Speed News
-
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 07-02-2024 - 11:57 IST -
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్
Date : 07-02-2024 - 11:52 IST -
Hyderabad: హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
Date : 07-02-2024 - 10:40 IST -
UCC Bill Passed : యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం.. కీలక ప్రతిపాదనలివీ
UCC Bill Passed : ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Date : 07-02-2024 - 9:18 IST -
Income Tax: దేశంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?
భారతదేశంలో సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల (Income Tax) సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 07-02-2024 - 8:01 IST -
Singareni: SCCL కారుణ్య పథకం కింద 412 మంది కార్మికుల నియామకం
Singareni: కారుణ్య పథకం కింద అర్హులైన 412 మంది కార్మికులను నియమించాలని సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) నిర్ణయించినందున చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు బుధవారం నెరవేరనున్నాయి. ఈ నియామకాలు ఆలస్యం కావడానికి అనేక సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ సీఎండీ బలరాం నాయక్ బాధ్యతలు స్వీకరించి పనులను వేగవంతం చేశారు. కాగా, ఈ ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు బుధవారం హైదరాబాద్
Date : 07-02-2024 - 5:30 IST -
TSRTC: దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
TSRTC: దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంట
Date : 07-02-2024 - 5:10 IST -
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Date : 07-02-2024 - 4:06 IST -
Nikki Haley : పోటీ లేకున్నా ఓడిపోయిన నిక్కీ హేలీ.. ఎలా ?
Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతి వనిత నిక్కీ హేలీకి షాకిచ్చేలా ఒక ఫలితం వచ్చింది.
Date : 07-02-2024 - 3:54 IST -
400 Paar Vs 40 Seats : ఖర్గే, మోడీ మధ్యలో దీదీ.. ‘400 పార్’ వర్సెస్ ‘40 సీట్లు’.. ప్రధాని కీలక వ్యాఖ్యలు
400 Paar Vs 40 Seats : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రస్తావించారు.
Date : 07-02-2024 - 3:25 IST -
Pakistan Blasts: ఎన్నికలకు ముందు పాకిస్థాన్లో భారీ పేలుడు.. 22 మంది మృతి..?
పాకిస్థాన్లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి భారీ బాంబు పేలుడు (Pakistan Blasts) సంభవించింది. ఎన్నికలకు ఒక్కరోజు ముందు బలూచిస్థాన్లో పేలుడు సంభవించింది.
Date : 07-02-2024 - 2:58 IST -
UPI – Ticket Counters : ఇక రైల్వే టికెట్ కౌంటర్లలోనూ డిజిటల్ పేమెంట్స్
UPI - Ticket Counters : రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్లను కొనేందుకు ఇప్పటిదాకా మనం క్యాష్ను మాత్రమే ఇస్తున్నాం.
Date : 07-02-2024 - 2:46 IST -
Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన జస్పీత్ బుమ్రా.. నంబర్ వన్ స్థానం కైవసం..!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో పెద్ద మార్పు కనిపించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల్లో కొత్త నంబర్-1 బౌలర్గా నిలిచాడు.
Date : 07-02-2024 - 2:21 IST -
Indian Student Dead : అమెరికాలో డేంజర్ బెల్స్.. మరో భారత విద్యార్థి మృతి.. నెలరోజుల్లో ఐదుగురు
Indian Student Dead : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థుల మరణాలు ఆగడం లేదు.
Date : 07-02-2024 - 1:53 IST -
Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏమిటి..? దీని వలన ప్రయోజనం ఉందా..?
మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.
Date : 07-02-2024 - 1:45 IST -
Lal Salaam: రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ సెన్సార్ టాక్ కంప్లీట్
Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన లాల్ సలామ్ ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కానుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. క్రికెట్, కమ్యూనిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. CBFC బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా ఆమోదించబడిన రన్టైమ్
Date : 07-02-2024 - 1:33 IST -
95 Years Graduate : 95 ఏళ్ల ఏజ్లో పీజీ చేశాడు.. నెక్ట్స్ టార్గెట్ పీహెచ్డీ
95 Years Graduate : మనసుంటే మార్గం ఉంటుంది. మనం పెట్టుకునే లక్ష్యాన్ని ఛేదించడంలో, మన మనసులోని కోరికలను నెరవేర్చుకోవడంలో ఏది కూడా అడ్డుగోడగా నిలువలేదు.
Date : 07-02-2024 - 1:14 IST -
Hyderabad: హైదరాబాద్లో అడ్డగోలుగా ప్లాస్మా దందా, ప్రాణాలతో చెలగాటం
Hyderabad: హైదరాబాద్లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్ ల్యాబోరేటరీస్లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికార
Date : 07-02-2024 - 1:04 IST -
Paytm License: పేటీఎంకు మరో బిగ్ షాక్ తగలనుందా..?
రెగ్యులేటరీ చర్య తర్వాత నేడు కష్టాల్లో ఉన్న పేటీఎం (Paytm License) కంపెనీ షేర్లలో 10 శాతం పెరుగుదల కనిపించింది.
Date : 07-02-2024 - 1:03 IST -
Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం
Free Bus Journey : ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.
Date : 07-02-2024 - 12:39 IST