India
-
Robert Vadra : ఈడీ ఛార్జ్షీట్లో తొలిసారిగా రాబర్ట్వాద్రా పేరు.. ఏ కేసులో ?
Robert Vadra : మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.
Date : 27-12-2023 - 12:31 IST -
Work From Home: కరోనా ఎఫెక్ట్.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా..?
కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.
Date : 27-12-2023 - 12:30 IST -
Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’
Bharat Nyay Yatra : 'భారత్ న్యాయ్ యాత్ర'కు రాహుల్గాంధీ రెడీ అయ్యారు.
Date : 27-12-2023 - 11:49 IST -
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.
Date : 27-12-2023 - 11:45 IST -
Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?
అమృత్ భారత్లో భాగంగా పుష్-పుల్ టెక్నాలజీతో తయారైన అమృత్ భారత్ రైలు (Amrit Bharat Express ) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వందే భారత్ (Vande Bharat Train) తరహాలోనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. అయోధ్య వేదికగా ప్రధాని మోడీ.. డిసెంబర్ 30న ఈ ట్రైన్లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 6 వందే భారత
Date : 27-12-2023 - 10:25 IST -
Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !
Rajya Sabha 2024 : 2024 సంవత్సరంలో పదవీ కాలం పూర్తికానున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో పలు పార్టీల అగ్రనేతలు ఉన్నారు.
Date : 27-12-2023 - 9:56 IST -
Loud Blast : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పేలుడు సౌండ్స్ ?
Loud Blast : ఢిల్లీలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయంటూ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Date : 27-12-2023 - 7:21 IST -
Vinesh Phogat: అర్జున, ఖేల్ రత్నఅవార్డులు వాపస్ చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్పై మహిళా రెజ్లర్లు లైంగిక ఫిర్యాదులు చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో ఒలింపిక్ రెజ్లింగ్ పతక విజేత సాక్షి మాలిక్ ప్రముఖ పాత్ర పోషించారు.
Date : 26-12-2023 - 9:15 IST -
PM Modi: యూట్యూబ్ లో మోడీ రికార్డ్, మరోసారి విశ్వనాయకుడిగా గుర్తింపు
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇది ఇతర ప్రపంచ నాయకుల కంటే చాలా ముందుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్లో మంగళవారం నాడు సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లను దాటింది. ఈ ఘనతను కలిగి ఉన్న ఏకైక ప్రపంచ నాయకుడు. మోదీ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోలు 4.5 బిలియన్లకు పైగా వీక్షణలను కలిగి ఉన్నాయి. ప్రపంచ సహచరుల లీడర్స్ క
Date : 26-12-2023 - 5:12 IST -
Ayodhya Invitation : అయోధ్య రామమందిర ఆహ్వానంపై సీపీఎం, సీపీఐ ఏమన్నాయంటే..
Ayodhya Invitation : జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ తరఫున ఎవరూ వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ వెల్లడించారు.
Date : 26-12-2023 - 5:08 IST -
Drone Attack : డ్రోన్ దాడి చేసిన వాళ్లను వదలం.. సముద్ర గర్భంలో దాక్కున్నా పట్టుకుంటాం : రాజ్నాథ్
Drone Attack : గుజరాత్ తీరానికి వస్తున్న ఇజ్రాయెలీ నౌకపై అరేబియా సముద్రంలో జరిగిన డ్రోన్ దాడి ఘటనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.
Date : 26-12-2023 - 4:33 IST -
Ajit Pawar Jail: అజిత్ పవార్ జైలుకే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుండి మాజీ ఎంపీ షాలినితాయ్ పాటిల్ అజిత్ పవార్పై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు
Date : 26-12-2023 - 4:15 IST -
Corona Cases: భారతదేశంలో 412 తాజా కరోనా కేసులు నమోదు
Corona Cases: భారతదేశంలో కొత్తగా 412 COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్ఫెక్షన్ క్రియాశీల కేసుల సంఖ్య 4,170కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వైరల్ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,337 గా నమోదైంది. కర్ణాటక నుండి 24 గంటల వ్యవధిలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,660కి చేరుక
Date : 26-12-2023 - 4:12 IST -
PM Face : ఖర్గే ప్రధాని అభ్యర్ధిత్వంపై శరద్పవార్ సంచలన వ్యాఖ్యలు
PM Face : విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? అనే దానిపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.
Date : 26-12-2023 - 1:25 IST -
Kapil Sibal: రాముడు నా గుండెల్లో ఉన్నాడు, చూపించాల్సిన అవసరం లేదు: కపిల్ సిబల్
Kapil Sibal: రాముడు తన హృదయంలో ఉన్నాడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలా అని సిబల్ను అడిగినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారు. “నా హృదయంలో రామ్ ఉన్నాడు, నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది నా హృదయం నుండే. రామ్ నా హృదయంలో ఉండి నా ప్రయాణంలో రామ్ నన్ను నడిపించాడు. నేను ఏదో సరిగ్గా చేశానని అర్థం ”అని సిబల్ అన్
Date : 26-12-2023 - 11:56 IST -
GST on Electricity Bill : సామాన్యులపై మరో పెను భారం మోపేందుకు కేంద్రం సిద్ధం..?
బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి సామాన్యులకు (Common Man) వరుస షాకులు ఇస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా GST ని తీసుకొచ్చి ప్రతి వస్తువు ఫై భారం మోపింది. GST దెబ్బకు సామాన్య ప్రజలు ఏ వస్తువు తీసుకోవాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయినప్పటికీ తప్పకతీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువు ఫై GST వేస్తున్న కేంద్రం..ఇక మరో పెను భారం మోపేందుకు సిద్దమైన
Date : 26-12-2023 - 11:37 IST -
PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలు, మోడీ హర్షం
PM Modi: దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 లక్షలకు చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో అర్హులైన కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేయడాన్ని ఆయన కొ
Date : 26-12-2023 - 11:25 IST -
Indian Plane : ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ఆ విమానాన్ని ఆరు రోజులు ఎందుకు ఆపారంటే..
Indian Plane : ఆరు రోజుల ఉత్కంఠకు తెరపడింది.
Date : 26-12-2023 - 8:48 IST -
New Criminal Laws : మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో ఏముంది ?
New Criminal Laws : బ్రిటిష్ పాలకులు తెచ్చిన భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కాలగర్భంలో కలిసిపోయాయి.
Date : 26-12-2023 - 8:17 IST -
Indian Warships : మూడు యుద్ధనౌకలను ‘అరేబియా’లో మోహరించిన భారత్
Indian Warships : భారత్ అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించింది.
Date : 26-12-2023 - 7:15 IST