Speed News
-
KCR : కేసీఆర్ది మళ్లీ అదే వ్యూహం.. బెడిసికొడుతుందా.. కలిసివస్తుందా..?
తెలంగాణ స్వరాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ (BRS) గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని తెలిసిపోతామని ముందే తెలుసునని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్కు 15 రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసిన
Date : 04-03-2024 - 9:52 IST -
Crime News: అనుమానంతో భార్యని కడతేర్చిన భర్త
నానాటికి బంధాలు మసకబారిపోతున్నాయి. ప్రాణం కాపాడటం ఎంత కష్టమో తెలిసిన మనుషులు అదే ప్రాణాన్ని సునాయాసంగా తీసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యనే కడతేర్చాడో కాస్తాయి భర్త.
Date : 04-03-2024 - 9:02 IST -
Jaya Prada: కోర్టులో లొంగిపోయిన మాజీ ఎంపీ జయప్రద.. ఇక జైలుకేనా..?
ప్రముఖ నటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద (Jaya Prada) ఎట్టకేలకు సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది.
Date : 04-03-2024 - 6:20 IST -
ISRO Chief Somanath: ఇస్రో చీఫ్ సోమనాథ్కు క్యాన్సర్.. ఎప్పుడు తెలిసిందంటే..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO Chief Somanath) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు.
Date : 04-03-2024 - 5:38 IST -
Babu Mohan : వరంగల్ లోక్సభ బరిలో బాబు మోహన్.. ప్రజాశాంతి పార్టీలో చేరిక
Babu Mohan : సినీ కమెడియన్, మాజీ మంత్రి బాబుమోహన్.. కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Date : 04-03-2024 - 4:07 IST -
Narendra Modi : రేపు హైదరాబాద్లో రూ. 354 కోట్ల కారో కాంప్లెక్స్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్లో పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో) కాంప్లెక్స్ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) దేశంలో ప్రధాన ఎయిర్పోర్ట్ ఆపరేటర్, ఏకైక ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్ (ANSP), హైదరాబాద్లోని తన R&D సెంటర్ ద్వారా 2013 నుండి నీడ్-బేస్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించింది. పౌర విమ
Date : 04-03-2024 - 4:03 IST -
YSRCP : ఈనెల 10న అద్దంకిలో సిద్ధం.. గొట్టిపాటి రవినే టార్గెట్..?
ఈ నెల 10న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంతిమ సిద్దం సభ జరగనుంది. ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వివరించిన విధంగానే స్టిక్కీ వికెట్పై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సమావేశాలకు పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, సభలను ఆకట్టుకునేందుకు ఈ సమావేశాలకు భారీగా జనాలను తరలిస్తున్నారు. అద్దంకి సిద్దం మీటింగ్ కంటికి కనిపిం
Date : 04-03-2024 - 3:51 IST -
AP Politics : కాపు సామాజికవర్గాన్ని విభజించేది ఎవరు?
రోజు రోజుకు ఏపీలో ఎన్నికలు వేడి పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ముందుకు సాగుతోంది. అయితే.. పలు సామాజిక వర్గాల ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. అయితే.. కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ నష్టం కలిగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. 2024 ఎన్నికల్లో తమ ఎంపికలను
Date : 04-03-2024 - 2:30 IST -
Hyderabad: క్రికెట్ ఆడుతూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతి
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ యువ టెక్కీ గుండెపోటుతో మృతి చెందాడు
Date : 04-03-2024 - 1:49 IST -
Acid Attack : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి.. యువకుడి దుశ్చర్య
Acid Attack : కర్ణాటకలోని కడబ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది.
Date : 04-03-2024 - 1:23 IST -
CM Revanth – PM Modi : ప్రధాని మోడీ మా పెద్దన్న.. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోం: సీఎం రేవంత్
CM Revanth - PM Modi : ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వేదికగా సోమవారం రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.
Date : 04-03-2024 - 12:58 IST -
AP Minister: ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై మంత్రి అంబటి రియాక్షన్
AP Minister: ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ఏం చేసినా జగన్ గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇవ్వడం ఎన్నికల్లో పనికిరాదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇంతకుముందు లగడపాటి , ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెడ
Date : 04-03-2024 - 11:30 IST -
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Date : 04-03-2024 - 11:28 IST -
4000 Prisoners Escape : 4వేల మంది ఖైదీలు పరార్.. దేశంలో కర్ఫ్యూ
4000 Prisoners Escape : కరీబియన్ దేశం హైతీలో నేరగాళ్ల ముఠాలు చెలరేగాయి.
Date : 04-03-2024 - 11:12 IST -
AP Train Accident: గతేడాది ఘోర రైలు ప్రమాదం.. కారణం చెప్పిన రైల్వే మంత్రి
గతేడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (AP Train Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Date : 04-03-2024 - 10:57 IST -
Agniveer – New Rules : అగ్నివీరుల జాబ్స్ భర్తీ .. 4 కొత్త రూల్స్
Agniveer - New Rules : ఇండియన్ ఆర్మీ ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది.
Date : 04-03-2024 - 10:28 IST -
Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Date : 04-03-2024 - 9:47 IST -
Indian Navy: పరీక్ష లేకుండానే జాబ్.. లక్షల్లో జీతం..!
ఇండియన్ నేవీ (Indian Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో SSC అధికారుల 254 ఖాళీలను భర్తీ చేస్తారు.
Date : 04-03-2024 - 9:34 IST -
PM Modi: బీజేపీకి రూ. 2 వేల విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ..!
లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 'పార్టీ ఫండ్' గా రూ. 2,000 విరాళంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అందించారు.
Date : 04-03-2024 - 8:57 IST -
UPI Transaction: సామాన్యులకు మరో షాక్ తగలనుందా..? యూపీఐపై ఛార్జీలు..!
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI Transaction) అభ్యాసం ఎంతగా మారింది అంటే ప్రజలు చిన్న చెల్లింపులు చేయడానికి కూడా UPI యాప్లను ఉపయోగిస్తున్నారు.
Date : 04-03-2024 - 8:43 IST