Speed News
-
AP DSC : గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు.. ‘టెట్ హాల్టికెట్’ నంబర్ల ఎంట్రీపై ప్రశ్నలు
AP DSC : తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 19-02-2024 - 1:00 IST -
Prathipati Pulla Rao : విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది..?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ఫైర్ అయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే వైసీపీ పరిపాలన అని దుయ్యబట్టారు. ఏ ఊరికెళ్లినా విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది? అని నిలదీశారు. మీడియాపై వైసీపీ మూకల దాడి ఆ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ దుర్మార్గపు పాలన
Date : 19-02-2024 - 12:52 IST -
YSRCP : పలమనేరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ప్రతిష్టంభన..!
తిరుపతి పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులుకు కూడా టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలకు ఆస్కారం కల్పించిన అధికార వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వెంకటేగౌడను బరిలోకి దింపగా, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్ అమరనాథరె
Date : 19-02-2024 - 12:35 IST -
MP. K.Laxman : ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్
తెలంగాణలో కె చంద్రశేఖర రావు బీఆర్ఎస్ వైపు తెలంగాణ బీజేపీ నేతల మూడ్లో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ జాతీయ కార్యవర్గం సందర్భంగా మీడియాతో అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక “చచ్చిన పాము” అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్న బీఆర్ఎస్-బీజేపీ దోస్తీకి సంబంధించ
Date : 19-02-2024 - 12:00 IST -
Milan 2024 : మిలన్-2024కు సిద్ధమవుతున్న విశాఖ
భారత నౌకాదళ (Indian Navy) చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్నం, గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం, ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 (Milan 2024) నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుండి ఈ నెల 27 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమంలో 50 కంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి, ఇది నావికాదళ డొమైన్లో అత్యంత ప్రముఖమైన అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా నిలిచింది. గతంలో ప
Date : 19-02-2024 - 11:24 IST -
T.BJP : రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించనుంది.ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఫిబ్రవరి 20న ముధోల్లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ (Himantha Biswa Sharma) యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawanth) తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తార
Date : 19-02-2024 - 10:33 IST -
My Medaram : అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్
తెలంగాణ కుంభమేళా (Telangana Kumbhamela) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka-Saralamma) జాతరకు వచ్చే భక్తుల కోసం ‘మై మేడారం’ (My Medaram) యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు దీనిలో ఉంటాయి. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు. అటు నిన్న సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శిం
Date : 19-02-2024 - 10:15 IST -
Skill Development Courses : 100 డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. ఇక 100 ‘స్కిల్’ కోర్సులు
Skill Development Courses : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 8:45 IST -
Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ
Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.
Date : 19-02-2024 - 8:21 IST -
53 Killed : రోడ్డుపై 53 డెడ్బాడీస్.. గిరిజన తెగల ఘర్షణ రక్తసిక్తం
53 Killed : పాపువా న్యూగినియా దేశంలో సికిన్, కైకిన్ అనే గిరిజన తెగల మధ్య జరిగిన హింసాకాండలో 53 మంది చనిపోయారు.
Date : 19-02-2024 - 8:00 IST -
MSP 5 Years : ఐదేళ్లు పంటలకు ‘మద్దతు’ ధర.. కేంద్రం ప్రపోజల్.. ‘చలో ఢిల్లీ’ ఆపేసిన రైతులు
MSP 5 Years : రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు.
Date : 19-02-2024 - 7:40 IST -
Suicide: సూర్యాపేటలో స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సూర్యాపేట జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది .మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిక
Date : 18-02-2024 - 10:25 IST -
Plane Villa : విమానాన్ని విల్లాలా మార్చేశాడు.. వీడియో వైరల్
Plane Villa : మనదేశంలోని అపర కుబేరుల్లో ఒకరు ఆనంద్ మహీంద్రా. ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ వీడియోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పాడుబడ్డ బోయింగ్ 737 విమానాన్ని ప్రైవేట్ లగ్జరీ విల్లాగా(Plane Villa) ఓ వ్యక్తి మార్
Date : 18-02-2024 - 7:28 IST -
PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించాలి, బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం
PM Modi: వచ్చే 100 రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ నేతలను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో, ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి లబ్ధ
Date : 18-02-2024 - 6:43 IST -
LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు
LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడు
Date : 18-02-2024 - 6:00 IST -
Free Power: ఉచిత కరెంట్ స్కీమ్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసా
Free Power: రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీని ప్రకార
Date : 18-02-2024 - 5:35 IST -
MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నార
Date : 18-02-2024 - 5:26 IST -
Putin Vs Suspicious Deaths : పుతిన్ ప్రత్యర్ధుల మిస్టరీ మరణాల చిట్టా ఇదిగో
Putin Vs Suspicious Deaths : పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మృతిపై యావత్ ప్రపంచంలో చర్చ నడుస్తోంది.
Date : 18-02-2024 - 4:25 IST -
BSP – INDIA : అఖిలేష్కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్
BSP - INDIA : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమీకరణం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
Date : 18-02-2024 - 3:49 IST -
Revanth Reddy : ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ.. ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనను గద్దె దించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని క
Date : 18-02-2024 - 2:30 IST