India
-
Jairam Ramesh : ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:34 AM, Tue - 22 July 25 -
Pawan Kalyan : ఉప రాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజ్యాంగ విలువలను కాపాడారు : డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ అందించిన సేవలను కొనియాడారు. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జీ, మీరు భారత్కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజ్యాంగ విలువలను మీరు నిబద్ధతతో కాపాడారు. నిష్పాక్షికత, సమగ్రత, దయతో మీరు మీ బాధ్యతలు నిర్వహించారు అంట
Published Date - 11:12 AM, Tue - 22 July 25 -
Vice President : నెక్స్ట్ ఉపరాష్ట్ర పతి హరివంశ్..?
Vice President : ఎన్డీఏ కూటమి అధికారం కలిగి ఉండటంతో తమకు అనుకూలమైన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు ఈ మేరకు పరిశీలనలో ఉంది
Published Date - 08:49 AM, Tue - 22 July 25 -
Vice President : పదవి కాలం పూర్తికాక ముందే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసింది వీరే..!
Vice President : 1969లో వివి గిరి, 1987లో ఆర్ వెంకటరామన్, 1992లో శంకర్ దయాల్ శర్మ, 1997లో కేఆర్ నారాయణన్ లు ఉన్నారు
Published Date - 07:28 AM, Tue - 22 July 25 -
Jagdeep Dhankhar resigns as Vice President : ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ దన్ఖడ్..కారణం అదే !!
Jagdeep Dhankhar resigns as Vice President : అనారోగ్య కారణాలు తెలిపినా, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది
Published Date - 10:19 PM, Mon - 21 July 25 -
Income Tax Bill : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
Income Tax Bill : బీజేపీ నేత బైజయంత్ పండా నేతృత్వంలోని 31 మంది సభ్యులతో కూడిన కమిటీ, మొత్తం 566 సిఫారసులతో కూడిన 4,575 పేజీల నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టింది
Published Date - 09:22 PM, Mon - 21 July 25 -
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో బంగారం కొంటున్నారా? కేసుల్లో ఇరుక్కునే చాన్స్ జాగ్రత్త!
Smuggled Gold : చిన్న చిన్న దుకాణాల్లో ముఖ్యంగా రశీదులు (bills) సరిగా ఇవ్వని చోట్ల బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Published Date - 07:48 PM, Mon - 21 July 25 -
UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు
UPI payments : ఆగస్టు 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువస్తోంది.
Published Date - 07:28 PM, Mon - 21 July 25 -
VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూత
VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అజరామరమైన నాయకుడు వి.ఎస్. అచ్చుతానందన్ ఇక లేరు. 101 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
Published Date - 07:07 PM, Mon - 21 July 25 -
Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!
నేటి డిజిటల్ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, వ్యక్తిగత జీవితాలు డిజిటల్ వేదికలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల నుండి ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమాచారం వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.
Published Date - 06:52 PM, Mon - 21 July 25 -
NEET : నీట్ యూజీ-2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు షురూ..
NEET : దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 21 నుంచి అధికారికంగా ప్రారంభమైంది.
Published Date - 06:26 PM, Mon - 21 July 25 -
Parliament : జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్సభ, రాజ్యసభ, ఎంపీల నోటీసులు.
Parliament : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపుపై దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మార్చి 2025లో ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Published Date - 05:57 PM, Mon - 21 July 25 -
Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నిష్క్రమించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే పూర్తి హక్కు ఉన్నా కూడా, అధికార పార్టీ నాకు అవకాశం ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిస్తోంది. ఇది ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అని వ్యాఖ్యానించారు.
Published Date - 03:56 PM, Mon - 21 July 25 -
PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
రెండు పక్షాల కోటా కింద బ్రిటన్ ఆటోమొబైల్స్పై టారిఫ్ 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించబడుతుంది. ఇది టాటా-జెఎల్ఆర్ వంటి కంపెనీలకు గణనీయమైన లాభాన్ని చేకూర్చుతుంది.
Published Date - 02:50 PM, Mon - 21 July 25 -
Supreme Court : ఈడీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు..మిమ్మల్ని రాజకీయాలకు ఎందుకు వాడుతున్నారు?
సుప్రీం ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లు ఈ కేసును విచారించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలి. ఇలాంటి రాజకీయ పోరాటాల కోసం ఈడీని వాడడం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
Published Date - 01:27 PM, Mon - 21 July 25 -
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
PM Modi : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు
Published Date - 01:16 PM, Mon - 21 July 25 -
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.
Published Date - 12:51 PM, Mon - 21 July 25 -
KTR About Hindi : హిందీ భాష పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR About Hindi : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ప్రతి 250 కిలోమీటర్లకు భాష, సంస్కృతి, ఆహారం మారుతాయని వివరించారు
Published Date - 12:26 PM, Mon - 21 July 25 -
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
విపక్షాలు ‘ఆపరేషన్ సిందూర్’ సహా పలు అంశాలపై చర్చ కోరుతూ సభ మధ్యలో ఆందోళనకు దిగాయి. వారు నినాదాలు చేస్తూ సభలో గందరగోళాన్ని సృష్టించారు. అయినా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సెషన్ను ప్రారంభించారు. నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభాపతి పలు మార్లు ప్రతిపక్ష సభ్యులను సవినయంగా నిశ్శబ్దంగా ఉండమని విజ్ఞప్తి చేశారు.
Published Date - 12:15 PM, Mon - 21 July 25 -
Parliament : వర్షాకాల సమావేశాలు ప్రారంభం..ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు.
Published Date - 11:53 AM, Mon - 21 July 25