Varma On Gudiwada Casino : టీడీపీ ‘కాసినో’ ఇష్యూ వర్మ హైజాక్
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని , టీడీపీ మధ్య కాసినో ఇష్యూ రగులుతుంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ కసినోకు కేంద్రం అయింది.
-
Kohli vs Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీస్… తగ్గేదేలే అంటున్న గంగూలీ
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
Published Date - 08:51 AM, Fri - 21 January 22 -
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Published Date - 08:40 AM, Fri - 21 January 22 -
Bravery: సాహస పోలీస్.. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
కుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి కెనాల్ లో దూకిన వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు కెనాల్ లో దూకడాన్ని అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ సురేష్ కుమార్ చూశారు.
Published Date - 08:37 AM, Fri - 21 January 22 -
Dulquer Salmaan: ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది .
Published Date - 10:27 PM, Thu - 20 January 22 -
Kerala Lockdown: కేరళలో ఆ రెండు రోజులు లాక్ డౌన్..!
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు ఆదివారాల్లో లాక్డౌన్ లాంటి ఆంక్షలను విధించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. లాక్ డౌన్ లో అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:23 PM, Thu - 20 January 22 -
Hyderabad: రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫస్ట్
ఈ ఏడాది తెలంగాణ రియల్ ఎస్టేట్ పంట పండింది. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 5,120 కోట్లను రాబట్టింది. సీఎం కేసీఆర్ మ్యాజిక్ తో దేశ వ్యాప్తంగా క్షిణించినా తెలంగాణలో మాత్రం రియల్ ఎస్టేట్ కాసులు కురిపించింది.
Published Date - 09:04 PM, Thu - 20 January 22 -
ఎదురు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రిలో పరామర్శించిన హోం మంత్రి
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ,శ్రీ ఎం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీ కె.శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్ డి శ్రీ దయానంద్ కలిసి గురువారం పర
Published Date - 08:25 PM, Thu - 20 January 22 -
AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.
Published Date - 08:03 PM, Thu - 20 January 22 -
TTD: విరాళాలు అందించండి.. వేంకటేశ్వరుడిని దర్శించుకోండి!
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Published Date - 04:20 PM, Thu - 20 January 22 -
Kishan Reddy: కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్!
రాజకీయనాయకులపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్న�
Published Date - 03:05 PM, Thu - 20 January 22 -
Kaikala: సీఎం జగన్ కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ!
ముఖ్యమంత్రి జగన్కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమ
Published Date - 01:07 PM, Thu - 20 January 22 -
PRC Issue: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని రోడెక్కిన సంఘాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. “పే రివర్సల్” అని పేర్కొంటూ వేతన సవరణపై ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా తిరస్కరించారు. తమ ప్రయోజనాలకు పూర్త�
Published Date - 12:56 PM, Thu - 20 January 22 -
Vijayawada: రూ. కోటి పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కన్నాకు కోర్టు ఆదేశం
గృహహింస కేసులో కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడ కోర్టు ఆదేశించింది.
Published Date - 12:39 PM, Thu - 20 January 22 -
3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
Published Date - 11:45 AM, Thu - 20 January 22 -
Casino Probe: గుడివాడ క్యాసినో పై పోలీసుల విచారణ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో విచ్చలవిడిగా కోడిపందల నిర్వహాణ, గుండాట లాంటి జూదక్రీడలు జరిగాయి. ఇవి ప్రతిఏటా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
Published Date - 11:30 AM, Thu - 20 January 22