Top News Today
-
#India
Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు
Published Date - 01:44 PM, Mon - 19 February 24 -
#Speed News
Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు
అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం
Published Date - 03:48 PM, Thu - 8 February 24 -
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Published Date - 04:06 PM, Wed - 7 February 24 -
#Speed News
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Published Date - 12:08 PM, Mon - 5 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Published Date - 04:30 PM, Sat - 3 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు
రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.
Published Date - 02:55 PM, Tue - 30 January 24