World Cup 2023 Final: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 4 పరుగులకే గిల్ అవుట్..!
ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్కు తొలి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. శుభ్మన్ గిల్కు అవుట్ చేశాడు.
- By Gopichand Published Date - 02:35 PM, Sun - 19 November 23
World Cup 2023 Final: ప్రపంచ కప్ ఫైనల్ (World Cup 2023 Final)లో భారత్కు తొలి దెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ శుభ్మన్ గిల్ ను అవుట్ చేశాడు. 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి గిల్ ఔటయ్యాడు. 4.2 ఓవర్లకు భారత్ 30 పరుగులు చేసింది. గిల్ అవుట్ కావడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఘనంగా ఆరంభించింది. జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. 14 బంతుల్లో 14 పరుగులు చేసి రోహిత్ శర్మ అప్పటికే 2 ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (33 నాటౌట్), కోహ్లీ (16 నాటౌట్)గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
Also Read: India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!
Related News
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.