India
-
Delhi: ఎల్లో అలర్ట్తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ క
Published Date - 04:58 PM, Tue - 28 December 21 -
Tejaswi Surya : మోడీకి తేజస్వి ‘ఘర్ వాపసీ’ గండి
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన ఘర్ వాపసీ వ్యాఖ్యలు వీడియో వైరల్ అయింది. అంతర్జాతీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. పైగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆ వీడియో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ గ్రహించింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
Published Date - 03:26 PM, Tue - 28 December 21 -
Corona: అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్’ అభయం!
కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్' పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Published Date - 02:09 PM, Tue - 28 December 21 -
Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ
ఒమైక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించను
Published Date - 10:37 AM, Tue - 28 December 21 -
Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ
హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు. ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమ
Published Date - 10:10 AM, Tue - 28 December 21 -
News GST Rule:కొత్త సంవత్సరంలో కొత్త జీఎస్టీ రూల్స్.. ఈ వస్తువులపై పెరగనున్న ధరలు..?
కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్నులో మార్పులు జరగనున్నాయి. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Published Date - 08:36 PM, Mon - 27 December 21 -
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా?
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని పలు రాజకీయ వర్గాలు తెలిపాయి.
Published Date - 05:38 PM, Mon - 27 December 21 -
NV Ramana : ‘సుప్రీం’కు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు
ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులోని 76 మంది న్యాయవాదులు కలిసి చీఫ్ జస్టిస్ కు రాతపూర్వక వినతి పత్రాన్ని అందించారు. తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమని వాళ్లు డిమాండ్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను ఫిర్యాదులో జోడించారు.
Published Date - 05:03 PM, Mon - 27 December 21 -
Punjab Politics : పంజాబ్ లో సింగ్ తో బీజేపీ కూటమి
మాజీ సీఎం అమరేంద్రసింగ్ పెట్టిన కొత్త పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీతో కలిసి ఎస్ఎడి కూడా పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని కేంద్రం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించాడు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇటీవల అమరేంద్రసింగ్ స్థాపించిన విషయం విదితమే. అలాగే, సుఖ్ దేవ్ సింగ్ ధిండాకు చెందిన ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తుతో పోటీ చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయి
Published Date - 04:58 PM, Mon - 27 December 21 -
Covid Vaccine : కోవిన్ టీకాలకు పిల్లల నమోదు ఇలా..
టీకాలు వేయించుకోవడానికి ముందుగా CoWIN ప్లాట్ఫారమ్లో పిల్లలు నమోదు చేసుకోవాలి. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించే ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ సైట్ లకి వెళ్లి నమోదు చేసుకోవాలి.
Published Date - 04:37 PM, Mon - 27 December 21 -
New Year : నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. ?
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:00 AM, Mon - 27 December 21 -
Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్లపై రాహుల్ ట్వీట్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 10:58 AM, Sun - 26 December 21 -
PM Modi: ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది!
దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ దేశ ప్రజలని ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 10:59 PM, Sat - 25 December 21 -
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Published Date - 04:20 PM, Sat - 25 December 21 -
Ludhiana Blast : లూథియానా పేలుడు వెనుక ఖలిస్తాన్ క్లూ
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు వెనుక ఖలిస్టానీ ఉద్యమకారులు ప్రమేయం ఉందని ఆ రాష్ట్ర పోలీస్ అనుమానిస్తోంది. పేలుడు కు సంబంధించిన దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Published Date - 04:13 PM, Sat - 25 December 21 -
Karnataka CM : 2023 వరకు కర్నాటక సీఎం ఆయనే.!
కర్నాటక సీఎం బొమ్మైని మార్చేస్తారని ఇటీవల జరిగిన ప్రచారానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫుల్ స్టాప్ పెట్టారు. నాయకత్వ మార్పు ఉండదని జోషి, బిజెపి కర్ణాటక యూనిట్ చీఫ్ నళిన్ కుమార్ స్పష్టం చేశారు. బసవరాజ్ బొమ్మై 2023 లో వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతారని తేల్చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు నెలలు పూర్తి కానున్న ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితం హావేరీ జిల్లాలోని తన స్
Published Date - 04:09 PM, Sat - 25 December 21 -
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Published Date - 09:09 AM, Sat - 25 December 21 -
Alert: ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి.
దేశంలో ఉగ్రకదలికలు పెరుగుతున్న వేళ నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న పంజాబ్ లో జరిగిన లుథియానా బాంబ్ బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు అసలు నిజాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికలు రానుండటంతో మరిన్ని బాంబ్ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు భద్రతా దళాలలను హెచ్చరిస్తూ వస్తోంది. క
Published Date - 05:15 PM, Fri - 24 December 21 -
Inspire: ఆదర్శం ఈ ఆరోగ్య కార్యకర్త.. ఒంటెపై వెళ్తూ టీకాలు వేస్తోంది!
కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న సమయంలో ‘మేమున్నాం’ అంటూ అండగా నిలిచారు కరోనా వారియర్స్.
Published Date - 03:37 PM, Fri - 24 December 21 -
Uttar Pradesh: ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన అధికారులు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులు షాక్ అయ్యారు. కాన్పూర్కు చెందిన ఓ పర్ఫ్యూమ్ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా.. ఆ సంస్థ యజమాని పీయూష్ జైన్ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్గా ప్యాక్
Published Date - 02:51 PM, Fri - 24 December 21