Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక...
- By Prasad Published Date - 10:59 AM, Tue - 22 November 22
![Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/11/4-mlsa.jpg)
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక సమచారం రాబట్టడం కోసం బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి ని కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న(సోమవారం) వీరు విచారణకు రాకపోవడంతో ఈ రోజు సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను తెలంగాణ పోలీసులు అలెర్ట్ చేశారు.బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి ని వాంటెడ్ జాబితాలో సైబరాబాద్ పోలీసులు చేర్చారు.
Related News
![Telangana: మద్యం అమ్మకాలపై రేవంత్ సర్కార్ ఫోకస్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Revanth-Reddy-To-Close-Belt-Shops.jpg)
Telangana: మద్యం అమ్మకాలపై రేవంత్ సర్కార్ ఫోకస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు మద్యం ధరలను పెంచడంతోపాటు మరిన్ని లైసెన్స్లు కలిగిన మద్యం దుకాణాలను తెరవడంతోపాటు కొత్త బార్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.