Speed News
-
England Team: కివీస్ ను ఊడ్చేసిన ఇంగ్లాండ్
మూడో టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఫలించలేదు.
Date : 28-06-2022 - 9:25 IST -
Weather Update : ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు..!
ఏపీ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవక
Date : 28-06-2022 - 8:55 IST -
Fact Check : ఫాస్టాగ్తో అకౌంట్లో నుంచి మనీ దొంగలించవచ్చా.. వైరల్ అవుతున్న బుడ్డోడు.?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక బాలుడు ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి వున్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.
Date : 27-06-2022 - 9:00 IST -
Mayank Agarwal: రోహిత్ స్థానంలో ఓపెనర్ అతడే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు కొవిడ్ అని తేలడంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
Date : 27-06-2022 - 6:59 IST -
Bumrah: రోహిత్ స్థానంలో కెప్టెన్సీ అతనికేనా ?
ఇంగ్లాండ్ టూర్ లో జరగనున్న ఏకైక టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న వేళ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే.
Date : 27-06-2022 - 5:48 IST -
Revanth Reddy: అగ్నిపథ్ పై ‘టీకాంగ్రెస్’ పోరు!
ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిఫథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.
Date : 27-06-2022 - 5:03 IST -
Watch Video: ప్రేమంటే ఇదేరా.. బేబీ ఎలిఫెంట్ వీడియో వైరల్!
మనుషులకు ఎమోషన్స్ ఉన్నట్టు... జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయి.
Date : 27-06-2022 - 4:32 IST -
Bhuvaneswar Kumar @208 :భువి గంటకు 208 కి.మీ. వేగంతో…నిజమెంత ?+
ఒక్కోసారి సాంకేతిక తప్పిదాలతో సాధ్యం కానివి కూడా జరిగినట్టు కనిపిస్తాయి. భారత్, ఐర్లాండ్ మధ్య ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Date : 27-06-2022 - 3:54 IST -
Avika Gor Interview: నా క్యారెక్టర్ చుట్టూ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తిరుగుతుంది!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'.
Date : 27-06-2022 - 3:46 IST -
AmmaVadi : మూడో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
శ్రీకాకుళం నగరంలోని కేఆర్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో దశ అమ్మఒడి నిధులను విడుదల చేశారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ల్యాప్టాప్లోని డిజిటల్ కీని నొక్కి ఆన్లైన్ విధానంలో సీఎం ఆ మొత్తాన్ని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43, 96, 402 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.6,595 కోట్లు జమ చేయబడ్డాయి. 80 లక్షల మంది పాఠశాల మరియు కళాశాలలకు వెళ్లే పిల
Date : 27-06-2022 - 2:03 IST -
Maharastra woman: ఆర్టీసీ బస్సులో మగబిడ్డ ప్రసవం.. జీవితకాలం ఉచిత ప్రయాణం
ఆదివారం మహారాష్ట్రలోని ఉట్నూర్ నుంచి చంద్రాపూర్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.
Date : 27-06-2022 - 1:53 IST -
Shiv Sena Allegations: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లా? శివసేన సామ్నా ఎడిటోరియల్ లో ఆరోపణలు!
మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా తలా రూ.50 కోట్లకు అమ్ముడుబోయారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
Date : 27-06-2022 - 1:44 IST -
Presidential polls : రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినే
Date : 27-06-2022 - 1:26 IST -
Ragging: జార్ఖండ్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పి, దాడి చేసి!
ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా అక్కడక్కడ ర్యాగింగ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
Date : 27-06-2022 - 12:44 IST -
Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి ప
Date : 27-06-2022 - 11:34 IST -
Schools : ఏపీలో జులై 5 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు… వారానికి ఒక రోజు…?
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై… తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి
Date : 27-06-2022 - 11:21 IST -
COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 17,073 పాజిటివ్ కేసులు నమోదు
భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేర
Date : 27-06-2022 - 11:15 IST -
Car Accident : నిజామాబాద్ జిల్లాలో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. వేల్పూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారు ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారిద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై స్థ
Date : 27-06-2022 - 11:07 IST -
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్కు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ
Date : 27-06-2022 - 10:56 IST -
Kamal Hasan : రూ. 400 కోట్ల క్లబ్లోకి చేరిన కమల్హాసన్ విక్రమ్ సినిమా
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఒక్కో రోజు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. 25వ రోజు వేడుకలకు ముందు.. ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్లో చేరి ఇప్పటికీ అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మరో రెండు వారాల పాటు తమిళనాడులో ఈ సినిమా అత్యధిక స్క్రీన్ల్లో ప్రదర్శన జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర
Date : 27-06-2022 - 10:26 IST