Speed News
-
BJYM : బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ మంజూరు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిరసనలో అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ మంజూరైంది. పరీక్ష పేపర్ లీక్ స్కామ్ నేపథ్యంలో
Date : 28-03-2023 - 6:30 IST -
PAN Aadhar Link: పాన్ ఆధార్ లింకుకు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
ఆధార్ కార్డు అనేది ప్రతి దానికి నిత్యం అవసరమైనది.
Date : 28-03-2023 - 5:30 IST -
Mahila Samman Saving Certificate Scheme: మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ (MSSC) ఏప్రిల్ 1 నుంచి ఆరంభమవుతోంది. షార్ట్ టర్మ్ క్యాష్ డిపాజిట్ చేస్తే.. ఎక్కువ వడ్డీ ఇవ్వడం..
Date : 28-03-2023 - 2:13 IST -
Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది టెన్నిస్ రాష్ట్రంలోని నాష్విల్లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ౩గ్గురు పిల్లలు సహా 6 గురు ప్రాణాలు..
Date : 28-03-2023 - 1:30 IST -
Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..
ఐదు గ్రహాలు ఈ రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమీపానికి రానున్నారు. వీటికి చంద్రుడు అదనంగా కనిపిస్తాడు.
Date : 28-03-2023 - 1:05 IST -
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. PF వడ్డీ రేట్లు పెంచిన ప్రభుత్వం..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మంగళవారం జరిగిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.
Date : 28-03-2023 - 11:36 IST -
Gold Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మంగళవారం తగ్గాయి. మంగళవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,710గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,690గా నమోదైంది.
Date : 28-03-2023 - 7:53 IST -
Fire Broke Out: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం
ఢిల్లీలోని బదర్పూర్లో భారీ అగ్నిప్రమాదం (Fire Broke Out) జరిగింది. మంటల ధాటికి 2 అంతస్తుల భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
Date : 28-03-2023 - 7:27 IST -
Bus accident in Saudi Arabia : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం…మంటలు చెలరేగి 20 మంది మృతి.
సౌదీ అరేబియాలో(Bus accident in Saudi Arabia) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వంతెనను ఢీకొట్టింది. వెంటనే బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్
Date : 28-03-2023 - 5:55 IST -
Shooting in US : అమెరికాలో దారుణం. పాఠశాలలో విచక్షణారహిత కాల్పులు, 7 విద్యార్థులు మృతి
అమెరికాలో (Shooting in US )దారుణం జరిగింది. కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. టేనస్సీలోని నాష్విల్లేలోని ఓ ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు మరణించారు. కాల్పులు జరిపినది యువతి అని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో యువతి మరణించింది. మహిళా షూటర్ పాఠశాల పక్క తలుపు ద్వారా భవనంలోకి ప్రవేశించిందని, ఆమె పారిపోతుండగా, చర్చిలోని ర
Date : 28-03-2023 - 4:51 IST -
Cheetah Sasha : కునో నేషనల్ పార్క్లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి
భారత్ లో చిరుతలకు(Cheetah Sasha) పునరావాసం కల్పించాలన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాశా ఆడ చిరుత (Cheetah Sasha)కునో నేషనల్ పార్క్ లో తన ఎన్ క్లోజర్ లో చనిపోయింది. నమీబియా నుంచి మొదట్లో మధ్యప్రదేశ్కు వచ్చిన 8 చిరుతల్లో చిరుత సాషా ఒకటి. జనవరి 24న సాషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. చిరుత డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వైద్య బృందం
Date : 28-03-2023 - 4:27 IST -
Yediyurappa: యడియూరప్ప ఇంటిపై రాళ్ళ దాడి.. అసలేం జరిగిందంటే?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బంజారా వర్గానికి
Date : 27-03-2023 - 6:19 IST -
UPI Payments: యూపీఐతో చెల్లింపులు చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సైబర్ నేరగాళ్ల మాయలో పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్లతో అమాయకులకు టోపీ..
Date : 27-03-2023 - 4:30 IST -
Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది.
Date : 27-03-2023 - 3:18 IST -
Virat Kohli: 9వ తరగతి ఎక్సామ్ లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. వైరల్ వైరల్
పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ.. భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు.
Date : 27-03-2023 - 1:43 IST -
Planets: మర్చి 28న రాత్రి ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి ఐదు గ్రహాలు మనకు కనిపించబోతున్నాయి..
ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ నెల 28న రాత్రి నింగి వైపు తప్పకుండా ఒక్కసారి చూడండి. వీలుంటే మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్..
Date : 27-03-2023 - 1:16 IST -
Nikhat Zareen : బాక్సర్ నిఖత్ జరీన్ను అభినందించిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్
న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 50 కిలోల విభాగం ఫైనల్స్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న
Date : 27-03-2023 - 10:42 IST -
CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హ
Date : 27-03-2023 - 10:28 IST -
PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం
Date : 27-03-2023 - 10:07 IST -
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ నేడు
Date : 27-03-2023 - 9:55 IST