HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Trade Unions Call Two Days Bharat Bandh Across The Country

Bharat Bandh: రెండు రోజులు భారత్ బంద్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం.

  • Author : hashtagu Date : 28-03-2022 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Bandh
Bharat Bandh

కేంద్ర కార్మిక సంఘాలు.. సమ్మె బాట పట్టాయి. సోమవారం, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించే.. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపైనే ఈ పోరాటం. వీరి సమ్మె వల్ల బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, బొగ్గు, చమురు, ఉక్కు, ఆదాయపన్ను, కాపర్ పరిశ్రమల సేవలపై ప్రభావం పడుతుంది. ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు నోటీసులిచ్చారు.

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, విద్యుత్ కార్మికులు కూడా సమ్మెకు దిగడంతో.. ఈ రంగాల సేవలపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఉంటుంది. రైల్వేలు, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా దీనికి మద్దతిచ్చాయి. ఈ ఉమ్మడి ఫోరంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ కార్మిక సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల్లో సవరణలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధి హమీ నిధుల్లో కోతలు, వీరి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా దీనికి పూర్తి మద్దతును ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం తప్పదు. అందులోనూ ఇది ఆర్థిక సంవత్సరం చివరి వారం. ఈ సమయంలో సహజంగానే బ్యాంకులపై ఒత్తిడి ఉంటుంది. పైగా వివిధ రకాల లావాదేవీల లెక్కలు, చెక్కుల క్లియరెన్స్ లు అన్నీ మార్చి 31లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది.

విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని డిసైడ్ అవ్వడంతో కరెంటు సరఫరాకు అంతరాయం తప్పకపోవచ్చు. విద్యుత్ గ్రిడ్ 24 గంటలూ నడవాలంటే సరిపడా సిబ్బంది తప్పనిసరి. దీంతో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Bandh
  • india
  • Trade Unions

Related News

    Latest News

    • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

    • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

    • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

    • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

    • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd