South
-
Older man Relationship: పనిమనిషితో సెక్స్ చేస్తుండగా వృద్ధుడి మృతి!
బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది.
Published Date - 02:12 PM, Fri - 25 November 22 -
Bangalore: మళ్లీ దాడులు చేస్తాం… ఈసారి మా టార్గెట్ ఏంటో తెలుసా? ఉగ్రవాదుల హెచ్చరిక..!!
కర్నాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు తమ పనేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అయితే ఈ బాంబు పేలుడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది సంచలన విషయాలను భయటపెట్టాడు. ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు నిర్వహించే చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుళ్లకు పాల్పడాలని మొదట ప్లాన్ చేసినా…చివరిలో మార
Published Date - 10:16 AM, Fri - 25 November 22 -
Baby injured: పిల్లాడిపై కోడిపుంజు దాడి.. ఓనర్పై కేసు నమోదు..!
పిల్లాడిపై కోడిపుంజు దాడి చేయడంతో దాని ఓనర్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
Published Date - 09:35 PM, Thu - 24 November 22 -
Mangaluru Blast: చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ ..చివరి క్షణంలో మారిన ప్లాన్..!!
కర్నాటకలోని మంగళూరులో జరిగిన ఆటో పేలుళ్లకు సంబంధించిన ఘటనలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. RSSకు అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించన చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుడుపై నిఘా పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి చిన్నారుల కార్యక్రమాలను టార్గెట్ పెట్టుకున్నాడని…చివరి క్షణంలో ప్లాన్ విఫలమైందన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని కేశవ్ స్మృ
Published Date - 12:29 PM, Thu - 24 November 22 -
Karnataka BJP MLA: ఎమ్మెల్యేను పిచ్చకొట్టుడు కొట్టారు…10 మంది అరెస్టు..!!
కర్నాటకలోని హులమనే గ్రామస్థులు మదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామిని పిచ్చకొట్టుడు కొట్టారు. బట్టలు చింపేశారు. ఈ ఘటనలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తివివరాలు చూస్తే…ఏనుగుల దాడిలో ఓ మహిళ మరణించింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదని ఆ గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థుల నిరసన తర్వాత ఎమ్మెల్యే కుమారస్వామి ఘటనస్థలాన్ని సందర్శించారు. Chikkamagaluru, Karnataka | Mudigere
Published Date - 01:38 PM, Mon - 21 November 22 -
Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు
Published Date - 01:25 PM, Mon - 21 November 22 -
Vijay Devarakonda: అవయవ దానం పై రౌడీ హీరో సంచలన నిర్ణయం..!!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్
Published Date - 07:28 PM, Thu - 17 November 22 -
10 Year Old Girl Killed: దారుణ ఘటన.. దాడిలో 10 ఏళ్ల బాలిక మృతి.!
దేవాలయాలను దోచుకుంటున్నారని అనుమానిస్తున్న కుటుంబంపై ఓ గ్రామస్థుల గుంపు దాడి చేయడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది.
Published Date - 12:28 PM, Thu - 17 November 22 -
World Popualation : నేటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు.. జనాభాలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందో తెలుసా..?
ప్రపంచ జనాభా నేటికి 8 బిలియన్లు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2030నాటికి వరల్డ్ పాపులేషన్ దాదాపు 8.5బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. యూఎన్ కూడా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7బిలియన్లు దాటుతుందని లెక్కించింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల్లో జననరేట్లు పెరిగినట్లు యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023లో భారత్ మరో ఘనత: కాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2023లో భారత్ మరో ఘనత
Published Date - 09:24 AM, Tue - 15 November 22 -
Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆక
Published Date - 09:00 PM, Mon - 14 November 22 -
5G SmartPhones Under 15,000: ధర తక్కువ…ఫీచర్లు ఎక్కువ…ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను చెక్ చేయండి..!!
5G అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రతి ఒక్కరూ 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా మొబైల్ కంపెనీలు కూడా తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. మీరు కూడా కొత్త 5G స్మార్ట్ఫోన్ని కొనుగోలు చేయాలనుకుంటే…మీ బడ్జెట్ కు తగ్గట్లుగా రూ.15,000 లోపు 5G స్మార్ట్ఫోన్లను మీకు అందిస్తున్నాం. ధర తక్కువ, ఫీచర్లు ఇక్కువ ఉండే ఈ 5జీ స
Published Date - 09:03 PM, Sun - 13 November 22 -
Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. Under the influence of a Well Marked Low Pressure Area over southwest Bay […]
Published Date - 07:03 AM, Sat - 12 November 22 -
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం
Published Date - 02:22 PM, Fri - 11 November 22 -
Kerala: కేరళ గవర్నర్కు బిగ్ షాక్.. ఆ పదవి నుంచి తొలగింపు..!
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది.
Published Date - 11:33 PM, Thu - 10 November 22 -
Kerala: గవర్నర్ తీరుని నిరసిస్తూ కేరళలో భారీ ర్యాలీ చేపట్టనున్న సిపిఎం
రాష్ట్ర విద్యాశాఖలో ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయాలన్న గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ర్యాలీ చేపట్టనుంది.
Published Date - 08:08 PM, Mon - 7 November 22 -
Dogs Fun: బెలూన్స్ తో ప్లేయింగ్.. డాగ్స్ వీడియో వైరల్!
పెంపుడు జంతువులు మనుషుల జీవితాల్లో భాగమవుతున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో
Published Date - 03:38 PM, Sun - 6 November 22 -
Girl dies: బెంగళూరులో దారుణం.. టీచర్ దెబ్బలు తాళలేక బాలిక మృతి.!
బెంగళూరులోని ఓ పాఠశాలలో 9 ఏళ్ల బాలిక టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక మరణించిందని పోలీసులు ఆదివారం తెలిపారు.
Published Date - 11:59 AM, Sun - 6 November 22 -
Tamil Nadu farmers : అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ని అమలు చేయాలంటున్న తమిళ రైతులు
సంక్షేమం, అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ను అమలు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమిళనాడులోని రైతు సంఘాలు తమ రాష్ట్రంలో కూడా అలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన ‘కేసీఆర్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్’ సమావేశంలో, రైతులు ఎంఎస్పి గ్యారెంటీ చట్
Published Date - 08:13 AM, Sun - 6 November 22 -
Chennai : తమిళనాడును వీడిన భారీ వర్షాలు..విద్యాసంస్థలకు నేడు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో పరిస్ధితి అధ్వాన్యంగా మారింది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో చెన్నై పూర్త
Published Date - 06:18 AM, Fri - 4 November 22 -
Actor Vishal : కాశీ మేకోవర్ ను సంతోషించిన హీరో…దేవుడు ఆశీర్వదిస్తాడంటూ ప్రధానికి ట్వీట్..!!
ప్రముఖ హీరో విశాఖ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కాశీ పునర్వైభవాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీపై విశాల్ ప్రశంసలు కురింపిచారు. కాశీ ఆలయాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది, మతపరమైన నగరాన్ని పునరుజ్జీవింపజేసిందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విశాల్ సెల్యూట్ చేశారు. విశాల్ ట్వీట్ కు ప్రధాని సమాధానం ఇచ్చారు. విశాల్ ఇలా ట్వీట్ చేస్తూ… ప్రియమైన మోదీజ
Published Date - 06:10 AM, Thu - 3 November 22