India
-
Narendra Modi : ఆదిలాబాద్లో మోదీ పర్యటనకు 1,600 మంది పోలీసు బందోబస్తు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో 1600 మంది పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందిని మోహరించి ఫూల్ ప్రూఫ్ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ గౌష్ ఆలం తెలిపారు. తెలంగాణలోని 15 జిల్లాల నుంచి 1,600 మంది పోలీసులను మోదీ పర్యటన కోసం మోహరించబోతున్నారని ప్రెస్మెన్లకు భద్రతా ఏర్పాట్లను ఆలం వివరించారు . భద్రతను 10 సెక్టార్లుగా వర్
Published Date - 09:06 PM, Sun - 3 March 24 -
Narendra Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్ట్ల వివరాలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా రూ.62,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యుత్, రైలు, రోడ్డు రంగాలకు సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రారంభించనున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు రూ.56 వేల కో
Published Date - 08:10 PM, Sun - 3 March 24 -
Govt Survey Report : విద్య ఖర్చు తగ్గె.. పాన్, పొగాకు, డ్రగ్స్ ఖర్చు పెరిగె
Govt Survey Report : ‘గృహ వినియోగ వ్యయ సర్వే 2022-23’ నివేదికలో దేశ ప్రజలు డబ్బులను ఖర్చు చేసే తీరుపై ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
Published Date - 07:50 PM, Sun - 3 March 24 -
Anant Abani Watch : వైరల్ గా మారిన అనంత్ చేతి వాచ్..
గత రెండు రోజులుగా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ (Anant Ambani Watch Pre Wedding) వేడుక గురించే అంత మాట్లాడుకుంటున్నారు. మార్చి 1న గుజరాత్లోని జామ్నగర్(Jamnagar)లో చాలా కోలాహలంగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరై సందడి చేసారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు, బిలియనీర్ల కోసం పసందైన వంటకాలతోపాటు పాప్సింగర్ రిహన
Published Date - 05:39 PM, Sun - 3 March 24 -
Rahul Gandhi – PAK : పాకిస్తాన్ కన్నా భారత్లోనే నిరుద్యోగం ఎక్కువ : రాహుల్
Rahul Gandhi - PAK : బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్ కన్నా భారత్లోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
Published Date - 02:49 PM, Sun - 3 March 24 -
Flipkart UPI : ‘ఫ్లిప్కార్ట్ యూపీఐ’ వచ్చేసింది.. విశేషాలివీ
Flipkart UPI : పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలతో పోటీపడేందుకు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ‘ఫ్లిప్కార్ట్’ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:14 PM, Sun - 3 March 24 -
Amrit Bharat Trains : రాబోయే రోజుల్లో 1000 అమృత్ భారత్ రైళ్లు
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కనీసం 1,000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తుందని , అదే సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. PTI-వీడియోలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వందే భారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వే ఇప్పటికే పని ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్లలో మొదటి ఎగుమతి జరుగుతుందని ఆయన
Published Date - 01:49 PM, Sun - 3 March 24 -
Darling : మహిళను ‘డార్లింగ్’ అని పిలిచినా లైంగిక వేధింపే : హైకోర్టు
Darling : ‘‘పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుంది’’ అని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.
Published Date - 01:29 PM, Sun - 3 March 24 -
Sundar Pichai : గూగుల్ సీఈవో పదవికి సుందర్ పిచాయ్ రాజీనామా చేస్తారా ?
Sundar Pichai : సుందర్ పిచాయ్.. భారతదేశ ముద్దుబిడ్డ. గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Published Date - 12:08 PM, Sun - 3 March 24 -
Vidisha Lok Sabha constituency: బీజేపీకి విదిశ లోక్సభ స్థానం ప్రత్యేకం ఎందుకు?
వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి ఒక్కో స్థానానికి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Published Date - 11:08 AM, Sun - 3 March 24 -
Nuclear Weapons Cargo : పాక్కు భారత్ ‘అణు’ షాక్.. ఆ మెషీన్లు స్వాధీనం
Nuclear Weapons Cargo : నిఘా వర్గాల సమాచారంతో పాకిస్తాన్కు భారత్ షాకిచ్చింది.
Published Date - 09:04 AM, Sun - 3 March 24 -
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Published Date - 10:58 PM, Sat - 2 March 24 -
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Published Date - 06:36 PM, Sat - 2 March 24 -
Today Top News: మర్చి 2న టాప్ న్యూస్
గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
Published Date - 05:57 PM, Sat - 2 March 24 -
Modi Cabinet Meet: రేపు ప్రధాని మోదీ చివరి మంత్రివర్గ భేటీ
వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.
Published Date - 05:51 PM, Sat - 2 March 24 -
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్.. ప్రముఖ కంపెనీలకు నోటీసులు
2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ భారత ప్రభుత్వం దాని కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Published Date - 05:50 PM, Sat - 2 March 24 -
Pulse Polio : రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. తల్లిదండ్రులారా మర్చిపోకండి
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోలియో టీకాలు వేయడానికి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3, ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలియో దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతుంది. పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ కోసం సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి మరియు తమిళనాడు, గుర్గావ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్ నుండి అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అధికారు
Published Date - 05:22 PM, Sat - 2 March 24 -
BJP List: మరికాసేపట్లో బీజేపీ తొలి జాబితా..?
2024 లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP List) MP అభ్యర్థుల జాబితా ఈరోజు రావచ్చు. సాయంత్రం 6 గంటలకు ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 04:57 PM, Sat - 2 March 24 -
PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Published Date - 04:48 PM, Sat - 2 March 24 -
PM Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం తెలిపిన ప్రధాని మోడీ
PM Modi : పశ్చిమబెంగాల్(West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Trinamool Congress Party) అవినీతిపై ప్రధాని నరేంద్రమోడీ(pm modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లా(Nadia District)లోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్ ఔర్ కరప్షన్ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే
Published Date - 04:45 PM, Sat - 2 March 24