India
-
Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.
Date : 06-02-2022 - 10:52 IST -
Corona: భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 1,07,474 కేసులు నమోదు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి.
Date : 06-02-2022 - 2:58 IST -
Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!
భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా బీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత నెలలో కరోనా బారిన పడ్డారు.
Date : 06-02-2022 - 10:14 IST -
Akhilesh Yadav : 400 సీట్లు గెలుస్తాం – అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ - ఆర్ఎల్డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు
Date : 05-02-2022 - 5:26 IST -
Govt Report: పులుల మరణాల సంఖ్య పెరుగుతోంది!
2020లో 106 మరణాలు సంభవించగా, 2021లో మధ్యప్రదేశ్లో అత్యధికంగా (42) పులుల మరణాలు సంభవించాయని, 2020లో పులుల మరణాలు 127 నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో తేలింది.
Date : 05-02-2022 - 3:41 IST -
Yogi Adityanath: గోరఖ్పూర్లో సీఎం యోగి నామినేషన్!
గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
Date : 04-02-2022 - 5:21 IST -
Owaisi: AIMIM చీఫ్ కాన్వాయ్ పై కాల్పులు.. ఓవైసీ సేఫ్!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల మీరట్ జిల్లాలోని కితౌర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.
Date : 03-02-2022 - 7:21 IST -
Nandini Scam : రూ. 218 కోట్ల ‘నందిని’ మోసం
హైదరాబాద్ లోని నందిని ఇండస్ట్రీస్ చేసిన రూ. 218 కోట్ల మోసం బయటపడింది. ఆ కంపెనీపై సీబీఐ ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. ఆ కంపెనీ రూ.218 కోట్ల రుణం తీసుకుని ఎస్బీఐని మోసం చేసిందనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం కేసు నమోదు చేసింది.
Date : 03-02-2022 - 2:15 IST -
Covid Report: రికార్డుస్థాయిలో తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో 1,61,386 కొత్త COVID-19 కేసులు, 1,733 మరణాలు బుధవారం నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 02-02-2022 - 1:07 IST -
PM Modi: ఇది ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలియజేశారు.
Date : 01-02-2022 - 5:03 IST -
Bharat Digital Currency : భారత్ డిజిటల్ కరెన్సీ
వచ్చే ఏడాది నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకురానుంది.
Date : 01-02-2022 - 2:01 IST -
Cylinder Rates : సిలిండర్ ధర రూ.91.5 తగ్గింపు
జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుంచి వాణిజ్యపరంగా 19 కిలోల ఎల్పిజి సిలిండర్ల ధరను రూ.91.5 తగ్గిస్తున్నట్టు తెలిపాయి.
Date : 01-02-2022 - 1:41 IST -
Vande Bharat Trains : 400 వందే భారత్ రైళ్లు
రాబోయే 3 సంవత్సరాలలో మెరుగైన సామర్థ్యంతో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను తీసుకువస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.
Date : 01-02-2022 - 1:11 IST -
Digital Education : డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ISTE ప్రమాణాలతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.
Date : 01-02-2022 - 1:08 IST -
Union Budget 2022 : బడ్జెట్ హైలైట్స్
*ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుందని బడ్జెట్ ప్రసంగంలో FM పేర్కొంది *ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుంది, గ్యారెంటీ కవర్ మరో రూ. 50,000 కోట్లు పొడిగించబడింది. * 900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్టును రూ. 44,000 కోట్లతో చేపట్టనున్నట్లు FM తెలిపింది. *900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 44,000 కోట్లతో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టనున్నా
Date : 01-02-2022 - 12:59 IST -
IT Slabs 2022 : ఐటీ శ్లాబులను ప్రకటించిన నిర్మలా
ఆదాయపు పన్ను శ్లాబులో ఎలాంటి మార్పు లేదు. బడ్జెట్ 2022 లైవ్ అప్డేట్లు: ఆదాయపు పన్ను స్లాబ్లో ఎటువంటి మార్పు లేదు, బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు
Date : 01-02-2022 - 12:56 IST -
Budget Boost: అభివృద్ధి దిశగా ఆర్ధిక సర్వే!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Date : 01-02-2022 - 10:54 IST -
Encounter Report: సుప్రీం కోర్టుకు చేరిన దిశ ఎన్ కౌంటర్ నివేదిక
హైదరాబాద్లోని సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం,హత్య కేసులో ఎన్ కౌంటర్ పై నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది.
Date : 31-01-2022 - 10:25 IST -
Women Empowerment: మహిళ సాధికారితపై రాష్ట్రపతి
మోడీ సర్కారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. భారతదేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్య పెరిగిందని వివరించారు. మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.
Date : 31-01-2022 - 6:48 IST -
Start Ups: 60 వేల స్టార్టప్ లు 6 లక్షల ఉద్యోగాలు
భారత స్టార్టప్ విజయగాథను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించాడు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని అన్నారు.
Date : 31-01-2022 - 6:44 IST