India
-
Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు
మరోసారి ఈడీ (ED) కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ప్రతిపక్ష పార్టీల నేతల తాలూకా కేసులను బయటకు తీసి..వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేస్తుంటారు. తాజాగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈడీ తమ పనిని మెదలుపెట్టింది. గత కొంతకాలంగా గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ కేసుల పరంపర కొనసాగిస్తోంది. ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపీపై గ
Date : 28-12-2023 - 4:33 IST -
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు.
Date : 28-12-2023 - 3:08 IST -
Rama in Political Shrine : రాజకీయ మందిరంలో రాముడు
ఇప్పుడిదంతా ఎందుకంటే, మర్యాద పురుషోత్తముడుగా కోట్లాది హిందువులు కొలుచుకునే శ్రీరాముడు (Sri Rama) రాజకీయాలకు కేంద్రబిందువైపోయాడు.
Date : 28-12-2023 - 1:27 IST -
PM Modi To Russia: ప్రధాని మోదీని రష్యాకు ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్..!
వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi To Russia)ని అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.
Date : 28-12-2023 - 11:45 IST -
COVID-19 sub-variant JN.1: ఢిల్లీని తాకిన కోవిడ్ 19 సబ్-వేరియంట్ JN.1
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు (COVID-19 sub-variant JN.1) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో కోవిడ్ 19 కొత్త రకం ఢిల్లీని కూడా తాకింది. JN.1 మొదటి కేసు బుధవారం (డిసెంబర్ 27) రాజధానిలో వెలుగులోకి వచ్చింది.
Date : 28-12-2023 - 6:51 IST -
President Murmu: అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరు: ముర్ము
President Murmu: అమ్మాయిలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము బుధవారం అన్నారు. దేశ రాజధానిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముర్ము ఈ ప్రకటన చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది కూతుళ్లని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకా
Date : 27-12-2023 - 5:40 IST -
Karnataka: దుకాణాల నేమ్ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-12-2023 - 5:02 IST -
Ram Lalla : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే బాలరాముడిపై కీలక ప్రకటన
Ram Lalla : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించిన కీలక విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం వెల్లడించారు.
Date : 27-12-2023 - 3:45 IST -
Agra Highway : కోళ్ల వ్యాన్కు ప్రమాదం..క్షణాల్లో కోళ్లను మాయం చేసిన వాహనదారులు
మన దేశంలోనే కాదు ప్రపంచం లో ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై కోళ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్ (Agra Highway)వేపై జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు. ఈ పొగమంచు కారణంగా అనే
Date : 27-12-2023 - 3:22 IST -
Rajnath Singh : ఉగ్రవాదులతో పోరాడండి.. భారతీయులను బాధపెట్టొద్దు.. ఆర్మీకి రక్షణమంత్రి సూచన
Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Date : 27-12-2023 - 2:17 IST -
Robert Vadra : ఈడీ ఛార్జ్షీట్లో తొలిసారిగా రాబర్ట్వాద్రా పేరు.. ఏ కేసులో ?
Robert Vadra : మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.
Date : 27-12-2023 - 12:31 IST -
Work From Home: కరోనా ఎఫెక్ట్.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా..?
కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.
Date : 27-12-2023 - 12:30 IST -
Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’
Bharat Nyay Yatra : 'భారత్ న్యాయ్ యాత్ర'కు రాహుల్గాంధీ రెడీ అయ్యారు.
Date : 27-12-2023 - 11:49 IST -
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.
Date : 27-12-2023 - 11:45 IST -
Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?
అమృత్ భారత్లో భాగంగా పుష్-పుల్ టెక్నాలజీతో తయారైన అమృత్ భారత్ రైలు (Amrit Bharat Express ) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వందే భారత్ (Vande Bharat Train) తరహాలోనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. అయోధ్య వేదికగా ప్రధాని మోడీ.. డిసెంబర్ 30న ఈ ట్రైన్లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 6 వందే భారత
Date : 27-12-2023 - 10:25 IST -
Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !
Rajya Sabha 2024 : 2024 సంవత్సరంలో పదవీ కాలం పూర్తికానున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో పలు పార్టీల అగ్రనేతలు ఉన్నారు.
Date : 27-12-2023 - 9:56 IST -
Loud Blast : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పేలుడు సౌండ్స్ ?
Loud Blast : ఢిల్లీలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయంటూ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Date : 27-12-2023 - 7:21 IST -
Vinesh Phogat: అర్జున, ఖేల్ రత్నఅవార్డులు వాపస్ చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్పై మహిళా రెజ్లర్లు లైంగిక ఫిర్యాదులు చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో ఒలింపిక్ రెజ్లింగ్ పతక విజేత సాక్షి మాలిక్ ప్రముఖ పాత్ర పోషించారు.
Date : 26-12-2023 - 9:15 IST -
PM Modi: యూట్యూబ్ లో మోడీ రికార్డ్, మరోసారి విశ్వనాయకుడిగా గుర్తింపు
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇది ఇతర ప్రపంచ నాయకుల కంటే చాలా ముందుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్లో మంగళవారం నాడు సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లను దాటింది. ఈ ఘనతను కలిగి ఉన్న ఏకైక ప్రపంచ నాయకుడు. మోదీ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలు 4.5 బిలియన్లకు పైగా వీక్షణలను కలిగి ఉన్నాయి. ప్రపంచ సహచరుల లీడర్స్ క
Date : 26-12-2023 - 5:12 IST -
Ayodhya Invitation : అయోధ్య రామమందిర ఆహ్వానంపై సీపీఎం, సీపీఐ ఏమన్నాయంటే..
Ayodhya Invitation : జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ తరఫున ఎవరూ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ వెల్లడించారు.
Date : 26-12-2023 - 5:08 IST
