్ రావు ప్రధాన ఆరోపణ. గతంలో పిలిచిన టెండర్లను అకస్మాత్తుగా రద్దు చేయడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Date : 24-01-2026 - 9:08 IST -
#Telangana
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST -
#Telangana
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఏర్పడిన సిట్
Date : 23-01-2026 - 7:51 IST -
#Speed News
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం […]
Date : 22-01-2026 - 4:46 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
Date : 21-01-2026 - 11:19 IST -
#Telangana
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST -
#Telangana
సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు – హరీష్ రావు
తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి 'తాటాకు చప్పుళ్లకు' తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్రావు స్పష్టం చేశారు.
Date : 20-01-2026 - 11:17 IST -
#Telangana
టెండర్ల కోసం ఆ ముగ్గురి మధ్య పంచాయితీ అంటూ బాంబ్ పేల్చిన హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విబేధాలను ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల ఇప్పుడు చర్చగా మారాయి
Date : 19-01-2026 - 5:05 IST -
#Telangana
రేవంత్ , మా జోలికొస్తే నీ గద్దె కూలుతుంది అంటూ హరీశ్ రావు హెచ్చరిక
"బిడ్డా రేవంత్.. మా పార్టీ జోలికొస్తే నీ గద్దె కూలుతుంది" అంటూ నేరుగా ముఖ్యమంత్రికే హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ అనేది కేవలం జెండాల మీదో, గద్దెల మీదో ఆధారపడిన పార్టీ కాదని, అది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు
Date : 19-01-2026 - 2:15 IST -
#Speed News
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవినీతి మరియు ప్రజాద్రోహంతో కూడుకున్నదని తీవ్రంగా విమర్శించారు
Date : 18-01-2026 - 9:45 IST -
#Cinema
సినిమా టికెట్ల విషయంలో కూడా కమీషన్ల దందా – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు
Date : 11-01-2026 - 2:45 IST -
#Telangana
కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?
BRSతో కవిత పూర్తిగా సంబంధాలు తెంచుకోవడానికి దారితీసిన అంశాలపై చర్చ జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ అండగా లేదని కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ సమయంలో KTR, హరీశ్ అధికారులను అడ్డుకోవడం
Date : 07-01-2026 - 11:51 IST