HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Woman Constable Suicide In Delhi

Suicide : ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని

  • By Prasad Published Date - 07:07 AM, Sat - 24 December 22
  • daily-hunt
Deaths
Deaths

ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు గంగ అనే కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసు భద్రతా విభాగంలో ఆమె విధులు నిర్వ‌ర్తిస్తుంది. గత ఏడాది కాలంగా పార్లమెంట్ హౌస్‌కు రక్షణగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న త‌రువాత‌… సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించనప్పటికీ, మహిళా కానిస్టేబుల్‌ను సీనియర్ ర్యాంక్ అధికారి వేధించ‌డంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకంద‌ని అనుమారిస్తున్నారు. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు న‌మోదు కాలేదు. కుటుంబ సభ్యులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు చేశామని, ఇప్పటివరకు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మరణించిన మహిళా కానిస్టేబుల్ చాలా సెలవులు తీసుకున్నట్లు తెలిపారు.ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసులు మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • delhi
  • Delhi police
  • Woman constable

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

    Latest News

    • AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్‌ కాన్సర్ట్‌

    • 2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్

    • Tragedy : మెదక్ లో దారుణం..కన్న పేగు బంధానికి మాయని మచ్చ

    • Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్

    • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    Trending News

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd