Sports
-
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి!
వరుణ్తో పాటు అర్ష్దీప్ సింగ్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్లో అదరగొట్టినందుకు ప్రతిఫలం దక్కింది. అర్ష్దీప్ నాలుగు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్లో 16వ స్థానానికి చేరుకున్నారు.
Date : 17-12-2025 - 4:20 IST -
టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేసిన మంత్రి నారా లోకేష్
Sri Charani Rs 2.5 Crore: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ప్రపంచకప్లో రాణించిన ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇవాళ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు రూ.2.5 కోట్ల చెక్ అందజేశారు. శ్రీచరణి ఇటీవల డబ్ల్యూపీఎల్లో భారీ ధరకు అమ్ముడై, శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైంది. ఉమెన్ క్రికెటర్ శ్రీచ
Date : 17-12-2025 - 1:58 IST -
ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!
అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
Date : 17-12-2025 - 9:44 IST -
కోల్కతా నైట్ రైడర్స్కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్లో అజింక్యా రహానే బ్యాటర్గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 16-12-2025 - 8:30 IST -
ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే!
వెంకటేష్ అయ్యర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
Date : 16-12-2025 - 7:30 IST -
యువ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?
ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
Date : 16-12-2025 - 6:55 IST -
వెంకటేష్ అయ్యర్కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్రౌండర్!
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి అతను కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు.
Date : 16-12-2025 - 5:25 IST -
మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అతను తన బేస్ ప్రైస్ను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు.
Date : 16-12-2025 - 4:37 IST -
గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడైనా.. అతనికి దక్కేది రూ. 18 కోట్లే!
కేకేఆర్ జట్టు ఖాతా నుండి మాత్రం పూర్తి మొత్తం అంటే రూ. 25.20 కోట్లు కట్ అవుతాయి. కానీ ఆటగాడికి రూ. 18 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన రూ. 7.20 కోట్లు బీసీసీఐ వద్దకు చేరుతాయి. ఈ మొత్తాన్ని బోర్డు ఆటగాళ్ల సంక్షేమ నిధి కోసం ఉపయోగిస్తుంది.
Date : 16-12-2025 - 4:14 IST -
రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
కేకేఆర్, సీఎస్కే మధ్య హోరాహోరీగా సాగిన 'బిడ్డింగ్ వార్'లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
Date : 16-12-2025 - 3:45 IST -
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతున్నాయి.
Date : 16-12-2025 - 3:25 IST -
అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ.. టీమిండియా కు పరుగుల వరద!
Abhigyan Kundu : అండర్ – 19 ఆసియా కప్లో టీమిండియా దుమ్ము రేపుతోంది! మలేషియాతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు డబుల్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే రెండు సార్లు 400 కు పైగా స్కోర్లు చేసిన టీమిండియా, ఈ టోర్నీలో అదరగొడుతోంది. అభిగ్యాన్ డబుల్ సెంచరీ చేయగా, వేదాంత్ 90 పరుగులు నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. మలేషి
Date : 16-12-2025 - 2:58 IST -
ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్గా మల్లికా సాగర్, ఎవరీమె!
మల్లికా సాగర్ తన కెరీర్లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే బాధ్యతను ఆమెకు అప్పగించారు.
Date : 16-12-2025 - 2:25 IST -
నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు.
Date : 16-12-2025 - 1:16 IST -
పంజాబ్లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
Date : 15-12-2025 - 10:18 IST -
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?
భారత జట్టు, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే నాలుగవ టీ20 మ్యాచ్ను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లలో చూడవచ్చు.
Date : 15-12-2025 - 9:50 IST -
టీమిండియా ఆటగాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్!
దక్షిణాఫ్రికాతో నాలుగో, ఐదో టీ20 మ్యాచ్ల నుంచి అక్షర్ పటేల్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పటేల్ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 15-12-2025 - 8:31 IST -
మెస్సీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ఐసీసీ చైర్మన్!
దీనికి ముందు మెస్సీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మినిర్వా అకాడమీకి చెందిన యువ ఫుట్బాల్ క్రీడాకారులను కలుసుకున్నారు. వారితో ఫోటోలు కూడా దిగారు.
Date : 15-12-2025 - 6:40 IST -
ఐపీఎల్ వేలానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు టాప్ ప్లేయర్స్!
అస్సాంకు చెందిన సదేక్ హుస్సేన్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ బౌలర్గా ఉద్భవించాడు. తన ప్రత్యేకమైన రౌండ్-ఆర్మ్ యాక్షన్, సమర్థవంతమైన యార్కర్లు, స్లోవర్ బాల్స్తో ఈ మీడియం పేసర్ పరిమిత అవకాశాలలో తన ముద్ర వేశాడు.
Date : 15-12-2025 - 4:26 IST -
Leo to Meet PM Modi in Delhi Today : నేడు ప్రధానితో మెస్సీ భేటీ
Leo to Meet PM Modi in Delhi Today : ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, లియోనల్ మెస్సీ గోట్ టూర్ (GOAT Tour) నేటితో భారత పర్యటన ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
Date : 15-12-2025 - 9:17 IST