Speed News
-
Lok Sabha Speaker : స్పీకర్జీ.. ఈసారి ఎంపీల సస్పెన్షన్ పర్వం జరగొద్దు : అఖిలేష్
లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలుపుతూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:22 PM, Wed - 26 June 24 -
Anant Ambani Wedding : అనంత్ పెళ్లికి రండి.. సీఎంకు ముకేష్ అంబానీ శుభలేఖ
పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ ఇవాళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను కలిశారు.
Published Date - 01:24 PM, Wed - 26 June 24 -
Ramoji Rao : ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రామోజీ సంస్మరణ సభ
మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది.
Published Date - 01:00 PM, Wed - 26 June 24 -
Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
Published Date - 12:27 PM, Wed - 26 June 24 -
SS Rajamouli : ఆస్కార్స్ అకాడమీలోకి రాజమౌళి దంపతులు.. ఇండియన్స్ జాబితా ఇదీ
రాజమౌళి.. మూవీ డైరెక్షన్లో విశ్వవిఖ్యాతిని సొంతం చేసుకున్నారు.
Published Date - 11:59 AM, Wed - 26 June 24 -
Trains Cancelled : 78 రైళ్లు రద్దు.. 26 ఎక్స్ప్రెస్లు దారిమళ్లింపు
తెలంగాణలోని ఆసిఫాబాద్-రేచ్ని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Published Date - 11:34 AM, Wed - 26 June 24 -
Lok Sabha Speaker Om Birla: 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..!
Lok Sabha Speaker Om Birla: ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేను మొత్తం సభను అభినందిస్తు18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే సభాపతి సీటు వరకు ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. న్నాను. రాబోయే ఐ
Published Date - 11:25 AM, Wed - 26 June 24 -
Tamil Nadu MP: తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ.. వీడియో వైరల్!
Tamil Nadu MP: ప్రస్తుతం 18వ లోక్సభలో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్లమెంట్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పార్లమెంట్లో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సన్నివేశానికి తెలుగువారితోపాటు అక్కడున్న అన్ని రాష్ట్రాల ఎంపీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికైన ఎంపీలు తెల
Published Date - 10:33 AM, Wed - 26 June 24 -
Lok Sabha MPs : స్పీకర్ ఎన్నికలో ఓటింగ్కు దూరంగా ఆ ఎంపీలు.. ఎవరికి లాభం ?
ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఈ తరుణంలో ఏడుగురు ఎంపీలు కీలకంగా మారారు.
Published Date - 10:08 AM, Wed - 26 June 24 -
Nokia: యూపీఐ, యూట్యూబ్తో 3 నోకియా ఫీచర్ ఫోన్లు
నోకియా ఫోన్లు అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు వీటిని వినియోగించని వారంటూ లేరు.
Published Date - 08:13 AM, Wed - 26 June 24 -
Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?
‘‘ప్రత్యేక హోదా’’ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది.
Published Date - 07:26 AM, Wed - 26 June 24 -
Jagadish Reddy: మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు
Jagadish Reddy: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తాత మధు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరాం. ఈరోజు లేదా రేపు స
Published Date - 11:59 PM, Tue - 25 June 24 -
AP Minister: అన్ని రకాల పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
AP Minister: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల అధికారులతో విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పం
Published Date - 11:49 PM, Tue - 25 June 24 -
50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది
1975 జూన్ 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ మంగళవారం 'బ్లాక్ డే'గా నిర్వహించింది.
Published Date - 11:44 PM, Tue - 25 June 24 -
Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త
Highway: నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోప
Published Date - 11:44 PM, Tue - 25 June 24 -
Ponnam: బెస్ట్ రవాణా పాలసీని తెలంగాణలో అమలుచేస్తాం: మంత్రి పొన్నం
Ponnam: రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసి పై రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో స్టడి టూర్ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యంగా కేరళ ,కర్ణాటక ,మహరాష్ట్ర , ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల పై నాలుగు బృందాలుగా పర్యటిస్తున్నారు. ఒక డీటీసి, ఆర్టీవో, ఎంవిఐ లు ఒక్కో బృందంగా ఏర్పడ
Published Date - 11:38 PM, Tue - 25 June 24 -
CM Revanth: నడ్డాతో రేవంత్ భేటీ.. తెలంగాణ బకాయిలు విడుదల చేయాలంటూ!
CM Revanth: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జె.పి. నడ్డా ని కలిసి వైద్యా ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధుల
Published Date - 11:33 PM, Tue - 25 June 24 -
Hyderabad: హైదరాబాద్ లో పెరుగుతున్న అద్దెలు, కారణమిదే
Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు…నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్తో పాటు రెంట్లు విపరీతంగా పెరిగాయి. ఓ అధ
Published Date - 11:27 PM, Tue - 25 June 24 -
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రతిపక్ష నేతగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు లేఖ రాస్తూ సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నే
Published Date - 10:41 PM, Tue - 25 June 24 -
Lok Sabha Speaker : రేపే లోక్సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది.
Published Date - 06:48 PM, Tue - 25 June 24