Speed News
-
CM KCR: మహారాష్ట్రలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ విజయకేతనం
విదర్భలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సీట్లకు పైగా గెలుచుకుంది.
Date : 06-11-2023 - 5:04 IST -
Diwali Holidays : ఏపీలో దీపావళి సెలవు తేదీలో మార్పు.. తెలంగాణలో..?
Diwali Holidays : ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవును ఈ నెల 13కు మార్చారు.
Date : 06-11-2023 - 4:11 IST -
Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఎందుకో తెలుసా ?
Sri Lanka Cricket Board : శ్రీలంక ప్రభుత్వం క్రికెట్ బోర్డును రద్దు చేసింది.
Date : 06-11-2023 - 3:37 IST -
Cyber Crime: మీ ఫోన్ కు మిస్డ్ కాల్స్ వస్తున్నాయా.. అయితే జర జాగ్రత్త!
మొబైల్ నెంబరుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవడం వల్ల భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
Date : 06-11-2023 - 3:14 IST -
Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పోటీ.. అభ్యర్థి ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి తాజాగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించారు.
Date : 06-11-2023 - 3:11 IST -
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Date : 06-11-2023 - 2:11 IST -
CM KCR : సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య.. తప్పిన ప్రమాదం
CM KCR : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.
Date : 06-11-2023 - 1:41 IST -
Whatsapp : మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కాకూడదంటే.. ఇలా చేయాలి
Whatsapp : వాట్సాప్ మన దేశంలోని అనుమానాస్పద అకౌంట్ల ఏరివేతను వేగవంతం చేసింది.
Date : 06-11-2023 - 1:17 IST -
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముత్తంగి టోల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న
Date : 06-11-2023 - 1:13 IST -
CM Yogi Adityanath: ట్విట్టర్ కింగ్ యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
Date : 06-11-2023 - 1:03 IST -
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి వార్నింగ్ ఈమెయిల్స్.. మరో వ్యక్తి అరెస్ట్
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి వరుసగా బెదిరింపు మెయిల్స్ను పంపిన వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు.
Date : 06-11-2023 - 12:41 IST -
4 Cases – Azharuddin : అజారుద్దీన్ భవితవ్యం తేలేది నేడే.. కాసేపట్లో మల్కాజిగిరి కోర్టు తీర్పు
4 Cases - Azharuddin : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ భవితవ్యం ఇవాళ తేలనుంది.
Date : 06-11-2023 - 12:01 IST -
Nara Lokesh : బస్ స్టేషన్ లో ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి – నారా లోకేష్
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమని టీడీపీ జాతీయ ప్రధాన
Date : 06-11-2023 - 11:19 IST -
BRS Minister: వలసల వెల్లువ, పాలకుర్తి బిఅర్ఎస్ లోకి భారీగా చేరికలు
గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది.
Date : 06-11-2023 - 11:14 IST -
Authentic Person : ఫేక్ వ్యక్తులు, ఆథెంటిక్ వ్యక్తులను గుర్తించడం ఇలా..
Authentic Person : నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వ్యక్తులను ఇష్టపడని వారు ఎవరుంటారు.
Date : 06-11-2023 - 10:21 IST -
India Won : ‘ఆసియా హాకీ ఛాంపియన్స్’ ట్రోఫీ మనదే.. జపాన్ను చిత్తుగా ఓడించిన భారత్
India Won : మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ సత్తా చాటింది.
Date : 06-11-2023 - 9:59 IST -
Whats Today : కోనసీమ తుఫానుకు 27 ఏళ్లు.. తెలంగాణ బీజేపీ మరో జాబితా
Whats Today : మిత్రపక్షం జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీకి బీజేపీ సీట్లను కేటాయించింది.
Date : 06-11-2023 - 9:15 IST -
US Nuclear Submarine : రంగంలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్.. గాజా యుద్ధంలో కీలక పరిణామం
US Nuclear Submarine : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది.
Date : 06-11-2023 - 8:37 IST -
Bangladesh Vs Sri Lanka : బంగ్లా-శ్రీలంక మ్యాచ్ వాయిదా ?
Bangladesh Vs Sri Lanka : వాయు కాలుష్య సునామీతో దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది.
Date : 06-11-2023 - 8:07 IST -
Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్పై పడిన బస్సు..నలుగురు మృతి
రాజస్థాన్లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 06-11-2023 - 7:35 IST