26/11 Mumbai Attack Anniversary
-
#Special
26/11 Mumbai Attack Anniversary: యావత్ భారతావని ఇప్పటికి..ఎప్పటికీ మర్చిపోలేని గాయానికి నేటితో 14ఏళ్లు పూర్తి..!!
దేశఆర్థిక రాజధాని ముంబైలో ముష్కరుల ఘాతుకానికి పాల్పడి సరిగ్గా నేటితో 14ఏళ్లు. ఈ ఉగ్రదాడి ముంబై నగరాన్నే కాదు..యావత్ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి ఇప్పటికీ…ఎప్పటికీ మర్చిలేనిది. మాయన మచ్చలా భారతావని వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ…దేశంలోని ప్రముఖలందరూ వారికి నివాళులర్పించారు. నవంబర్ 6, 2008న ముంబై నగరంలో జరిగిన ఉగ్రదాడి..యావత్ భారతావనితో పాటు ప్రపంచాన్ని కూడా […]
Published Date - 11:27 AM, Sat - 26 November 22