Speed News
-
Telangana Express: హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తెలంగాణ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ మార్పు
తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆదివారం ప్రయాణించే సమయంలో మార్పులు చేసినట్టు సమాచారం ఇచ్చింది రైల్వేశాఖ. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించే ఈ ట్రైన్ 8 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.
Date : 27-01-2024 - 11:39 IST -
Reasons Vs Lies : అబద్ధాలు వర్సెస్ కారణాలు.. రెండింట్లో ఏవి ముఖ్యం ?
Reasons Vs Lies : అబద్ధాలు చెప్పడం కొందరికి అలవాటు.
Date : 27-01-2024 - 10:30 IST -
Earthquake: సంగారెడ్డిలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది .జిల్లా కేంద్రంతోపాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది.
Date : 27-01-2024 - 8:50 IST -
AP TDP: నిరుద్యోగ యువత కోసం టీడీపీ జాబ్ మేళా
AP TDP: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆద్వర్యంలో వాగ్దేవి కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘‘ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించటంలో టీడీపీఅధినేతకే సాధ్యమని పార్టీ అధికారంలో ఉన్నా,లేకున్నా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశా
Date : 27-01-2024 - 8:26 IST -
Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి వార్నింగ్
Nalgonda: రానున్న లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం నుండి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ
Date : 27-01-2024 - 8:04 IST -
Rohan Bopanna: బోపన్నకు జై.. 43 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్స్లామ్ విన్
Rohan Bopanna: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Date : 27-01-2024 - 7:28 IST -
JC Diwakar Reddy : జేసీ ఫ్యామిలీలో రాజకీయ చీలిక.. దివాకర్రెడ్డి కొడుకుకు టీడీపీ మొండిచెయ్యి
JC Diwakar Reddy : అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్ ఇచ్చింది.
Date : 27-01-2024 - 4:25 IST -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూకాంప్లెక్స్ భక్తుల రద్దీకి సందడిగా మారాయి. దర్శనం కోసం క్యూ రాక్ ఆర్చ్ వరకు విస్తరించింది. అంతకుముందు శుక్రవారం నాడు స్వామి (వేంకటేశ్వరుడు) ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. అదనంగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 27 జనవరి, 2024 ప్రకటన ఆలయం కూడా భక్తుల నుండి గణనీయమ
Date : 27-01-2024 - 4:08 IST -
Abhishek – Aishwarya : ఐశ్వర్యతో విడాకుల పుకార్లు.. అభిషేక్ బచ్చన్ పోస్ట్ వైరల్
Abhishek - Aishwarya : అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ విడివిడిగా జీవిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Date : 27-01-2024 - 4:00 IST -
Ola E Bike : హైదరాబాద్లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే
Ola E Bike : హైదరాబాద్లో క్యాబ్ సేవలను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.
Date : 27-01-2024 - 2:46 IST -
Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొంటారా ? టాప్ 5 ఆప్షన్స్ ఇవే
Top 5 Power Banks : పవర్ బ్యాంక్ కొనేందుకు రెడీ అవుతున్నారా ?
Date : 27-01-2024 - 2:15 IST -
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ
Date : 27-01-2024 - 2:11 IST -
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Date : 27-01-2024 - 2:09 IST -
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST -
Hyderabad: లేడీస్ హాస్టల్లోకి దూరిన గుర్తు తెలియని దుండగులు, విద్యార్థినుల ఆందోళన
Hyderabad: సికింద్రాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ మహిళా హాస్టల్లోని బాత్రూమ్లోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దూరి అమ్మాయిలను హడలెత్తించారు. అప్రమత్తమైన విద్యార్థినులు ఇద్దరిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు తప్పించుకోగలిగారు. విద్యార్థులు అతడిని దుపట్టాతో కట్టేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా
Date : 27-01-2024 - 1:31 IST -
AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్
AAP vs BJP : బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
Date : 27-01-2024 - 1:21 IST -
Interim Budget: మధ్యంతర బడ్జెట్ ఎందుకు..? ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు..?
ఆర్థిక మంత్రిత్వ శాఖ 'మధ్యంతర బడ్జెట్ 2024' (Interim Budget) సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందం తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు.
Date : 27-01-2024 - 1:00 IST -
Shubh Muhurat : ఫిబ్రవరిలో శుభకార్యాలు, కొత్త పనులకు శుభవేళలివే..
Shubh Muhurat : ఫిబ్రవరి నెలలోనూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
Date : 27-01-2024 - 12:47 IST -
Dharani Vs Bhumata : భూమాత పోర్టల్లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?
Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.
Date : 27-01-2024 - 12:09 IST -
Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి
శుక్రవారం ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భవనంలో మంటలు (Delhi Fire) చెలరేగడంతో 9 నెలల పాప సహా నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Date : 27-01-2024 - 10:23 IST