India
-
Narendra Modi : మధ్యప్రదేశ్కు 4వవందే భారత్ను బహుమతిగా ఇవ్వనున్న ప్రధాని మోదీ
ఖజురహో నుండి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే నాల్గవ సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharath Express Train)ను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సోమవారం జెండా ఊపి మధ్యప్రదేశ్ కోసం ప్రారంభించనున్నారు. గత ఏడాది వేర్వేరు సందర్భాలలో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ఇప్పటికే బహుమతిగా ఇచ్చారు. వాటిలో ఒకటి భోపాల్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ) మధ్య నడుస్తుంది. మర
Published Date - 10:59 AM, Mon - 11 March 24 -
Fastest Router : దేశంలోనే స్పీడ్ రూటర్ రెడీ.. ఇంటర్నెట్ వేగం సెకనుకు 2,400 జీబీ
Fastest Router : మన దేశంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ రూటర్ ప్రారంభమైంది.
Published Date - 09:13 AM, Mon - 11 March 24 -
Anil Ambani : అయ్యో అనిల్ అంబానీ.. రూ.1100 కోట్ల కష్టం !
Anil Ambani : ఓ వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది.
Published Date - 08:49 AM, Mon - 11 March 24 -
Mamata Banerjee : త్వరలో ED, CBI క్రియాశీలకంగా మారడం మీరు చూస్తారు..!
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress Party) తరపున పోటీ చేయాలని కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు త్వరలో తలుపులు తడతాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee)ఆదివారం అన్నారు. “త్వరలో ED, CBI క్రియాశీలకంగా మారడం మీరు చూస్తారు. కానీ భయపడవద్దు. వారు వస్తే, సెర్చ్ వారెంట్ అడగండి. వారి ఆపరేషన్ ముగిసిన తర్వాత, మీరు స్వాధీనం జా
Published Date - 08:02 PM, Sun - 10 March 24 -
Cheetah Gives 5 Cubs: కునో నేషనల్ పార్క్లో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత.. 26కు చేరిన చిరుతల సంఖ్య
కునో నేషనల్ పార్క్ నుండి శుభవార్త వచ్చింది. ఇక్కడ ఆడ చిరుత గామిని ఐదు పిల్లలకు (Cheetah Gives 5 Cubs) జన్మనిచ్చింది.
Published Date - 06:02 PM, Sun - 10 March 24 -
Maldives: మాల్దీవులకు భారతీయులు బిగ్ షాక్.. ఏ విషయంలో అంటే..?
భారతదేశం- మాల్దీవుల (Maldives) మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదం కారణంగా మాల్దీవులను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 33 శాతం తగ్గింది.
Published Date - 05:14 PM, Sun - 10 March 24 -
9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం
9144 Jobs : రైల్వేశాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 12:45 PM, Sun - 10 March 24 -
Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్
బ్రాడ్సన్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుభాష్ యాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న శనివారం సుదీర్ఘంగా విచారించింది. కాగా మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ అతనిని అదుపులోకి తీసుకుంది.
Published Date - 12:27 PM, Sun - 10 March 24 -
Medical Colleges: యూపీలో మరో 14 కొత్త మెడికల్ కాలేజీలు..?
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య పరీక్షగా భావించే నీట్ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు శుభవార్త వెలువడింది. రాబోయే 2024-25 అకడమిక్ సెషన్ నుండి ఉత్తరప్రదేశ్లో 14 కొత్త మెడికల్ కాలేజీలు (Medical Colleges) ప్రారంభించే అవకాశం ఉంది.
Published Date - 10:06 AM, Sun - 10 March 24 -
Elections Notification : మార్చి 15లోగా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ?
Elections Notification : కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది.
Published Date - 08:27 AM, Sun - 10 March 24 -
Arun Goel : ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రిజైన్.. ఎందుకు ?
Arun Goel : లోక్సభ ఎన్నికలు బాగా సమీపించాయి. ఇంకో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతోంది.
Published Date - 07:45 AM, Sun - 10 March 24 -
1st Woman : అసెంబ్లీ స్పీకర్గా యాంకర్.. ఎవరు ?
1st Woman : ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారిల్ వన్నేహా సాంగ్ అనే టీవీ యాంకర్ గెలుపొందారు.
Published Date - 10:34 PM, Sat - 9 March 24 -
Amit Shah : ల్యాండ్ మాఫియాను తలకిందులుగా వేలాడదీస్తాం
బీహార్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల భూములను లాక్కున్న భూమాఫియాను తలకిందులుగా వేలాదీస్తుందని కేంద్ర హోంమంత్రి , అమిత్ షా శనివారం అన్నారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. “లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు దాణా కుంభకోణంలో, రైల్వే మంత్రిగా ఉద్యోగాల కోసం భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ ఇప్
Published Date - 09:07 PM, Sat - 9 March 24 -
DK Shiva Kumar : మా ఇంట్లో కూడా నీళ్లు లేవు..!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి గురించి ప్రస్తావిస్తూ, తన ఇంట్లో కూడా నీళ్లు లేవని వ్యాఖ్యానించారు. “మీడియా నీటి సంక్షోభాన్ని చూపుతోంది. నేను దానిని కాదనను. బోరు బావులు ఎండిపోయాయి. మా ఇంట్లో కూడా నీళ్లు లేవు. మా గ్రామంతో పాటు పరిసరాల్లో నీరు లేదు’ అని శివకుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు. బెంగళూరు రూరల్, రామనగర్ జిల్లాల్లో క
Published Date - 08:56 PM, Sat - 9 March 24 -
Maldives India Row : మాల్దీవుల ప్రజల తరఫున భారత్కు క్షమాపణలుః మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
Mohamed Nasheed Apologies India : మాల్దీవుల(Maldives) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ భారత్(India)కు క్షమాపణలు(Apologies) చెప్పారు. భారత్తో దౌత్యవివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రజల తరఫున భారత్కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్యవివాదం, బాయ్కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వేసవి సెలవుల(Summer holidays)కు భారతీ
Published Date - 06:19 PM, Sat - 9 March 24 -
Nabam Tuki : కాంగ్రెస్కు రాజీనామా చేసిన అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి
Nabam Tuki: అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ(Congress Party)అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ(Former Chief Minister Nabam Tuki)రాజీనామా(resignation) చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ(bjp)లో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్ టుకీ తెలిపారు. We’re now on WhatsApp. Click t
Published Date - 05:32 PM, Sat - 9 March 24 -
UPI In Nepal: నేపాల్లో యూపీఐ సేవలు ప్రారంభం..!
భారతదేశం నుండి నేపాల్కు వెళ్లే వ్యక్తులు ఇప్పుడు అక్కడ యూపీఐ (UPI In Nepal) ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు.
Published Date - 05:10 PM, Sat - 9 March 24 -
Mayawati: పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : మాయావతి
lok-sabha-elections: లోక్సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) జాతీయ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా మాయావతి ప్రకటించారు.
Published Date - 04:40 PM, Sat - 9 March 24 -
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి కొత్త ఫొటోలను రిలీజ్: ఎన్ఐఏ
Rameshwaram Cafe : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) దర్యాప్తును ముమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడికి సంబంధించిన కొత్త ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. తాజా ఫొటోల్లో నిందితుడు టీ షర్ట్ ధరించి ముఖానికి మాస్క్తో కనిపించాడు. అతని చేతిలో బ్యాగ్ క
Published Date - 04:15 PM, Sat - 9 March 24 -
Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత
భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు. ఇది ఏటా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో యువ ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు, ఓటరు నమోదు రేట్లు కొద్దిగా తక్కువగా ఉండేవి
Published Date - 04:04 PM, Sat - 9 March 24