Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!
ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
- By Balu J Published Date - 08:30 AM, Mon - 12 December 22
ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. కంపార్ట్ మెంట్లో వేచి ఉన్న భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం ప్రకారం 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.
నిన్నటి రోజున 72,466 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,123 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు హుండీ ద్వారా శ్రీవారి భక్తులు 4.29 కోట్ల రూపాయలు కానుకలు సమర్పించారు.
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�