India
-
Uttarakhand: ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహించిన ‘ధర్మ సంసద్’లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఈ నెల 17 నుంచి19 వరకూ మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో పలు హిందూ సంస్థల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువులంతా ఆయుధాలు చేపట్టి, ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలని సభ పిలుపునిచ్చింది. https://twitter.com/zoo_bear/status/1473581283242491904 సభకు నేతృత్వం వహించిన య
Published Date - 12:45 PM, Fri - 24 December 21 -
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Published Date - 11:40 PM, Thu - 23 December 21 -
Centre On Omicron: ఓమిక్రాన్ పై మోదీ సమీక్ష
దేశంలో ఇప్పుడు ఓమిక్రాన్ హాట్ టాపిక్ అయ్యింది. సూపర్ స్ప్రెడర్ గా భావిస్తోన్న ఈ వేరియంట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం అవుతోంది. ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
Published Date - 11:34 PM, Thu - 23 December 21 -
Yogi Adityanath : అయోధ్యలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ పై విచారణ
అమరావతి రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ తరహాలోనే అయోధ్య రామాలయం వద్ద జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటికి తెరదింపుతూ మందిరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని భూముల కొనుగోళ్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించాడు.
Published Date - 05:15 PM, Thu - 23 December 21 -
Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్లోని వాష్రూమ్లో గురువారం ఈ సంఘటన జరిగింది.
Published Date - 04:48 PM, Thu - 23 December 21 -
India: కుమారుడు అడిగాడని..తండ్రి తపన- మహీంద్రా ట్వీట్
కుమారుడు అడిగాడని.. తన కోరికను తీర్చేందుకు ఆ తండ్రి పడిన తపన, అన్వేషణ, శ్రమ ఓ అద్భుత ఆవిష్కారానికి దారితీసింది.
Published Date - 03:10 PM, Thu - 23 December 21 -
India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్
పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటల
Published Date - 02:40 PM, Thu - 23 December 21 -
భూగర్భ జలాలపై చట్టాలు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ?
భూగర్భ జలాల నిర్వహణ కోసం కేవలం 19 రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని రూపొందించాయి. వాటిలో నాలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా మాత్రమే అమలు అవుతుంది. మరో ఆరు రాష్ట్రాల్లో విధ కారణాల వల్ల ఈ చట్టం పెండింగ్ లో ఉందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక పేర్కొంది.
Published Date - 11:14 AM, Thu - 23 December 21 -
Upasana: ప్రధానితో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి కోడలు
ప్రధాని నరేంద్రమోదీతో మెగా ఫ్యామిలీ కోడలు,అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ కొనిదెల ఉపాసన భేటీ అయ్యారు.
Published Date - 10:58 PM, Wed - 22 December 21 -
Indian Cinema : భారత చలనచిత్రం ప్రైవేటీకరణ?
చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI), డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF), ఫిల్మ్ డివిజన్((FD), నేషనల్ ఫిల్మ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (NFAI)లను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(NFDC)లో విలీనం చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
Published Date - 04:20 PM, Wed - 22 December 21 -
Haryana : బహిరంగ ప్రార్థనల నిషేధం
బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలను నిషేధిస్తూ హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ మతం వారు అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి ప్రార్థనలు, పూజలు తదితర మత పరమైన కార్యక్రమాలు చేయడానికి లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
Published Date - 03:55 PM, Wed - 22 December 21 -
Omicron Warning: ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
ప్రపంచాన్ని భయపెడుతున్న ఓమిక్రాన్ పై కేంద్రం మరోసారి అలెర్ట్ అయ్యింది. ఇప్పటివరకు 200 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
Published Date - 11:46 PM, Tue - 21 December 21 -
‘మహా’ ప్రభుత్వానికి ‘షా’ పోటు
రెండు రోజులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబాయి పర్యటన సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్, అమిత్ షా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందని భావిస్తున్న బీజేపీ క్యాడర్ కు ఈ టూర్ క్లారిటీ ఇచ్చింది.
Published Date - 04:52 PM, Tue - 21 December 21 -
UP Elections : మహిళా ఓటర్లకు మోడీ గాలం
ఏ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ కేంద్రం నిధులను విచ్చలవిడిగా ఇవ్వడం పరిపాటి అయింది. తాజాగా ఉత్తప్రదేశ్ ఎన్నికల సమీపిస్తోన్న వేళ 1000 కోట్ల రూపాయలను మహిళా ఖాతాల్లోకి కేంద్రం వేసింది. అక్కడి స్వయం సహాయ సంఘాల పంట పండింది. మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు మోడీ నిధులను భారీగా బదిలీ చేశాడు.
Published Date - 04:13 PM, Tue - 21 December 21 -
యూపీ బీజేపీకి ‘అమూల్’ చిచ్చు
ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని కరియాన్వ్లో మాత్రం రైతులు ఆగ్రహంగా ఉన్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఈనెల 23న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టు రైతులకు, యూపీ ప్రభుత్వానికి మధ్య అగాధం పెంచుతోంది.
Published Date - 03:35 PM, Tue - 21 December 21 -
India: లోక్ సభలో బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు
బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు 2021ను లోక్ సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ ప్రవేశపెట్టారు. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట
Published Date - 03:18 PM, Tue - 21 December 21 -
Politics: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ఇటీవల అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిచారు. భారత దేశంలో 2014 తర్వాత ఇలాంటి మూకదాడులు జరుగుతున్నాయి అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
Published Date - 02:56 PM, Tue - 21 December 21 -
Delhi Politics: వెంకయ్యనాయుడి ఇంట్లో సస్పెండైన ఎంపీలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనమరాలి రిసెప్షన్ ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది.
Published Date - 12:31 AM, Tue - 21 December 21 -
Ayodhya and Kashi: `మధుర` మరో అయోధ్య, కాశీ..!
మధుర శ్రీకృష్ణుడు జన్మస్థలం. ఆ ప్రాంతంలో ప్రముఖ దేవాలయం ఉంది. దాని సమీపంలోనే మసీదు ఉండడం వివాదంగా మారింది. దేవాలయం, మసీదు స్థలాలపై కోర్టులోనూ కేసులు ఉన్నాయి.
Published Date - 04:34 PM, Mon - 20 December 21 -
India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
Published Date - 04:04 PM, Mon - 20 December 21