India
-
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Date : 31-03-2022 - 11:47 IST -
Petrol Diesel Price: ఎనిమిదో రోజు పెట్రోల్, డీజల్ ధరలు ఎంత పెరిగిగాయంటే..?
ఇండియాలో గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. దీంతో కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 5 రూపాయలుకు పైగానే పెట్రోల్ ధరలు చమురు ధరలు పెరిగాయి. దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో గత ఏడాది నవంబర్ 4 నుంచి అంటే దాదాపు ఐదు నెలలు ప
Date : 30-03-2022 - 12:38 IST -
Insider Trading : తెలుగు ఎన్నారైల ఇన్ సైడర్ ట్రేడింగ్
భారతీయులు ఏడుగురు అమెరికాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు. ఆ మేరకు అమెరికా ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు మిలియన్ డాలర్లు( సుమారు 7కోట్లు) అక్రమ లాభాలు ఆర్జించిన స్కీమ్ లో ట్రేడింగ్ చేశారని అభియోగం మోపారు.
Date : 30-03-2022 - 11:13 IST -
Mamata Banerjee : విపక్షాల ఐక్యత కోసం మమత లేఖ
బెంగాల్ అసెంబ్లీలో జరిగిన బాహాబాహీ గురించి సీఎం మమత ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. సంస్థాగతంగా ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది.
Date : 29-03-2022 - 2:50 IST -
Pakistan Crisis : పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. అవిశ్వాసం తీర్మానంపై ఈ నెల 31-ఏప్రిల్ 3వ తేదీ మధ్య జరగనుంది.
Date : 29-03-2022 - 2:23 IST -
President Elections : రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ తర్జనభర్జన
రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించడానికి బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Date : 29-03-2022 - 2:13 IST -
Venkaiah Naidu : రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నాడని ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
Date : 29-03-2022 - 12:55 IST -
ఆ మంత్రి వివాదస్పద కామెంట్స్…బీజేపీ నేతలు రామభక్తులు కాదు..రావణాసురుడి భక్తులు..!!
రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Date : 29-03-2022 - 12:48 IST -
Mayawati Clarity: ‘రాష్ట్రపతి’ పదవి ప్రతిపాదనను ఎప్పటికీ అంగీకరించను!
ఏ పార్టీ నుండి రాష్ట్రపతి పదవికి ప్రతిపాదనను అంగీకరించబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు.
Date : 29-03-2022 - 12:34 IST -
Sensational Decision : ఆ సీఎం సంచలన నిర్ణయం..వారానికే 5రోజులే పనిదినాలు..!!
వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేసే సౌలభ్యం. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తుండటం తెలిసిన సంగతే.
Date : 28-03-2022 - 3:09 IST -
Bengal Assembly : బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
బెంగాల్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఘర్షణకు దిగారు. రాష్ట్రంలోని శాంతి, భద్రతలపై చర్చకు ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. ఆ క్రమంలో ఏర్పడిన గందరగోళం ఇరు పార్టీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. గాయపడిన టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మంజుందార్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రతి పక్షనేత నేతు సువెందు అధికారి చేయిచేసుకున్నాడని టీఎంసీ ఎమ్
Date : 28-03-2022 - 1:41 IST -
Attack on CM: సీఎం నితీష్ పై.. బీహార్ యువకుడు దాడి..!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ఓ అకతాయి దాడి చేయడం దేవ వ్యాప్తంగా కలకలం రేపింది. భీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం పట్నాలోని తన స్వగ్రామమైన భకిత్యాపూర్లో ఓ పబ్లిక్ మీటింగ్కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ స్థానిక ఆస్పత్రిలో ప్రతిష్టించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత నితీ
Date : 28-03-2022 - 10:11 IST -
Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం.
Date : 28-03-2022 - 9:32 IST -
Prashant Kishor: కాంగ్రెస్ లోకి ‘పీకే’ ?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల టాక్.
Date : 27-03-2022 - 11:31 IST -
Pramod Savath : రేపు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ప్రమోద్ సావంత్
గోవా సీఎంగా రేపు ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు గెలుచుకుంది.
Date : 27-03-2022 - 4:08 IST -
Petrol Rates Hike : ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఐదుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 50 పైసల పెంపుతో లీటరుకు రూ. 99.11కి పెరిగింది, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 90.42, 55 పైసలు పెరిగింది.
Date : 27-03-2022 - 12:20 IST -
Tiger Attack : దుధ్వా రిజర్వ్ ఫారెస్ట్ లో దారుణం.. 61 ఏళ్ల వ్యక్తిని చంపేసిన పులి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది.
Date : 27-03-2022 - 12:18 IST -
Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచే ప్రారంభం
రెండేళ్ల విరామం తర్వాత నేటి నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనుంది. గ్లోబల్ వ్యాక్సిన్ కవరేజీని విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 27-03-2022 - 10:08 IST -
Delhi Budget: రోల్ మోడల్ గా ‘ఢిల్లీ’ వార్షిక బడ్జెట్
చేపలు పట్టివ్వడం కాదు..పట్టుకోవడం నేర్పించాలని చైనా రచయిత ఎప్పుడో చెప్పిన మాట.
Date : 26-03-2022 - 4:31 IST -
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితులతతో పాటు శివాలయానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై త
Date : 26-03-2022 - 12:13 IST