India
-
Uttarakhand – UCC : యూసీసీ డ్రాఫ్ట్కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం పచ్చజెండా.. 6న అసెంబ్లీకి బిల్లు!
Uttarakhand - UCC : యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పై ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 04-02-2024 - 11:59 IST -
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని జార్ఖండ్ ముక్తి మోర్చా విప్ జారీ చేసింది
Date : 04-02-2024 - 11:04 IST -
CM Arvind Kejriwal: బీజేపీలో చేరేదే లేదు.. ఢిల్లీలో అభివృద్ధి ఆగేదే లేదు: కేజ్రీవాల్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్నీ తమ వెనుకే తిరుగుతున్నాయని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందరూ మాపై కుట్రలు పన్నినా మేం పని మానలేదని చెప్పారు.
Date : 04-02-2024 - 3:40 IST -
Worst Traffic Cities : ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో ఇండియన్ సిటీస్..
Worst Traffic Cities : ప్రపంచంలోనే ఆరో అత్యంత రద్దీ నగరంగా.. ఒక ఇండియన్ సిటీ ఎంపికైంది.
Date : 04-02-2024 - 2:32 IST -
Train Ticket: గుడ్ న్యూస్.. కదిలే రైలులో ఏ కంపార్ట్మెంట్లో ఏ సీటు ఖాళీగా ఉందో తెలుసుకోవచ్చు ఇలా?
మీరు కూడా రైలు (Train Ticket)లో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? మరి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోతే కంగారు పడకండి. ఈ రోజు మేము మీ కోసం ఓ ట్రిక్ను తీసుకువచ్చాము.
Date : 04-02-2024 - 2:15 IST -
BBC – Ram Mandir : ‘రామమందిరం ప్రతిష్ఠాపన’పై కవరేజీ.. బీబీసీకి బ్రిటీష్ ఎంపీ హితవు
BBC - Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నవ్య భవ్య రామమందిర ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2024 - 1:26 IST -
Pakistan Spy – Satendra : పాక్ గూఢచారిగా మారిన ఇండియన్ ఎంబసీ ఉద్యోగి
Pakistan Spy - Satendra : దేశద్రోహం అంటే ఇదే. అతగాడి పేరు సతేంద్ర సివాల్.
Date : 04-02-2024 - 12:47 IST -
Maldives Vs India : ఇండియాను వివరణ కోరిన మాల్దీవ్స్.. ఎందుకో తెలుసా ?
Maldives Vs India : మాల్దీవుల దేశం భారత్కు వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతోంది.
Date : 03-02-2024 - 8:38 IST -
LK Advani: ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్
ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు
Date : 03-02-2024 - 6:18 IST -
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Date : 03-02-2024 - 4:30 IST -
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
Date : 03-02-2024 - 3:44 IST -
Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..
Advani 6 Yatras : బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అందుకోనున్నారు.
Date : 03-02-2024 - 2:41 IST -
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Date : 03-02-2024 - 11:52 IST -
BJP MLA Fire: పోలీసుల ఎదుటే శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి పోలీసు స్టేషన్లో కాల్పులు (BJP MLA Fire) జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్చారు.
Date : 03-02-2024 - 9:11 IST -
Cancer Cases: భారత్లో కలవరపెడుతున్న క్యాన్సర్ కేసులు.. కొత్తగా 14 లక్షల కేసులు నమోదు..!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా అంచనాల ప్రకారం.. 2022లో భారతదేశంలో 14.1 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు (Cancer Cases) నమోదయ్యాయి.
Date : 03-02-2024 - 7:56 IST -
Rakul Preet Singh Wedding: రకుల్ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్రధాని మోదీ కారణమా..?
బాలీవుడ్ నటి రకుల్ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది.
Date : 03-02-2024 - 7:33 IST -
PM Modi: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : పీఎం మోడీ
PM Modi: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మూడవసారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రసంగించిన ప్రధాని ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో 1,000 ఆధునిక విశ్రాంత
Date : 02-02-2024 - 7:53 IST -
Bharat Rice : రూ.29కే కిలో భారత్ రైస్.. వచ్చే వారం నుంచే సేల్స్
Bharat Rice : నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
Date : 02-02-2024 - 3:37 IST -
Shots Fired : ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడే టార్గెట్.. కాల్పులతో కలకలం
Shots Fired : ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023 జూన్ లో అనుమానాస్పద స్థితిలో జరిగింది.
Date : 02-02-2024 - 2:55 IST -
Rail Budget 2024: మధ్యప్రదేశ్లోని రైల్వేల అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయలు.. ఈ సౌకర్యాలపై దృష్టి..!
2024-2025 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో రైల్వేల (Rail Budget 2024) అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ను కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Date : 02-02-2024 - 1:45 IST
