Harish Rao
-
#Telangana
Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రూ. వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కమిషన్ వివరించింది.
Published Date - 10:33 AM, Tue - 2 September 25 -
#Telangana
Kavitha New Party : కవిత కొత్త పార్టీ.. రిజిస్ట్రేషన్ కంప్లీట్?
Kavitha New Party : కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ (New Party Registration) ప్రక్రియ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేయబడిన వెంటనే, కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు
Published Date - 08:20 AM, Tue - 2 September 25 -
#Telangana
Kavitha Next Target : కవిత నెక్స్ట్ టార్గెట్ అతడేనా..?
Kavitha Next Target : పార్టీని నడిపించే కీలక నాయకులపై ఆమె బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను స్పష్టంగా బయటపెడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు
Published Date - 09:30 PM, Mon - 1 September 25 -
#Telangana
Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు
Published Date - 07:54 PM, Mon - 1 September 25 -
#Speed News
MLC Kavitha : హరీష్ రావు వల్లే కేసీఆర్ మీద మరక.. తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ విచారణ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు.
Published Date - 04:59 PM, Mon - 1 September 25 -
#Telangana
TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు
TG Assembly Session : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది
Published Date - 04:53 PM, Sat - 30 August 25 -
#Speed News
BRS : కాళేశ్వరం కమిషన్ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.
Published Date - 12:59 PM, Sat - 30 August 25 -
#Speed News
KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..
KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.
Published Date - 11:07 AM, Sat - 30 August 25 -
#Telangana
Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్
Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని, అప్పుడు వాటిని ఎలా రిపేరు చేయాలో లేదా పునర్నిర్మించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు
Published Date - 05:21 PM, Thu - 28 August 25 -
#Telangana
Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
Published Date - 02:43 PM, Mon - 25 August 25 -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 08:00 PM, Sat - 23 August 25 -
#Speed News
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Published Date - 03:50 PM, Thu - 21 August 25 -
#Telangana
Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్
Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.
Published Date - 06:40 PM, Sun - 17 August 25 -
#Telangana
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Published Date - 01:22 PM, Tue - 5 August 25 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. కేసీఆర్ ఆదేశాల వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో భారీ సమస్యలు తలెత్తినట్లు కమిషన్ నివేదికలో వెల్లడైంది.
Published Date - 12:56 PM, Mon - 4 August 25