India
-
Telecom Bill 2023 : ఫోన్ కాల్ నుంచి మెసేజ్ దాకా.. కొత్త టెలికాం బిల్లులో సంచలన ప్రతిపాదనలు
Telecom Bill 2023 : బ్రిటీష్ వాళ్ల కాలం నాటి టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త ‘టెలికాం బిల్లు - 2023’ రాబోతోంది.
Date : 20-12-2023 - 7:38 IST -
India Bloc : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి (India Bloc) ప్రధాని అభ్యర్థి (PM Candidate)గా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. మంగళవారం ఢిల్లీ అశోక హోటల్ లో ఇండియా కూటమి నాల్గో సమావేశం జరిగింది. దాదాపు మూడ
Date : 19-12-2023 - 7:47 IST -
Advani Invited : అద్వానీ, జోషిలను మేం ఆహ్వానించాం.. జనవరి 22న అయోధ్యకు వస్తారు : వీహెచ్పీ
Advani Invited : ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ దిగ్గజ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కోరాను.
Date : 19-12-2023 - 4:09 IST -
141 MPs Suspended : మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. ఇప్పటిదాకా 141 మంది ఔట్
141 MPs Suspended : పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేదికగా రాజ్యసభ, లోక్సభల నుంచి ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతోంది.
Date : 19-12-2023 - 1:55 IST -
Gyanvapi Mosque : జ్ఞానవాపి కేసు.. మసీదు పిటిషన్ తిరస్కరణ.. ఆలయ పిటిషన్కు అనుమతి
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 19-12-2023 - 1:06 IST -
JN.1 Variant: JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరం..? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు..!?
దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1700 దాటింది. కరోనా కారణంగా ఒక్కరోజే 5 మంది చనిపోయారు. దీనితో పాటు కేరళలో కూడా JN.1 వేరియంట్ (JN.1 Variant) కరోనా వైరస్ కేసు నమోదైంది.
Date : 19-12-2023 - 12:32 IST -
2 Lakhs Insurance Free : ఈ-శ్రమ్ కార్డుతో 2 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ
2 Lakhs Insurance Free : అసంఘటిత రంగ కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులను (e-Shram Card) అందిస్తోంది.
Date : 19-12-2023 - 12:18 IST -
Andaman Earthquake : అండమాన్ సముద్రగర్భంలో భూకంపం.. ఏమైందంటే ?
Andaman Earthquake : సోమవారం అర్ధరాత్రి చైనాలో భారీ భూకంపం సంభవించగా.. మంగళవారం తెల్లవారుజామున అండమాన్ సముద్రంలోనూ భూకంపం వచ్చింది.
Date : 19-12-2023 - 10:59 IST -
Rice Prices: పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు.. 29 రూపాయలకే కిలో బియ్యం..!
దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం (Rice Prices) పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 19-12-2023 - 9:36 IST -
Advani – Ram Mandir : రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు.. అద్వానీ, జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి
Advani - Ram Mandir : అయోధ్యలో రామమందిరం కోసం 1980వ దశకం నుంచి జరిగిన ఆందోళనలలో ముందంజలో నిలిచిన బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి.
Date : 19-12-2023 - 8:48 IST -
Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై
Date : 18-12-2023 - 5:56 IST -
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలోని స్వరవేద్ మహామందిరంలో ధ్యానమందిరం ఏర్పాటైంది. 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం అయ్యింది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి. ఈ మహా మందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ కొత్తగా నిర్మి
Date : 18-12-2023 - 5:15 IST -
Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.
Date : 18-12-2023 - 3:45 IST -
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Date : 18-12-2023 - 1:44 IST -
COVID-19: రోగులు, వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి
కరోనా కోరలు చాస్తుంది. విదేశాల్లో ఈ ప్రభావం కనిపించినప్పటికీ భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోగులు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని
Date : 18-12-2023 - 1:29 IST -
6 States – 50 Teams : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారం.. 6 రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్
6 States - 50 Teams : డిసెంబర్ 13న లోక్సభలో ఇద్దరు దుండగులు రంగు పొగ గొట్టాలతో హల్చల్ చేసిన ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.
Date : 18-12-2023 - 11:58 IST -
Dawood Hospitalized : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం.. కరాచీలో అత్యవసర చికిత్స ?
Dawood Hospitalized : పాకిస్తాన్లోని కరాచీలో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని తెలుస్తోంది.
Date : 18-12-2023 - 7:53 IST -
BJP : బిజెపి సోషల్ ఇంజనీరింగ్
డా. ప్రసాదమూర్తి అటు పక్క నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల సాధనలో ప్రముఖంగా పాటిస్తున్నట్టు అర్థమవుతోంది. బిజెపి విజయం సాధించిన మూడు రాష్ట్రాలు- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ముఖ్యమంత్రుల ఎంపిక, వారి డిప్యూటీల ఎంపిక చూస్తే ఇది మనకు మరింత స్పష్టంగా బోధపడుతుంది. బిజెపి తన హార్డ్ కోర్ హిం
Date : 18-12-2023 - 12:00 IST -
Bhagat Singh : భగత్ సింగ్ బతికే ఉన్నాడా..?
డా. ప్రసాదమూర్తి బుధవారం పార్లమెంట్ నిండు సభలో, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పార్టీల నాయకులు కొలువుదీరిన సమయంలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ప్రేక్షకుల గ్యాలరీ నుంచి నాయకుల స్థానాల మీదకు దూకి యధేచ్ఛగా గెంతులు వేసి, పసుపు పచ్చని పొగ పార్లమెంట్ అంతా వ్యాపింపజేసి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేటట్టు చేసిన వార్త ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు. ఒకా
Date : 17-12-2023 - 8:55 IST -
1 Akash – 4 Targets : ‘ఆకాశ్’ అదుర్స్.. ఒక్క ఫైర్తో నేలకూలిన నాలుగు డ్రోన్లు
1 Akash - 4 Targets : స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఆకాశ్’ను మరింత డెవలప్ చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది.
Date : 17-12-2023 - 6:49 IST