HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kerala Brings Back Deleted Content In School Textbooks

Kerala: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో గాంధీ, నెహ్రు సమాచారం తొలగింపు

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవానికి ముందు కేరళ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మహాత్మాగాంధీ, నెహ్రూలకు సంబంధించిన విషయాలను తొలగించింది.

  • Author : Praveen Aluthuru Date : 12-08-2023 - 2:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala
New Web Story Copy 2023 08 12t143256.465

Kerala: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవానికి ముందు కేరళ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మహాత్మాగాంధీ, నెహ్రూలకు సంబంధించిన విషయాలను తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి సమాచారం అందించారు.

కొత్తగా తరగతులు ప్రారంభానికి ముందు పాఠశాలల్లో కొత్త పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఆ రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో గాంధీ, నెహ్రు అంశాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి మాట్లాడుతూ.. విద్యార్థులు మన చరిత్ర, ఆర్థిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని సరైన దృక్కోణంలో నేర్చుకోవడం చాలా అవసరమని చెప్పారు.ఇదిలా ఉండగా గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం విద్యార్థులకు భారతదేశ, దాని నిజమైన స్ఫూర్తితో బోధిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే . విశేషం ఏంటంటే కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో గుజరాత్ అల్లర్లకు సంబందించిన సమాచారం చరిత్ర పాఠ్య పుస్తకంలో చేర్చినట్టు తెలుస్తుంది.

Read More: Baahubali : ‘కట్టప్ప’ సత్యరాజ్ తల్లి కన్నుమూత..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delete
  • Gandhi
  • kerala
  • Nehru
  • textbooks
  • V. Sivankutty

Related News

Shashi Tharoor

లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ

    Latest News

    • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

    • గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ

    • ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి

    • సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

    • క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో ఫ్రాడ్..సైబర్ నేరగాళ్ల పై పోలీసుల ఉక్కుపాదం

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd