Sports
-
సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
Published Date - 03:07 PM, Tue - 4 January 22 -
Virat Kohli : కోహ్లీ…అంతా ఓకేనా ?
భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై బహిరంగ విమర్శలు గుప్పించాడో ఆ తర్వాత నుండీ విరాట్ వర్సెస్ బీసీీసీఐ ఎపిసోడ్ మరింత హీటెక్కింది
Published Date - 04:42 PM, Mon - 3 January 22