HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >If Asia Cup 2023 Gets Taken Away From Us We May Pull Out Ramiz Raja

Asia Cup 2023: మళ్ళీ పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ బెదిరింపులు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు.

  • By Gopichand Published Date - 02:27 PM, Sat - 3 December 22
  • daily-hunt
Jpg
Jpg

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆతిథ్యమిస్తున్న వచ్చే ఆసియా కప్ వేదికను మారిస్తే టోర్నీ నుంచి తాము వైదొలుగాతమని వ్యాఖ్యానించారు. ఆతిథ్య హక్కుల విషయంలో రాజీ పడేది లేదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తమకు ఆతిథ్య హక్కులు ఇవ్వకపోతే.. ఇవ్వమని తాము కోరుకోవడం లేదనీ. ఆ హక్కులను మాకు మేము పారదర్శకంగా తెచ్చుకున్నామన్నారు. భారత్ రాకపోతే అది వారి ఇష్టమనీ, దీని కోసం పాక్ నుంచి వేదికను మరోక చోటుకు మారిస్తే మాత్రం ఆసియా కప్ నుంచి తామే తప్పుకుంటామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది ఆసియాకప్ పాక్ లో జరగనుంది. అయితే పాక్ తో ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు భారత్ సిద్ధంగా లేదు. దీంతో భారత్ ను ఎలాగైనా పాక్ రప్పించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. గత నెలలో కూడా ఇదే అంశంపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. భారత్ లో జరగనున్న వరల్డ్ కప్‌లో తాము ఆడతామనీ, ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుందన్నాపు.

పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో తాము కూడా చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీనికి బీసీసీఐ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. తమ ప్రభుత్వం అనుమతిస్తేనే పాక్ వస్తామని స్పష్టం చేసింది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్ లో చాలా ఏళ్ళు ఏ జట్టూ పర్యటించలేదు. గత కొంత కాలంగా జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇంగ్లాండ్ మాత్రం అక్కడ పర్యటించాయి. ప్రస్తుతం రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏం చూసుకుని పాక్ క్రికెట్ బోర్డు ఇంతలా మిడిసిపడుతోందని ఫైర్ అవుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2023
  • cricket
  • PCB Chief
  • Ramiz Raja
  • sports

Related News

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd