India
-
kedarnath yatra: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న చార్దామ్ యాత్రలో ఈ ఏడాది 30లక్షల మంది యాత్రికులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 10లక్షల మందికిపైగా భక్తులు కేదార్నాథ్ ధామ్ను సందర్శించినట్లు తెలిపారు.
Published Date - 10:21 PM, Sun - 25 June 23 -
Modi Visits Mosque : మసీదుకు వెళ్లిన ప్రధాని మోడీ
Modi Visits Mosque : ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం కైరో సిటీలోని అల్-హకీమ్ మసీదును సందర్శించారు.
Published Date - 03:34 PM, Sun - 25 June 23 -
Order Of The Nile : ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ .. ఈజిప్టు అత్యున్నత పురస్కారం ప్రదానం
Order Of The Nile : ఈజిప్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది..
Published Date - 02:52 PM, Sun - 25 June 23 -
Business Ideas: దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫుల్ డిమాండ్.. ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం..!
వ్యవసాయం, సాంకేతికత పద్ధతి రెండూ నిరంతరం మారుతూ ఉంటాయి.
Published Date - 11:55 AM, Sun - 25 June 23 -
Opposition Meet: రాహుల్ నాయకత్వానికి ఆప్ నో…!
ప్రతిపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్ను కాంగ్రెస్ పార్లమెంటులో వ్యతిరేకించకపోతే, ఆప్ కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయబోమని స్పష్టం చేసింది.
Published Date - 11:51 AM, Sun - 25 June 23 -
PM Modi in Egypt: ఈజిప్టులో ప్రధాని మోదీ.. రెండో రోజు పూర్తి షెడ్యూల్ ఇదే..!
విజయవంతమైన అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్ట్ (PM Modi in Egypt) చేరుకున్నారు.
Published Date - 11:10 AM, Sun - 25 June 23 -
Pakistan On PM Modi: ప్రధాని మోదీని మెచ్చుకుంటున్న పాక్ ప్రజలు.. ఎందుకో తెలుసా..?
పాక్ ప్రజలు నరేంద్ర మోదీ (Pakistan On PM Modi) నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయన దేశానికి ఏం చేసినా చాలా బాగా చేస్తున్నారని అన్నారు.
Published Date - 09:50 AM, Sun - 25 June 23 -
12 Militants Released : 1500 మంది ముట్టడి.. 12 మంది మణిపూర్ మిలిటెంట్లు రిలీజ్
12 Militants Released : మణిపూర్ లోని ఇతాం గ్రామమది.. కార్డన్ సెర్చ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళం 12 మంది మిలిటెంట్లను ఆర్మీ అరెస్ట్ చేసింది.
Published Date - 09:05 AM, Sun - 25 June 23 -
Goods Trains Collide: మరో ఘోర రైలు ప్రమాదం.. పశ్చిమ బెంగాల్లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్లోని బంకురాలోని ఓండాలో ఆదివారం తెల్లవారుజామున రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడం (Goods Trains Collide)తో రైలు ప్రమాదం జరిగింది.
Published Date - 08:25 AM, Sun - 25 June 23 -
100 Antiquities : ఆ 100 వస్తువులు ఇండియాకు ఇచ్చేస్తాం : అమెరికా
100 Antiquities : 100కుపైగా పురాతన భారతీయ వస్తువులను ఇండియాకు అమెరికా తిరిగి అప్పగించనుంది.
Published Date - 02:07 PM, Sat - 24 June 23 -
H-1B Visa: హెచ్- 1బీ వీసా ఉన్న భారతీయులకు శుభవార్త.. ఎందుకంటే..?
ఇప్పుడు భారతీయ నిపుణులు విదేశాలకు వెళ్లకుండానే తమ హెచ్- 1బీ (H-1B Visa)ను పునరుద్ధరించుకోవచ్చు.
Published Date - 09:20 AM, Sat - 24 June 23 -
PM Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటన చరిత్రాత్మకమైనది: అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటనకు వెళ్లారు.
Published Date - 08:50 AM, Sat - 24 June 23 -
Samosa Caucus-Modi : సమోసా కాకస్ అని మోడీ చెప్పగానే.. అమెరికా ఎంపీల చప్పట్లు ఎందుకు ?
Samosa Caucus-Modi : సమోసా కాకస్ .. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఈ పదాన్ని వాడగానే.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం చప్పట్లతో మార్మోగింది.ఇంతకీ సమోసా కాకస్ అంటే ఏమిటి ? అమెరికా కాంగ్రెస్ తో ఈ పదానికి ఉన్న సంబంధం ఏమిటి ?
Published Date - 02:12 PM, Fri - 23 June 23 -
PM Modi-Obama : మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. ఇండియా ముక్కలయ్యే ముప్పు : ఒబామా
PM Modi-Obama : భారత్ లో ముస్లిం మైనార్టీల హక్కుల ఉల్లంఘనపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు.. ఒకవేళ తాను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని దీనిపై ప్రశ్నించి ఉండేవాడినని చెప్పారు.
Published Date - 01:01 PM, Fri - 23 June 23 -
800 Crore For Stone Pelting : కాశ్మీర్ లో రాళ్లదాడులకు 800 కోట్లు.. పాక్ ఫండింగ్ బండారం బట్టబయలు
800 Crore For Stone Pelting : అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్.. కశ్మీర్ లో రాళ్ల దాడి చేయడానికి మాత్రం వందల కోట్లు ఇచ్చింది. 2009 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో కశ్మీర్ లో భారత ఆర్మీ పై రాళ్లదాడులు చేయించేందుకు రూ.800 కోట్లకుపైనే సమకూర్చింది.
Published Date - 12:16 PM, Fri - 23 June 23 -
PM Modi: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా నిలిచింది: ప్రధాని మోడీ
ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరి భావ వ్యక్తీకరణకు, సంస్కృతికి తగిన ప్రాధాన్యత ఉంటుందని… అటువంటి విలువలను అనాధిగా కొసాగిస్తూ.. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం అతి పురాతనమైనది కాగా.. భారత్ ప్రపంచంలోనే అత
Published Date - 11:59 AM, Fri - 23 June 23 -
Bharat Mata Ki Jai: అమెరికాలో ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు.. వీడియో..!
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలుకుతోంది. గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
Published Date - 11:25 AM, Fri - 23 June 23 -
Aap Vs Congress : కేజ్రీవాల్ కు ఖర్గే కౌంటర్.. కేంద్రం ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి విషయంలో క్లారిటీ
Aap Vs Congress : ఇవాళ (జూన్ 23) బీహార్ రాజధాని పాట్నా వేదికగా విపక్షాల మీటింగ్ జరుగుతోంది.. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ను నిలదీస్తామని.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాని వైఖరిని ప్రశ్నిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది.
Published Date - 11:09 AM, Fri - 23 June 23 -
Business Ideas: వ్యవసాయం చేసి లాభం పొందాలంటే నల్ల వరి సాగు చేయాల్సిందే.. మార్కెట్ లో కిలో నల్ల బియ్యం ధర ఎంతంటే..?
వ్యవసాయం నుండి లాభం పొందాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేసి, అమ్మితే మంచి ధర వచ్చే పంటను నాటాలని భారతీయ రైతులు తెలుసుకున్నారు.
Published Date - 09:32 AM, Fri - 23 June 23 -
Biden Dinner-Indian Guests : మోడీకి బైడెన్ డిన్నర్.. హాజరైన ఇండియన్స్ వీరే
Biden Dinner-Indian Guests : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి వైట్ హౌస్ లో ఇచ్చిన అధికారిక విందు సందడిగా సాగింది.
Published Date - 08:18 AM, Fri - 23 June 23