Corona Virus: కేరళ పై కరోనా పంజా..!
దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరోవైపు కేరళలో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కరోనా కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయంటే.. ఆ రాష్ట్రంలో ఏ రేంజ్లో కరోనా పంజా
-
Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!
ఒక పెద్ద విజయం వంద తప్పులను కప్పిపుచ్చేస్తుంది అంటారు. మామూలుగా అయితే క్రికెట్ లో ఎక్కువగా ఇలాంటి మాటలను వాడుతుంటారు.
Published Date - 03:51 PM, Mon - 14 March 22 -
Puneet Rajkumar: పునీత్ రాజ్కుమార్కు మరణానంతర గౌరవ డాక్టరేట్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పునీత్ రాజ్కుమార్కు మైసూర్ యూనివర�
Published Date - 11:54 AM, Mon - 14 March 22 -
CM Stalin: వాట్ ఏ ప్లాన్ స్టాలిన్! చెత్తతో కూడా కోట్లు సంపాదించే ప్లాన్ వేశావుగా!
ఏంట్రా బాబూ ఈ చెత్త.. ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, ఊర్లో చెత్త, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. ఇంత చెత్తను ఏం చేయాలో తెలియక కార్పొరేషన్లు, ప్రభుత్వాలు తలకిందులవుతాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేసింది. అదే బయో సీఎన్జీ. గ్రేటర్ చ
Published Date - 02:28 PM, Sun - 13 March 22 -
Kamal Haasan : ఇక తగ్గేదేలే అంటున్న కమల్ హాసన్..!
మక్కల్ నీది మయ్యం పార్టీను బలోపేతం చేసేందుకు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో కమల్ పర్యటణ కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఇక తమిళనాడులో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్ల�
Published Date - 12:06 PM, Sat - 12 March 22 -
Minister Daughter Love Marriage : మంత్రి కూతురు లవ్ స్టోరీ ఇంకా ముగియలేదు..?
తమిళనాడు డీఎంకే సీనియర్ నేత, మంత్రి శేఖర్ బాబు కూతురు లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. సతీష్ అనే యువకుడిని మంత్రి శేఖర్ బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమించింది. వారి ప్రేమకు మంత్రి శేఖర్ బాబు అంగీకరించలేదు.
Published Date - 03:57 PM, Fri - 11 March 22 -
Kamal Haasan: కేజ్రీవాల్కు కమల్ క్రేజీ ట్వీట్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. దేశంంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధి�
Published Date - 02:58 PM, Fri - 11 March 22 -
DMK MP Son Death: రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు దుర్మరణం
తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ గురువారం రోడ్డు ప్రమాదంలో అక్కడి అధికార డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎన్.ఆర్. ఇళంగోవన్ కుమారుడు రాకేష్ కుమారుడు రాకేష్(22) మృతి చెందారు. డీఎంకే ఎంపీ ఇళంగోవన్ కుమారుడు రాక�
Published Date - 04:57 PM, Thu - 10 March 22 -
Panniru Selvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్..!
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి
Published Date - 04:33 PM, Wed - 9 March 22 -
Tamil Nadu: రష్యాపై ‘తమిళ్’ యువకుడు యుద్ధభేరి!
ఈ ఫొటోలో కనిపిస్తున్న 21 ఏళ్ల యువకుడి పేరు సాయినిఖేష్ రవిచంద్రన్. చిన్నప్పట్నుంచే ఆర్మీ అంటే చెప్పలేనంత ఇష్టం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుతున్న సాయినిఖేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి రెండుసార్లు ప్రయత్నించాడు.
Published Date - 03:12 PM, Wed - 9 March 22 -
Mayor: కుంభకోణం మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్
తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పోరేషన్ కి మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్ శరవణన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 08:46 PM, Mon - 7 March 22 -
Russia War Effect : కేరళలో రెస్టారెంట్ మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను కైవసం చేసుకుంటోంది. కానీ ఈ సమరం సెగ ప్రపంచాన్ని తాకుతోంది. అందుకే అమెరికాతోపాటు యూరప్ దేశాలు చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
Published Date - 10:54 AM, Mon - 7 March 22 -
TN: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన మద్యం ధరలు
తమిళనాడులో మద్యం ధరలు భారీగా పెరిగాయి. 180 ఎంఎల్ బాటిల్పై రూ.10, 375 ఎంఎల్ మద్యం బాటిల్పై రూ.20 పెరిగింది.
Published Date - 08:15 AM, Mon - 7 March 22 -
Kerala: ఉత్తమ కోవిడ్-19 వ్యాక్సినేటర్ల అవార్డులకు ఎంపికైన కేరళ నర్సులు
జాతీయ కోవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ఉత్తమ వ్యాక్సినేటర్ల అవార్డుకు ఎంపికయ్యారు.
Published Date - 07:19 PM, Sat - 5 March 22 -
Karnataka Hijab Row: మంగళూరులో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య హిజాబ్ రగడ..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని, పి.దయానంద పాయ్, పి.సతీష్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్ గొడవ చెలరేగింది. కర్నాటకలో ఇప్పటికే హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావద�
Published Date - 11:54 AM, Sat - 5 March 22 -
Tamil Nadu: వేడెక్కనున్న తమిళ రాజకీయాలు..?
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరనున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి ఘోరంగా దెబ్బ తిన్న సం
Published Date - 09:54 AM, Fri - 4 March 22