Speed News
-
Nirav Modi: నీరవ్ మోదీకి మరో బిగ్ షాక్.. రూ. 66 కోట్లు చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశాలు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi)కి భారీ షాక్ తగిలింది.
Date : 09-03-2024 - 12:13 IST -
TS Jobs : తెలంగాణ ఈఆర్సీలో జాబ్స్.. డిగ్రీ, టెన్త్ అర్హతతోనే అవకాశం
TS Jobs : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్సీ) జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 09-03-2024 - 11:50 IST -
Peddireddy Ramachandra Reddy : తిరుపతి లోక్సభ ప్రాంతీయ సమన్వయకర్తగా పెద్దిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్సీపీ పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ పార్టీలో కీలక మార్పలకు పూనుకున్నారు. కొందరు నాయకులను అసెంబ్లీలు దాటించి వేరే అసెంబీల్లో ప
Date : 09-03-2024 - 11:41 IST -
Nora Fatehi : మెట్రోలో డ్యాన్స్ చేసిన హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ముంబై మెట్రోలో చిందులు వేశారు. తాను నటించిన ‘మడ్గావ్ ఎక్స్ప్రెస్’ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై మెట్రోను వేదికగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ మొత్తం మెట్రో రైలులో ప్రయాణించింది. కాగా ఈ ముద్దుగుమ్మను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. We’re now
Date : 09-03-2024 - 11:20 IST -
Maha Shivaratri : ‘ఈశా’లో అట్టహాసంగా శివరాత్రి వేడుకలు
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న ఈశా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల పౌరులు సైతం వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. మహాశివుడి గొప్పతనాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ మాట్లాడుత
Date : 09-03-2024 - 11:08 IST -
Strange Weather : ఏపీలో వెరైటీ వాతావరణం.. కొన్ని జిల్లాల్లో ఎండలు.. కొన్ని జిల్లాల్లో వర్షాలు
Strange Weather : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం వెరైటీగా ఉంది.
Date : 09-03-2024 - 11:07 IST -
Group 1 Prelims : రేపటి నుంచే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్టికెట్లు.. 17న ఎగ్జామ్
Group 1 Prelims : ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్టికెట్లను రేపటి (మార్చి 10) నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Date : 09-03-2024 - 10:38 IST -
Hyderabad: వాటర్ మరమ్మతు పనులు వాయిదా, తేదీలు మార్పు
Hyderabad: హకీంపేట ఎంఈఎస్లో జరగాల్సిన నిర్వహణ పనులను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి) శుక్రవారం ప్రకటించింది. తద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కొనసాగుతుంది. HMWSSB అధికారుల ప్రకారం, హకీంపేటలో నిర్వహణ పనుల కారణంగా, మార్చి 10 న నగరంలో 12 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏ
Date : 09-03-2024 - 10:38 IST -
BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6
Date : 09-03-2024 - 10:37 IST -
LPG Cylinders: నేటి నుంచి ఎల్పీజీ సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లో గ్యాస్ రేట్ ఎంతంటే..?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మార్చి 8, 2024 సందర్భంగా మహిళలకు బహుమతి ఇస్తూ.. ఎల్పిజి సిలిండర్ (LPG Cylinders) ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
Date : 09-03-2024 - 10:12 IST -
AP Jobs : ఆ మూడు ప్రభుత్వ శాఖల్లో జాబ్స్.. భారీగా శాలరీలు
AP Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖ, మత్స్యశాఖ, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్లో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
Date : 09-03-2024 - 8:59 IST -
Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త స్టాప్లు ఇవే..
Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.
Date : 09-03-2024 - 8:39 IST -
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Date : 09-03-2024 - 8:35 IST -
Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి
ఎన్నికల టైం దగ్గరపడే కొద్దీ తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల కీలక నేతలను తమ వైపు లాక్కొని.. అభ్యర్థులుగా వారి పేర్లను అనౌన్స్ చేస్తోంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఈ లిస్టులో మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరబోతున్నారు ? ఆయన ఎవరు అనుకుంటున్నారా ?
Date : 09-03-2024 - 8:20 IST -
YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్
YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తోంది.
Date : 09-03-2024 - 7:50 IST -
MLC Kavitha: జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి అన్నదానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ,
Date : 09-03-2024 - 1:14 IST -
Kishan Reddy: కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక : కిషన్ రెడ్డి
Kishan Reddy: దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్
Date : 09-03-2024 - 12:43 IST -
YS Jagan : గుడివాడ అమర్నాథ్కి జగన్ హ్యాండ్ ఇచ్చారా..?
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కేబినెట్ మంత్రి గుడివాడ అమర్నాథ్కు హ్యాండ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ పోటీ చేసే అవకాశం కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఈసారి అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ని జగన్ ప్రకటించారు. అనకాపల్లిలో జరిగి
Date : 08-03-2024 - 2:42 IST -
Chandrababu : సీట్ల పంపకం.. చంద్రబాబుకు కీలకమైన రెండో అడుగు..!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రిస్క్ చేసే మూడ్ లో లేరు, పొత్తులతో టీడీపీని మరింత పటిష్టం చేస్తున్నారు. జనసేనతో పొత్తు తర్వాత 2019 ఎన్నికల్లో ఎలా జరిగిందో జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అయితే ఏ కూటమి అయినా విజయం సాధించాలంటే
Date : 08-03-2024 - 2:32 IST -
National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ
National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, క
Date : 08-03-2024 - 2:24 IST