India
-
3 New CMs : మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికకు పరిశీలకుల టీమ్స్
3 New CMs : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బంపర్ మెజారిటీతో గెలిచిన బీజేపీ.. ఆయా రాష్ట్రాలకు సీఎంలను నియమించడంపై ఫోకస్ పెట్టింది.
Date : 08-12-2023 - 2:25 IST -
Indian Students: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడాలో అత్యధికంగా..!?
భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులు (Indian Students) తమ కలలను నెరవేర్చుకోవడానికి విదేశాలకు వెళతారు.
Date : 08-12-2023 - 2:00 IST -
Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Onion: దేశంలోని చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 నుంచి రూ.60కి పైనే ఉంది. దీంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి
Date : 08-12-2023 - 1:36 IST -
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Date : 08-12-2023 - 12:14 IST -
RBI: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
Date : 08-12-2023 - 11:17 IST -
UPI Limit – 5 Lakhs : ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ లిమిట్.. ఇక రూ.5 లక్షలు
UPI Limit - 5 Lakhs : యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ వినిపించింది.
Date : 08-12-2023 - 11:15 IST -
ISRO: ఇస్రో మరో ముందడుగు, వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అం
Date : 08-12-2023 - 11:06 IST -
India – Cyber Alert : ఇండియాలో సైబర్ అలర్ట్.. పాకిస్తాన్, ఇండోనేషియా హ్యాకర్ల పన్నాగం
India - Cyber Alert : పాకిస్తాన్, ఇండోనేషియాలకు చెందిన పలు హ్యాకర్ గ్రూపులు డిసెంబర్ 11న ‘సైబర్ పార్టీ’ని ప్రకటించాయి.
Date : 08-12-2023 - 10:52 IST -
SIM Cards – 2024 : ‘సిమ్’ కోసం డాక్యుమెంట్స్ మోసుకెళ్లక్కర్లేదు
SIM Cards - 2024 : సిమ్ కార్డు.. ఇది కావాలంటే ఇప్పటిదాకా మనం ఐడీ ప్రూఫ్లను తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి వచ్చేది.
Date : 08-12-2023 - 9:36 IST -
Heart Attack: 51 ఏళ్ల మహిళకు 16 నెలల్లో 5 సార్లు గుండెపోటు..!
ప్రస్తుతం ప్రపంచంలో గుండెపోటు (Heart Attack) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు అనే పేరు వినగానే జనంలో ఏం చేయాలో తెలియని భయం.
Date : 07-12-2023 - 9:20 IST -
Cyclone Michaung: చెన్నైలో మిజామ్ తుఫాను, రంగంలోకి సీఎం స్టాలిన్
మిజామ్ తుపాను ధాటికి రాజధాని చెన్నై అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిజామ్ తుపాను తమిళనాడు ఉత్తర కోస్తాలోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది
Date : 06-12-2023 - 9:48 IST -
PoK – INDIA : పీఓకే మనదే.. 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్.. అమిత్షా ప్రకటన
PoK - INDIA : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో భాగమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
Date : 06-12-2023 - 5:50 IST -
Mamata Banerjee: ఎన్నికలకు ముందు బీజేపీ తప్పుడు హామీలు ఇచ్చింది : మమతా బెనర్జీ
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ పార్టీని “అతిపెద్ద జేబు దొంగ” అని అభివర్ణించారు. అలాగే ఎన్నికల ముందు బీజేపీ ఓటర్లను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఉత్తర బెంగాల్కు బయలుదేరే ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్టాడారు. బిజెపికి “రా
Date : 06-12-2023 - 5:37 IST -
Delhi: ఢిల్లీలో పెరుగుతున్న ఆత్యహత్యలు, కారణమిదే
Delhi: దేశవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా ఆత్మహత్య కేసులు 22% పెరిగాయి. 2022లో రాజధానిలో జరిగిన ఆత్మహత్యల్లో 75% పురుషులు ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.2% ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2021లో 164033 , 2020లో 153052 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) 2022 నివేదిక ప్రకారం ఢిల్లీలో 3367 మంది ఆత్మహత్య
Date : 06-12-2023 - 5:18 IST -
BJP MPs Resign : 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా.. ఎందుకు ?
BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు.
Date : 06-12-2023 - 3:47 IST -
Most Powerful Women : ‘ఫోర్బ్స్’ అత్యంత శక్తివంతమైన మహిళల్లో నలుగురు భారతీయులు
Most Powerful Women : ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి.
Date : 06-12-2023 - 2:28 IST -
Cow Urine : దేశాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తాం.. స్వామి చక్రపాణి మహారాజ్ వ్యాఖ్యలు
Cow Urine : తాజాగా హిందీ బెల్ట్లోని రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపుపై డీఎంకే ఎంపీ ఎస్.సెంథిల్కుమార్ మంగళవారం లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 06-12-2023 - 1:14 IST -
Parliament Attack : డిసెంబరు 13కల్లా పార్లమెంటుపై దాడి చేస్తాం.. టెర్రరిస్ట్ పన్నూ వార్నింగ్
Parliament Attack : ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై పేట్రేగిపోయాడు.
Date : 06-12-2023 - 11:59 IST -
PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ
PM Kisan - Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ?
Date : 06-12-2023 - 8:48 IST -
EVMs Vs Digvijay : చిప్ ఉన్న ఏ మిషన్నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్
EVMs Vs Digvijay : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs)పై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘చిప్ ఉన్న ఏ మిషన్నైనా హ్యాక్ చేయొచ్చు. 2003 నుంచి ఈవీంఎల ద్వారా ఓటింగ్ను నేను వ్యతిరేకిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప
Date : 05-12-2023 - 4:35 IST