India
-
1100 Jobs : ఈసీఐఎల్లో 1100 జాబ్స్.. జూనియర్ టెక్నీషియన్స్కు గ్రేట్ ఛాన్స్
1100 Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 1100 జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 12-01-2024 - 2:19 IST -
Price Tags Fall: లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్.. చౌకగా మారనున్న వస్తువుల ధరలు..?!
లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల కానుక ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు చౌకగా (Price Tags Fall) మారుతాయని తెలుస్తోంది.
Date : 12-01-2024 - 1:55 IST -
Fact Check: రైతులకు ‘పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్’.. అసలు నిజం ఇదే..!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 'పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్'ని (𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐓𝐫𝐚𝐜𝐭𝐨𝐫 𝐘𝐨𝐣𝐚𝐧𝐚) ప్రారంభించిందని ఇటీవల ప్రచారం జరిగింది.
Date : 12-01-2024 - 1:30 IST -
Bank Holiday List: అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే..!
మకర సంక్రాంతి పండుగ రాబోతోంది. పండగ రోజు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. దీంతో పాటు రేపు అంటే జనవరి 13వ తేదీ రెండో శనివారం, జనవరి 14వ తేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు (Bank Holiday List) ఉంటుంది.
Date : 12-01-2024 - 11:55 IST -
Modi Emotional : తొలిసారి ఎమోషనల్ అవుతున్నా.. అయోధ్యలో 11 రోజుల పూజల ప్రారంభోత్సవ వేళ ప్రధాని మోడీ
Modi Emotional : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Date : 12-01-2024 - 11:05 IST -
Ram Lala Pran Pratishtha: జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. ఎంతమందికి ఆహ్వాన లేఖలు పంపారంటే..?
రాంలాలా ప్రాణ ప్రతిష్ట (Ram Lala Pran Pratishtha) జనవరి 22న అయోధ్యలో ఘనంగా జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు, పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంలోని గర్భగుడిలో రాంలాలాను ప్రతిష్ఠించనున్నారు.
Date : 12-01-2024 - 11:00 IST -
Mukesh Ambani: ముఖేష్ అంబానీ నికర విలువ ఎంతంటే..? సంపన్నుల జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారంటే..?
భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani)కి గురువారం గొప్ప రోజు. ఒక వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పెరిగిన తర్వాత కొత్త రికార్డు సృష్టించబడింది.
Date : 12-01-2024 - 10:30 IST -
Sea Bridge: నేడు ప్రధాని మోదీచే సముద్రపు వంతెన ప్రారంభోత్సవం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పలు పథకాలకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో అత్యంత ప్రత్యేకం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన పొడవైన వంతెన (Sea Bridge).
Date : 12-01-2024 - 7:36 IST -
Ram Mandir: నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Date : 11-01-2024 - 11:18 IST -
Earthquake: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు
ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు జమ్మూలో కూడా భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
Date : 11-01-2024 - 4:17 IST -
Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ
అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ హాజరవుతారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
Date : 11-01-2024 - 3:17 IST -
Ayodhya Hotels: అయోధ్యలో హోటల్ గది అద్దె.. రోజుకు రూ. లక్ష, పెరుగుతున్న హోటల్ బుకింగ్స్..!
జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. దీని కారణంగా హోటల్ గదులు (Ayodhya Hotels), అలాగే ఆహారం, అద్దెలు అకస్మాత్తుగా పెరిగాయి.
Date : 11-01-2024 - 1:10 IST -
Yogi Adiyanath: 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయి: యోగీ
Yogi Adiyanath: జనవరి 22న ‘ప్రాణ్ దినోత్సవం’ రోజున 100 చార్టర్డ్ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్ గురువారం తెలిపారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగనున్నాయి. ఇది అయోధ్య విమానాశ్రయం సామర్థ్యాన్ని పరిశీలించే మార్గాన్ని కూడా చూపుతుంది’’ అని
Date : 11-01-2024 - 11:37 IST -
Modi : మోడీ చేతిలో రామాస్త్రం
డా.ప్రసాదమూర్తి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మరి పూర్తి కాని మందిరానికి పూజలు దేనికి అనే ప్రశ్న, మనం కాదు, సాక్షాత్తు పూరీ జగద్గురువు శంకరాచార్యుడే వేశారు. దీనికి నవనిర్మాణ రామ మందిరంలో తల మునకలైపోయిన బిజెపి నాయకత్వానికి గాని, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల అధినాయకులకు గాని సమాధానం చెప్పే తీరుబడి లేదు. తీరుబడి ఉన్నా జవాబు చెప్పాలన్న
Date : 11-01-2024 - 10:31 IST -
Lok Sabha Elections: 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 164 మంది అభ్యర్థులతో తొలి జాబితా..?
దేశంలో 2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కూడా వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో సిద్ధమైంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.
Date : 11-01-2024 - 10:05 IST -
Narayana Murthy: టికెట్ లేకుండా రైలులో ప్రయాణించిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఎప్పుడంటే..?
నారాయణమూర్తి (Narayana Murthy) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అతని నికర విలువ రూ.37000 కోట్లు.
Date : 11-01-2024 - 7:45 IST -
One Nation One Election : జమిలి ఎన్నికల కమిటీకి 5వేల సూచనలు.. లాస్ట్ డేట్ జనవరి 15
One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి.
Date : 10-01-2024 - 5:18 IST -
Vibrant Gujarat Summit: మోడీ పాలనను ఆకాశానికి ఎత్తిన అదానీ
వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది.ఈరోజు జనవరి 10న గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్ ను ప్రారంభించారు.
Date : 10-01-2024 - 4:24 IST -
Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు
Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.
Date : 10-01-2024 - 4:02 IST -
Bharat Jodo Nyay Yatra: రాహుల్కి ఝలక్ ఇచ్చిన మణిపూర్ ప్రభుత్వం
రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Date : 10-01-2024 - 3:27 IST