Speed News
-
Nara Lokesh : కేంద్ర మంత్రి జైశంకర్తో మంత్రి నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రమంత్రిత్వ శాఖ సహకారం అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Date : 18-08-2025 - 1:01 IST -
CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి.. ఆయన నేపథ్యం ఇదే!
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు.
Date : 17-08-2025 - 8:23 IST -
BRS MLC Father: పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తండ్రి!
ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడి తండ్రి ఇలాంటి కార్యకలాపాల్లో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
Date : 17-08-2025 - 8:02 IST -
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
Date : 17-08-2025 - 3:55 IST -
Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం, వీడియో వైరల్
ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది దేశం పట్ల నాకు ఉన్న ప్రేమకు, నా శిక్షణను అందించిన ప్రతీ గురువు పట్ల ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. అంతరిక్షంలో గడిపిన క్షణాలు మరిచిపోలేనివిగా పేర్కొంటూ, తన అనుభవాలను దేశంలోని విద్యార్థులతో, శాస్త్రవేత్తలతో, సైనికులతో పంచుకోవాలని ఆకాంక్షించారు.
Date : 17-08-2025 - 10:57 IST -
AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు
ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 17-08-2025 - 9:42 IST -
AP Cabinet Meeting : ఈ నెల 21న క్యాబినెట్ భేటీ
ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 9:35 IST -
US Tariffs: భారతదేశంలో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇదే!
తమిళనాడు నుంచి అమెరికా మార్కెట్కు అత్యధిక ఎగుమతులు జరుగుతాయి కాబట్టి ఈ టారిఫ్లు రాష్ట్రంపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 7:44 IST -
Coolie : ‘కూలీ’ రెమ్యునరేషన్ రూమర్లకు ఆమిర్ ఖాన్ చెక్
Coolie : ‘కూలీ’ సినిమా విజయంలో తన పాత్ర కేవలం చిన్న భాగమేనని, అసలు క్రెడిట్ సూపర్స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునదేనని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు.
Date : 16-08-2025 - 5:47 IST -
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Date : 16-08-2025 - 5:27 IST -
Pawan Kalyan : రజనీకాంత్కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!
Pawan Kalyan : భారతీయ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Date : 16-08-2025 - 3:05 IST -
Trump-Putin: భారీ ఎంట్రెస్టుతో ప్రపంచం ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ భేటీ నిరసనతో ముగిసింది
భేటీ అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ, ఈ సమావేశం చాలా ప్రొడక్టివ్గా జరిగిందని, వారు అనేక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 12:02 IST -
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం మరియు సేవా స్ఫూర్తి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని పేర్కొన్నారు.
Date : 16-08-2025 - 9:56 IST -
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గణేశన్ను ఒక నిష్ఠాపరమైన జాతీయవాదిగా, బీజేపీ పార్టీకి ఒక స్తంభంగా అభివర్ణించారు.
Date : 15-08-2025 - 9:03 IST -
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకోసం కొత్త దిశగా అడుగు… ‘స్త్రీ శక్తి’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వంతెన మీదుగా విజయవాడ బస్టాండ్ వరకు సాగింది. ఈ ప్రయాణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందరేశ్వరి మాధవ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర నేతలు పాల్గొన్నారు.
Date : 15-08-2025 - 4:32 IST -
Cloudburst: జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 65 మంది మృతి, 200 మంది గల్లంతు?
ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా సందర్శించనున్నారు.
Date : 15-08-2025 - 4:05 IST -
Ranga reddy : ఫామ్హౌస్లో సోదాలు.. పోలీసుల అదుపులో 40 మంది నైజీరియన్లు
వీరిలో కొంతమంది విద్యార్థులుగా ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులకు ముందుగానే సమాచారం అందిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, శనివారం అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్ను చుట్టుముట్టి దాడి చేశారు. పార్టీలో గంజాయి, ఎల్ఎస్డీ వంటి మాదక పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Date : 15-08-2025 - 1:29 IST -
79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
Date : 15-08-2025 - 11:24 IST -
PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
Date : 15-08-2025 - 10:21 IST -
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బటాలియన్ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Date : 15-08-2025 - 10:09 IST