Speed News
-
USA: కోట్ల ఫాలోవర్స్ ఉన్నా కూడా.. అడవిలో జీవిస్తున్న పాపులర్ టిక్ టాకర్..?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి అందులో రకరకాల వీడియోలు తీస్తూ వైరల్
Date : 31-07-2023 - 3:59 IST -
AP Volunteer : వైజాగ్ లో వృద్ధురాలి హత్య..వాలంటీర్స్ వండర్స్ అంటూ జనసేనాని ట్వీట్
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో హత్య జరిగింది
Date : 31-07-2023 - 3:54 IST -
Odisha: దారుణం.. రెండు కిలోల టమోటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన వ్యక్తి?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇంకా చెప్పాలి
Date : 31-07-2023 - 3:10 IST -
Nizamabad : ఎంపీ ధర్మపురి అర్వింద్కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
ధర్మపురి అర్వింద్ 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
Date : 31-07-2023 - 2:58 IST -
Calcutta HC: టీఎంసీకి షాకిచ్చిన కలకత్తా హైకోర్టు
టీఎంసీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 5న బిజెపి నేతల నివాసానలను ముట్టడిస్తామని ప్రకటించారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ.
Date : 31-07-2023 - 2:53 IST -
Tomato: రూ. 21 లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?
టమాటా.. ఈ పేరు వింటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దానికి గల కారణం టమాటా రేటు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంత
Date : 31-07-2023 - 2:40 IST -
West Bengal: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం క్షిణించింది. 79 ఏళ్ల భట్టాచార్య ఆక్సిజన్ స్థాయి కాస్త పడిపోతున్నట్టు తెలుస్తుంది.
Date : 31-07-2023 - 2:39 IST -
Hyderabad: హైదరాబాద్ లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం
తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు బలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పిల్లలు స్వేచ్ఛ ఇవ్వాలి అలా అని అతిగారాబం పనికిరాదు.
Date : 31-07-2023 - 1:28 IST -
Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్ ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం లోకసభ జనరల్ సెక్రటరీకి లేఖ
ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం నిర్ణయించిన కొత్త ఆర్డినెన్స్ బిల్లు ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మొదటి నుంచి కేంద్ర కొత్త ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Date : 31-07-2023 - 12:41 IST -
Bull Attack : పగ పట్టిన ఎద్దు ..భయం భయంతో తిరుగుతున్న ప్రజలు
ఓ ఎద్దు మనుషులను పగ పట్టింది. మనిషి కనిపిస్తే దాడి చేస్తుంది
Date : 31-07-2023 - 12:23 IST -
Kothagudem: వరదలో నీటిలో స్మశాన వాటికి.. రోడ్డుపై దహన సంస్కారాలు
స్మశాన వాటికలో వరద నీరు చేరడంతో 90 ఏళ్ళ వృద్ధురాలిని రోడ్డుపై దహనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది
Date : 31-07-2023 - 12:20 IST -
Heavy Rains : ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడిన రైతు.. మహారాష్ట్రలో శవమై తేలాడు
ఆదిలాబాద్ జిల్లా చాంద (టి) గ్రామానికి చెందిన షిండే దశరథ్ (40) జులై 25 న భారీ వర్షం పడుతుండడం తో పొలంలో
Date : 31-07-2023 - 11:58 IST -
BC Bandhu: బీసీ బంధును కులవృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత
Date : 31-07-2023 - 11:13 IST -
Constable Firing-4 Dead : ట్రాన్స్ ఫర్ చేశారనే కోపంతో రైల్వే కానిస్టేబుల్ ఫైరింగ్.. నలుగురి మృతి
Constable Firing-4 Dead : అతడొక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పీఎఫ్ ) కానిస్టేబుల్. తనకు గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ ఫర్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Date : 31-07-2023 - 10:55 IST -
Hyderabad: మార్నింగ్ వాకర్స్ ని ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్: 2 మృతి
మార్నింగ్ వాక్ కొంతమందికి శాపంగా మారుతుంది. ఇటీవల మార్నింగ్ వాక్ చేస్తున్న ముగ్గురు మహిళలను ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు.
Date : 31-07-2023 - 9:10 IST -
Yuva Galam Padayatra: అద్దంకిలో 170వరోజు లోకేష్ యువగలం పాదయాత్ర
యువగళం పాదయాత్ర 170వరోజు అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభించారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
Date : 31-07-2023 - 7:45 IST -
Telangana Congress: కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ పూర్వవైభవం కనిపిస్తున్నది. గత కొంతకాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజకంగా కనిపించలేదు. అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది.
Date : 31-07-2023 - 7:30 IST -
Telangana: నల్గొండ ఎటిఎంలో చోరీ.. 23 లక్షలు అపహరణ
నల్గొండ జిల్లాలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. స్థానిక ఎస్బిఐ ఏటీఎం నుంచి 23 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు.జిల్లాలోని ఎన్హెచ్ 65లో గల ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు.
Date : 31-07-2023 - 6:25 IST -
Khammam : ఖమ్మంలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెలకొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో
Date : 30-07-2023 - 9:41 IST -
Kothagudem : వరదల్లో ప్రజలు..డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్స్
ప్రజల అవసరాలు తీర్చాల్సిన రాజకీయ నేతలు ప్రజలను పట్టించుకోకుండా డాన్సులు వేస్తూ
Date : 30-07-2023 - 8:25 IST