India
-
Samajwadi Party: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమాజ్వాదీ పార్టీ..!
లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.
Date : 30-01-2024 - 5:41 IST -
Chandigarh Mayor Polls: ఇండియా కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ పదవి బీజేపీదే..!
ఇండియా కూటమికి బ్రేక్ పడుతుందనే వార్తల మధ్య చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలు (Chandigarh Mayor Polls) కాంగ్రెస్ టెన్షన్ను మరింత పెంచే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ విజయం సాధించారు.
Date : 30-01-2024 - 4:30 IST -
Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు
రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్న్యూస్ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.
Date : 30-01-2024 - 2:55 IST -
PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం
నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Date : 30-01-2024 - 2:47 IST -
CM Missing : జార్ఖండ్ సీఎం మిస్సింగ్.. 24 గంటలుగా కనిపించని సొరేన్
CM Missing : కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్తో వణుకుతున్న జార్ఖండ్ను రాజకీయ అనిశ్చితి ఆవరించింది.
Date : 30-01-2024 - 12:40 IST -
President Draupadi : రాష్ట్రపతి ప్రసంగంతో రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ( President Draupadi)ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions)ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని య
Date : 30-01-2024 - 12:02 IST -
Lok Sabha Election : భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు .. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు అని.. ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi)కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి (BJP)గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని పేర్కొన్నారు. రష్యాను పుతిన్ పరిపాలిస్తున్నట్లుగా, భారత్ను బి
Date : 30-01-2024 - 11:59 IST -
Pak Sailors Rescued : 19 మంది పాక్ మత్స్యకారులను రక్షించిన ఇండియన్ నేవీ
Pak Sailors Rescued :ఇండియన్ నేవీ మరోసారి సత్తా చాటింది.
Date : 30-01-2024 - 10:56 IST -
Bill 252 : రెండు కప్ల టీ, రెండు బ్రెడ్ ముక్కలకే రూ.252 బిల్లు.. ఎక్కడ ?
Bill 252 : దేశం నలుమూలల నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.
Date : 30-01-2024 - 9:37 IST -
Ship Hijack : నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు.. రంగంలోకి భారత యుద్ధనౌక
Ship Hijack : అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు.
Date : 29-01-2024 - 3:55 IST -
Jairam Ramesh: బీజేపీ పాలనలో చిన్నారులపై అత్యాచార కేసులు పెరిగాయి: జైరాం రమేశ్
Jairam Ramesh: 2016 నుంచి 2022 వరకు చిన్నారులపై అత్యాచారం కేసులు బాగా పెరిగాయని ఎన్జీవో నివేదికపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై దాడి చేసి, మోదీ ప్రభుత్వ హాయంలోనే పిల్లలకు కూడా భద్రత లేదని ఆరోపించింది. 2016 నుండి 2022 వరకు పిల్లలపై అత్యాచారాల కేసులు 96 శాతం పెరిగాయని బాలల హక్కుల NGO CRY నివేదిక పేర్కొంది. మెరుగైన ప్రజా అవగాహన కారణంగా పిల్లలపై లైంగిక నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఫలితాలపై మీ
Date : 29-01-2024 - 3:52 IST -
Lalu Prasad Yadav: మా నాన్నకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదు: లాలూ కుమార్తె
భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు.
Date : 29-01-2024 - 3:37 IST -
Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ
Rajya Sabha Elections : కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.
Date : 29-01-2024 - 2:16 IST -
Maharashtra: ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు గడుపు పొడిగింపు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
Date : 29-01-2024 - 2:01 IST -
Fatwa Against Imam : రామమందిర కార్యక్రమానికి హాజరైన ఇమామ్కు వ్యతిరేకంగా ఫత్వా
Fatwa Against Imam : జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగిన భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి హాజరయ్యారు.
Date : 29-01-2024 - 1:58 IST -
CAA In 7 Days : వారం రోజుల్లోగా సీఏఏ అమల్లోకి.. కేంద్ర మంత్రి సంచలన కామెంట్
CAA In 7 Days : ‘‘దేశవ్యాప్తంగా వారం రోజుల్లోగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమల్లోకి వస్తుంది’’ అంటూ కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 29-01-2024 - 11:56 IST -
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి
Date : 29-01-2024 - 11:45 IST -
Top News Today: టుడే టాప్ న్యూస్ తెలుగు
మాల్దీవుల పార్లమెంట్లో సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధికార కూటమి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, మాల్దీవుల ప్రగతిశీలక పార్టీ ఎంపిలు, ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ ఎంపిలు హాల్ లోనే కొట్టుకున్నారు.
Date : 29-01-2024 - 11:05 IST -
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు
Date : 28-01-2024 - 5:41 IST -
Maharajah Duleep Singh : తెల్లవారి గడ్డపై భారతీయుడి మ్యూజియంకు వందేళ్లు
Maharajah Duleep Singh : సిక్కు సామ్రాజ్యం చివరి పాలకుడు మహారాజా దులీప్ సింగ్.
Date : 28-01-2024 - 3:54 IST
