Speed News
-
TDP-JSP-BJP : మూడు పార్టీల కన్ను ఆ నియోజకవర్గాలపైనే..!
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు తప్పనిసరి అని రుజువవుతోంది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల పొత్తును పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. బీజేపీ అకస్మాత్తుగా సంకీర్ణంలోకి రావడంతో టీడీపీ క్యాడర్ నిస్పృహలకు లోనవుతుండడంతో తాము కష్టపడి, నిబద్ధతతో పనిచేసిన అనేక నియోజకవర్గాలు క్రమంగా ఇతర పార్టీల పరిధిలో చేరుతున్నాయి. చివరి నిమిషంలో మహాకూటమిలోకి బీజేపీ చేరికత
Date : 18-02-2024 - 1:53 IST -
Floating Bridge : వైజాగ్ బీచ్లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
Date : 18-02-2024 - 1:15 IST -
TDP-JSP : టీడీపీ అభ్యర్థుల జాబితా ఎందుకు ఆలస్యం అవుతోంది..?
అధికార పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) వచ్చే AP ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాలకు తన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను లాక్ చేసి లోడ్ చేసింది. వైఎస్ జగన్ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే మహా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయకపోవడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ విషయంలో వెనుకబడింది. టీడీపీ-జనసేన (TDP-JSP) నేరుగా పొత్తు పెట్టుకుని ఉంటే తొ
Date : 18-02-2024 - 1:13 IST -
Jharkhand Crisis : జార్ఖండ్లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!
Jharkhand Crisis : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.
Date : 18-02-2024 - 12:43 IST -
Perni Nani : నారా లోకేశ్కు పేర్ని నాని కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్పై
Date : 18-02-2024 - 12:42 IST -
VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు
యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది. W
Date : 18-02-2024 - 12:16 IST -
Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న అశ్విన్..!
టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు పెద్ద ఊరటనిస్తుంది.
Date : 18-02-2024 - 11:54 IST -
Credit Card: ప్రాణాలు తీస్తున్న క్రెడిట్ కార్డులు
ఈ మధ్య క్రెడిట్ కార్డు వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ కార్డుకి అర్హులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే లోతు తెలుస్తుంది.
Date : 18-02-2024 - 11:23 IST -
Group 2 Exam : గ్రూప్ 2, ఎస్బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం
Group 2 Exam : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంతోమంది ఉద్యోగార్ధులు గ్రూప్ -2, ఎస్బీఐ క్లర్క్ పరీక్షలకు అప్లై చేసుకున్నారు.
Date : 18-02-2024 - 11:19 IST -
Chandrababu : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశం ఉంది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి ఇప్పుడు నాలుగో రాజధాని ప్రతిపాదనను ప్రారంభించిందని టీడీపీ అధినేత నారా చం
Date : 18-02-2024 - 11:14 IST -
Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు
Free Admissions : ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 18-02-2024 - 10:45 IST -
TDP-JSP : గోదావరి జిల్లాల్లో టీడీపీ- జేఎస్పీ ఎఫెక్ట్..!
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకా ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఇవ్వకుండానే ఆయా పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ-జేఎస్పీ కూటమి పట్టుదలతో ఉండటంతో అధికార వైఎస్సార్సీపీకి కొన్ని స్థానాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జేఎస్పీతో పాటు బీజేపీ కలిసివస్తుందని వా
Date : 18-02-2024 - 10:39 IST -
PV Sindhu : ఆసియా బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పసిడి దిశగా సింధు
ఆసియా బ్యాడ్మింటన్ (Asia Batminton) ఛాంపియన్షిప్లో పసిడి దిశగా భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. థాయ్లాండ్ ప్లేయర్ కతేథాంగ్తో జరిగిన మ్యాచులో 21-12, 21-12 తేడాతో పీవీ సింధు (PV Sindhu) విజయం సాధించారు. దీంతో టీమ్ మ్యాచులో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మలేషియాలోని షా ఆలమ్లో శనివారం జరిగిన సెమీస్లో భారత మహిళల జట్టు 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్లో 3-2తో జపాన్ను ఓడించి ఫైనల్
Date : 18-02-2024 - 10:22 IST -
Breaking News : రాష్ట్రంలో భారీగా ఏసీపీ అధికారుల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏసీపీ అధికారులను డీజీపీ బదిలీ చేశారు. 61 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బి)లో 114 మంది మున్సిపల్ కమిషనర్
Date : 18-02-2024 - 10:09 IST -
Numaish 2024 : నేటితో ముగియనున్న నుమాయిష్
ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేటితో ముగియనుంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exibition Ground)లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ (Numaish) నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నుమాయిష్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా.. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో
Date : 18-02-2024 - 9:57 IST -
Chief Election Commissioner: ఎలక్టోరల్ బాండ్లపై స్పందించిన ప్రధాన ఎన్నికల కమిషనర్..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) రాజీవ్ కుమార్ శనివారం ఎలక్టోరల్ బాండ్లపై బహిరంగంగా మాట్లాడారు.
Date : 18-02-2024 - 9:33 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు
Pawan Kalyan : వాలంటీర్లను కించపరిచేలా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు పెట్టింది.
Date : 18-02-2024 - 9:18 IST -
Poonam Pandey: పూనమ్ పాండే ఆసక్తికర పోస్ట్.. త్వరలోనే నిజం తెలుస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్..!
బోల్డ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి ఫిబ్రవరి 2 న ఒక పోస్ట్ భాగస్వామ్యం చేయబడింది. దీనిలో నటి గర్భాశయ క్యాన్సర్తో మరణించిందని పేర్కొంది.
Date : 18-02-2024 - 7:49 IST -
YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Date : 18-02-2024 - 7:28 IST -
ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత
ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది.
Date : 17-02-2024 - 3:59 IST