India
-
Salman Khurshid : సల్మాన్ హిందూ`ఉగ్రవాదం`పై కమల`నాదం`
అయోధ్యపై పుస్తకం రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ వివాదస్పద లీడర్ గా మారాడు. ఆ పుస్తకంలో సనాతన ధర్మం, హిందుత్వం గురించి ప్రస్తావించాడు.
Date : 12-11-2021 - 2:14 IST -
ADR report: టాప్ 3 `బ్లాక్ మనీ` పార్టీలు మనవే!
ఆసక్తికరంగా, దక్షిణాదిలోని పార్టీలు.. టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె మరియు జెడి(ఎస్) - గుర్తుతెలియని మూలాల నుండి అత్యధిక విరాళాలను పొందడం చర్చనీయాంశంగా మారింది.
Date : 12-11-2021 - 12:58 IST -
PadmaShri: పాక్ సైనికుడుకి పద్మశ్రీ : లెఫ్టినెంట్ కల్నల్ క్వాజీ సజ్జాద్ కథ
బంగ్లాదేశ్ను విముక్తి చేయడంలో భారత్కు సహకరించిన పాక్ మాజీ సైనికుడిని పద్మశ్రీ అవార్డు వరించింది.
Date : 12-11-2021 - 10:51 IST -
Kangana: ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదంటున్న కంగనా రనౌత్
వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది.
Date : 12-11-2021 - 12:03 IST -
Covid : దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది!
దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుప
Date : 11-11-2021 - 4:10 IST -
CBI : చట్టం, రాజకీయం నడుమ `సీబీఐ` ఔట్
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకున్నాడు.
Date : 11-11-2021 - 1:20 IST -
Farmers’ Protest: మారో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైన దేశంలోని రైతులు…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Date : 11-11-2021 - 1:01 IST -
PadmaShri: రాష్ట్రపతినే ఆశీర్వదించిన సామాన్య వ్యక్తి ఈయనే
ప్రతిసారి ప్రభుత్వం ఎంపిక చేసే ఈ అవార్డులకైనా ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈసారి మాత్రం పద్మ అవార్డులు అందుకున్న కొందర్ని చూస్తే అవార్డుకే అలంకారం లాగా అన్పిస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డు అందుకున్న వారిలో 102 యేండ్ల ఒడిశా టీచర్ నందా ప్రస్తీ ఒకరు. విద్యారంగంలో ఈయన చేసిన సేవలకు పద్మ పురస్కారం లభించింది.
Date : 11-11-2021 - 12:32 IST -
CBSE: పరీక్షల్లో లోపాలకు ‘సీబీఎస్ఈ’చెక్
సీబీఎస్ ఈ పరీక్షలను ఇక నుంచి సాంకేతిక నిఘా నడుమ నిర్వహించడానికి కసరత్తు జరుగుతుంది. వచ్చే ఏడాది జరిగే 10, 12 తరగతులకు డేటా అనాలిసి స్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడానికి సీబీఎస్ ఈ రంగం సిద్ధం చేసింది. CCTV నిఘా తో పాటు బాహ్య ఇన్విజిలేటర్ల వినియోగానికి అదనంగా ఈ టెక్నాలజీ ని ఉంటుంది. 10, 12 తరగతులకు రాబోయే బోర్డు పరీక్షలతో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది.
Date : 10-11-2021 - 12:45 IST -
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Date : 10-11-2021 - 10:55 IST -
Owaisi: బార్డర్ కి వెళ్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ
భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
Date : 10-11-2021 - 8:00 IST -
CRPF : సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?
కేంద్ర భద్రతా బలగాల్లో ఒకటైనా సీఆర్పీఎఫ్ విభాగంలో జవాన్ల ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలతో పాటు సహా ఉద్యోగులు ఒకరిని ఒకరు కొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
Date : 09-11-2021 - 2:28 IST -
బీజేపీ, కాంగ్రెస్ నడుమ ‘బ్రాహ్మణ’వివాదం
బ్రాహ్మణులు, బానియాల బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం లేపుతున్నాయి. ఆ రెండు వర్గాలు బీజేపీ జేబులో ఉంటాయని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజకీయాన్ని వేడెక్కించాయి.
Date : 09-11-2021 - 1:58 IST -
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Date : 09-11-2021 - 12:58 IST -
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Date : 09-11-2021 - 12:26 IST -
మోడీకి గవర్నర్ మాలిక్ బ్లూ స్టార్ వార్నింగ్
ప్రధాన మంత్రి మోడీ పై మరోసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ ను గుర్తు చేస్తూ, మాజీ ప్రధాని ఇందిరాకు ఏమైందో తెలుసుకోవాలని చురకలు అంటించాడు.
Date : 09-11-2021 - 11:19 IST -
Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భారత అత్యున్నత పురస్కరాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకుంది
Date : 08-11-2021 - 11:40 IST -
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
Date : 08-11-2021 - 5:29 IST -
Ramayana Circuit: ఈ ట్రైన్తో కనులారా శ్రీరాముడి జీవిత యాత్ర..
ఎంతో లగ్జరీగా సాగే ఈ రైలు ప్రయాణం నవంబర్7న కోవిడ్ ప్రోటోకాల్కు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలతో మొదలైంది.
Date : 08-11-2021 - 3:25 IST -
94 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫామ్లో అద్వానీ
లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియని స్ధితి నుంచి భారత దేశ రాజకీయాల్లో గేమ్ఛేంజర్గా భారతీయ జనతా పార్టీని మార్చిన రాజకీయ కురువృద్ధుడు.
Date : 08-11-2021 - 11:51 IST