India
-
Fine On IndiGo: ఇండిగోకు రూ.1.20 కోట్ల జరిమానా.. ముంబై విమానాశ్రయానికి రూ.90 లక్షల ఫైన్..!
ముంబై విమానాశ్రయానికి రూ.90 లక్షల జరిమానా, ఇండిగోకు రూ.1.20 కోట్ల జరిమానా (Fine On IndiGo) విధించారు. ఇండిగోపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) చర్యలు తీసుకుంది.
Date : 18-01-2024 - 7:19 IST -
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్లోని పోలీసు అధికారులు
Date : 17-01-2024 - 11:38 IST -
UP CM: రామమందిర ఉద్యమం కారణంగానే సన్యాసిని అయ్యాః యూపీ సీఎం యోగి
UP CM: రామమందిర ఉద్యమం కారణంగానే తాను సన్యాసిని అయ్యానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అన్నారు. “మేము మొదటి నుండి ఉద్యమంతో ముడిపడి ఉన్నాము. అయితే, రాముడి ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకకు మేము క్రెడిట్ తీసుకోవడం లేదు. మేము సేవకులుగా వెళ్తున్నాము” అని ఆదిత్యనాథ్ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు ఆహ
Date : 17-01-2024 - 8:38 IST -
Rama Mandiram : కాంగ్రెస్ నిర్ణయం కరెక్టేనా?
డా.ప్రసాదమూర్తి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొందరు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని, తప్పు చేసిందని చాలామంది మాట్లాడుతున్నారు. ఆఖరికి ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీలో కూడా మతభేదాలు ఉన్నాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బిజెపి కోరుకున్నది కూడా ఇదే కదా. ఈ కార్
Date : 17-01-2024 - 7:02 IST -
Kerala: చరిత్రలో తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేరళలోని సవరించిన పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దేశ రాజ్యాంగ పీఠికను చేర్చనున్నారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం పిల్లల మనసుల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించే ప్రయత్నం
Date : 17-01-2024 - 6:43 IST -
Ayushman Bharat : ‘ఆయుష్మాన్ భారత్’ ఆరోగ్య బీమా పరిమితి రూ.10 లక్షలకు పెంపు ?
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్ర సర్కారు రూ. 10 లక్షలకు పెంచనుందని సమాచారం.
Date : 17-01-2024 - 5:58 IST -
Manipur Violence : బాంబులతో చెలరేగిన తీవ్రవాదులు.. పోలీస్ కమాండో మృతి
Manipur Violence : మణిపూర్ మరోసారి హింసతో అట్టుడికింది.
Date : 17-01-2024 - 2:23 IST -
Baba Ramdev: బాబా రామ్దేవ్ ఎవరి సహాయంతో పతంజలి కంపెనీని ప్రారంభించారో తెలుసా..?
యోగా గురువు బాబా రామ్దేవ్ (Baba Ramdev), అతని సంస్థ పతంజలి పేరు నేడు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోంది. అయితే ఈ సంస్థ ప్రారంభంలో ఒక జంట ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ జంట పేరు సునీత, సర్వన్ సామ్ పొద్దర్.
Date : 17-01-2024 - 12:00 IST -
PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ
PM Modis Village: గుజరాత్లోని వాద్నగర్.. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వస్థలం. ఇక్కడ 2,800 ఏళ్ల కిందటి మానవ నివాసాల ఆనవాళ్లు బయటపడ్డాయి.
Date : 17-01-2024 - 10:49 IST -
New Rules Over Flight Delays: విమానాల ఆలస్యం.. కేంద్రం కీలక నిర్ణయం..!
దృశ్యమానత లేకపోవడంతో ట్రాఫిక్ ఎక్కువగా ప్రభావితమైంది. రైళ్లు, బస్సులు షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నప్పటికీ, విమానాలు కూడా చాలా గంటలు ఆలస్యంగా (New Rules Over Flight Delays) బయలుదేరుతున్నాయి.
Date : 17-01-2024 - 7:38 IST -
Singer Chithra – Ayodhya : రామమందిర ప్రారంభోత్సవంపై సింగర్ చిత్ర వీడియో సందేశం.. పెదవి విరిచిన నెటిజన్స్
Singer Chithra - Ayodhya : ‘‘అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమ సమయంలో దేశ ప్రజలు రాముడి శ్లోకాలను జపించాలి’’ అని ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర రెండు రోజుల క్రితం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Date : 16-01-2024 - 7:33 IST -
10th Cheetah Died : చనిపోయిన పదో చీతా.. మరణానికి కారణమేంటి ?
10th Cheetah Died : మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుత మృతిచెందింది.
Date : 16-01-2024 - 6:47 IST -
Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే
Shahi Idgah Complex : ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 16-01-2024 - 5:24 IST -
Death Threat : జనవరి 26న సీఎంను హత్య చేస్తాం.. పన్నూ మరో వార్నింగ్
Death Threat : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాడు.
Date : 16-01-2024 - 3:48 IST -
5 Lakh Laddus: రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలు పంపిస్తున్న సీఎం..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలను (5 Lakh Laddus) పంపనున్నారు. వీటిలో కొన్ని లడ్డూలను సీఎం మోహన్ తన చేతులతో సిద్ధం చేశారు.
Date : 16-01-2024 - 12:30 IST -
Dharavi Residents: ధారవి ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త ఫ్లాట్లను అందించనున్న అదానీ గ్రూప్
ముంబయిలోని ప్రముఖ మురికివాడ అయిన ధారవి రీడెవలప్మెంట్ (Dharavi Residents) ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే వారికి ఒక పెద్ద వార్త వచ్చింది.
Date : 16-01-2024 - 10:30 IST -
Jammu and Kashmir : రామ్ భజనను ఆలపించిన ముస్లిం యువతీ
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir) ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించ
Date : 16-01-2024 - 9:22 IST -
Ayodhya – Tent City : అయోధ్యలో టెంట్ సిటీ రెడీ.. ‘నిషాద్రాజ్ అతిథి గృహ్’ పేరు వెనుక గొప్ప చరిత్ర!
Ayodhya - Tent City : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. దీనికోసం ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Date : 16-01-2024 - 9:17 IST -
Ayodhya Ram Mandir: అయోధ్యలోని పాత విగ్రహం ఏమవుతుంది..? ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహం బరువు ఎంతంటే..?
అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రతిష్ఠాపనకు మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 18న శ్రీ రామ జన్మభూమి తీర్థం గర్భగుడి వద్ద ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు.
Date : 16-01-2024 - 9:00 IST -
Divy Ayodhya : ‘దివ్య్ అయోధ్య’.. అయోధ్య రామయ్య భక్తులకు మరో సౌకర్యం
Divy Ayodhya : జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు నుంచే అయోధ్య రాముడి దర్శనం కోసం సామాన్య భక్తులను అనుమతించనున్నారు.
Date : 15-01-2024 - 9:00 IST