Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక...
- By Prasad Published Date - 10:59 AM, Tue - 22 November 22
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక సమచారం రాబట్టడం కోసం బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి ని కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న(సోమవారం) వీరు విచారణకు రాకపోవడంతో ఈ రోజు సిట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను తెలంగాణ పోలీసులు అలెర్ట్ చేశారు.బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి ని వాంటెడ్ జాబితాలో సైబరాబాద్ పోలీసులు చేర్చారు.
Related News
Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల
నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.