India
-
Manipur Elections 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం..!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఆదివారమ
Published Date - 10:28 AM, Mon - 28 February 22 -
బీజేపీలో చేరిన గులాంనబీ అజాద్ మేనల్లుడు.. కాంగ్రెస్ ఆ పని చేసినందుకే…?
ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబాషర్ ఆజాద్ ఆదివారం జమ్మూలోని త్రికూట నగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. జమ్ము కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, మాజీ ఎమ్మెల్యే దలీప్ పరిహార్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హరూన్ చౌధురిలు ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీ
Published Date - 06:52 PM, Sun - 27 February 22 -
Population Census: జనాభా లెక్కలకు చిక్కులు తప్పవా? సామాజికవర్గాల లెక్కలపై చిక్కులెందుకు?
దేశంలో జనాభా లెక్కల సేకరణకు ఈ సారి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పదేళ్లకు ఒక సారి జనాభా వివరాలను నమోదు చేస్తుంటారు.
Published Date - 10:30 AM, Sun - 27 February 22 -
Rahul Gandhi: మాట వినకపోతే ఆ నాయకులను బీజేపీకి గిఫ్ట్ గా ఇచ్చేస్తా : రాహుల్ గాంధీ
ఎప్పుడూ సాఫ్ట్ గా, కూల్ గా కనిపించే, మాట్లాడే రాహుల్ ఇప్పుడు పూర్తిగా తన స్టైల్ ను మార్చేశారు. మాటల్లో వాడి వేడి పెరిగింది.
Published Date - 10:15 AM, Sun - 27 February 22 -
Ukraine: సినిమాలకు, చదువులకు ఒకే కేరాఫ్.. దటీజ్ ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రాగానే ఇండియాలో కలవరం మొదలైంది. ఉక్రెయిన్లో చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్ధులు ఏకంగా 23వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలైంది. యుద్ధానికి ముందే తట్టాబుట్టా సర్దుకుని కొంత మంది వచ్చేశారు. ఉక్రెయిన్ లో ఇంకా దాదాపు 18వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఒకేసారి అంతమందిని తీసుకురావడం కష్టమే అయినా.. కేంద్
Published Date - 09:34 AM, Sun - 27 February 22 -
Indians Ukraine: ఉక్రెయిన్ నుండి ఇండియాకి బయల్దేరిన మూడవ విమానం..
Third flight Takes Off from Budapest
Published Date - 09:25 AM, Sun - 27 February 22 -
Rescue Ops: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు…ఆదివారం ఢిల్లీ చేరుకోనున్న రొమేనియా ఫ్లైట్..!!!
ఉక్రెయిన్పై రష్యా సైన్యం మూడోరోజు కూడా విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్ పై బాంబులు మిస్సైల్స్ తో రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి.
Published Date - 12:59 AM, Sun - 27 February 22 -
PM Modi : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ మూరుమూల గ్రామాల వరకు విస్తరింప చేయడానికి కేంద్రం ప్రణాళికను రచించింది.
Published Date - 04:58 PM, Sat - 26 February 22 -
Ukraine Russia War: రష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ ఆర్మీ లైన్లో నిల్చున్న వృద్ధుడు..!
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలెట్టిన రష్యా రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే వందలమంది ఉక్రెయిన్ సైనికులతో పాటు, అమాయక పౌరులు కూడా మరణించారు. వేలమంది గాయపడ్డారు. ఎంతో మంది ఉక్రెయిన్ ప్రజలు భయంతో రోడ్ల మీదకు వచ్చి, బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తమ వారికి అండగా నిలవాలనే తలంపుతో ఉపాధి కో
Published Date - 04:28 PM, Sat - 26 February 22 -
Russia-Ukraine War:భారత్ పై తీవ్ర ప్రభావం…పెరగనున్న ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ధరలు..!!!
రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి.
Published Date - 02:32 PM, Sat - 26 February 22 -
Ukraine Russia War: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న.. రష్యా బ్లాస్టింగ్ వార్నింగ్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడో రోజు కూడా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాలు తమ సమస్యను చర్చల ద్వారా పరి ష్కరించుకుకో
Published Date - 02:23 PM, Sat - 26 February 22 -
Indians in Ukraine : ఉక్రెయిన్ విద్యార్థుల `పాస్ పోర్ట్` ల గల్లంతు
ఓ కన్సల్టెన్సీ నిర్వాకం కారణంగా ఉక్రెయిన్లో వేలాది మంది విద్యార్థుల వద్ద పాస్ పోర్ట్ లు లేకుండా రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Published Date - 12:33 PM, Sat - 26 February 22 -
Dosa Diplomacy : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మసాలా దోసె అస్త్రం
రాయబార కార్యాలయాల్లోని అధికారులు అంటే తమ సొంత దేశం, తాము పనిచేస్తున్న దేశాల మధ్య ఫ్రెండ్షిప్ పెరిగేలా చూడాలి.
Published Date - 11:00 AM, Sat - 26 February 22 -
Ukraine Indians: ఉక్రెయిన్ సంక్షోభం.. భారత విద్యార్థులకు ఆహారం,వసతి కల్పిస్తున్న రొమేనియన్ ప్రభుత్వం
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులు తీవ్రిఇబ్బందులకు గురవుతున్నారు.
Published Date - 08:56 AM, Sat - 26 February 22 -
Cyber Attack On Ukraine : సైబర్ దాడులతో ‘ఉక్రెయిన్’ నిర్వీర్యం
ఉక్రెయిన్ పై సైబర్ దాడి రూపంలో మూడో కన్ను తెరిచింది. సైబర్ అటాక్ లు , హ్యాకింగ్ చేయడంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానం అపారం
Published Date - 05:16 PM, Fri - 25 February 22 -
Russia Ukraine War : ప్రమాదంలో ‘విమానయానం’
ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని గగనతలంపై పౌర విమానాలు నడపొద్దని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశించింది.
Published Date - 04:13 PM, Fri - 25 February 22 -
Ukraine Russia War : ఉక్రెయిన్ రాజధాని రష్యా హస్తగతం..?
రష్యా దుశ్చర్య కారణంగా ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో ఉక్రెయిన్లో దారుణ పరిస్థితి నెలకొంది. అక్కడ నగరాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు అత్యంత భీతావహంగా ఉన్నాయి. ఉక్రెయిన్లోని కీవ్, ఖార్కీవ్, మైదాన్ నెజాలెజ్నోస్టిలో ప్రస్తుత పరిస్థితు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ
Published Date - 01:21 PM, Fri - 25 February 22 -
CM Himanta Biswa Sarma: కోర్టులో విచారణకు హాజరైన అస్సాం సీఎం, ఆయన భార్య
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ విచారణ నిమత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన భార్య రింకి భుయాన్ శర్మ కూడా న్యాయస్థానానికి వచ్చారు. కామరూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయి విచారణ జరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ దంపతుల ఆధ్వర్యంలో న్యూస్ లైవ్ టీవ
Published Date - 10:12 AM, Fri - 25 February 22 -
Ukraine Russia War: రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ .. పెరిగిన వంట నూనె ధరలు
ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలపైనే కాదు. వంట నూనెలపై కూడా ప్రభావం చూపింది. వంట నూనె ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. త్వరలో భారీగా పెట్రోల్, డీజిల్, ధరలతో పాటు వంట నూనె ధరలు కూడా పెరగనున్నట్లు సమాచారం. భారతదేశం సంవత్సరానికి 2.5 మిలియన్ టన్నుల (MT) పొద్దుతిరుగుడు నూనెను వినియోగిస్తుంది. ఇది పామ్ (8-8.5 MT), సోయాబీన్ (4.5 MT) , ఆవాలు/రాప్సీడ్ (3 MT) తర్వాత
Published Date - 10:00 AM, Fri - 25 February 22 -
Modi-Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మోదీ పైనే పెను భారం- ఇక రంగంలో దిగాల్సిందేనా?
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Published Date - 09:48 AM, Fri - 25 February 22