India
-
Google Celebrating Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యేక యానిమేషన్తో సెలెబ్రేట్ చేస్తున్న గూగుల్..!
ఏప్రిల్ 8న రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఆన్లైన్లో హంగామా సృష్టిస్తోంది. గూగుల్ డూడుల్ (Google Celebrating Solar Eclipse) దీని కోసం ప్రత్యేక యానిమేషన్ను తయారుచేసింది.
Date : 08-04-2024 - 12:00 IST -
Amritpal Singh : నా కొడుకును పంజాబ్ జైలుకు తరలించండి..అమృత్పాల్ సింగ్ తల్లి అరెస్టు
Amritpal Singh Mother Arrested : ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్(Balwinder Kaur)ను పోలీసులు అరెస్టు చేశారు. అసోం(Assam)లోని దిబ్రూగఢ్ నుంచి పంజాబ్(Punjab) జైలుకు అమృత్పాల్(Amritpal)ను తరలించాలని డిమాండ్ చేస్తున్న ఆమెను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్పాల్తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కల
Date : 08-04-2024 - 11:29 IST -
CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి ఉంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఎదుట విచారణకు రానుంది.
Date : 08-04-2024 - 10:14 IST -
Qutub Minar : మన కుతుబ్ మినార్పై రువాండా జెండా.. ఎందుకు ?
Qutub Minar : కుతుబుద్దీన్ ఐబక్ 12వ శతాబ్దంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన చారిత్రక కట్టడం.. ‘కుతుబ్ మినార్’.
Date : 08-04-2024 - 9:37 IST -
Elvish Yadav: పాము విషం.. ఒక యూట్యూబర్.. సంచలన ఛార్జ్షీట్
రేవ్ పార్టీ నిర్వహించి అందులో పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) సహా ఎనిమిది మంది నిందితులపై నోయిడా పోలీసులు శుక్రవారం 1200 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు.
Date : 08-04-2024 - 8:15 IST -
PM Modi Roadshow: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్ షో (PM Modi Roadshow) సందర్భంగా రద్దీ కారణంగా ఒక వేదిక కూలిపోయింది.
Date : 08-04-2024 - 12:20 IST -
Rajnath Singh: ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది
‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇది సమయం, డబ్బు వనరులను ఆదా చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ప్రచారం చేసేందుకు కోలయత్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. “ఒక దేశంలో ఒకే ఎన్నికలు జరగాలి. ఇది డబ్బు, వనరులను ఆదా చేస్తుంది” అని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవి
Date : 07-04-2024 - 11:57 IST -
Kamal Haasan: గుజరాత్ మోడల్కు నో.. ద్రవిడ మోడల్కు యస్..కమల్ హాసన్ వ్యాఖ్యలు
సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్హాసన్ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం గుజరాత్ మోడల్ను కాదని తమిళనాడు ద్రావిడ నమూనాను అనుసరించాలని అన్నారు.
Date : 07-04-2024 - 3:53 IST -
BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే
BJP 300 : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-04-2024 - 3:30 IST -
Modi : కొంపెల్ల మాధవీలత ఫై ప్రధాని మోడీ ప్రశంసలు..
‘‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీరు చాలా అద్భుతమైన అంశాలు లేవనెత్తారు. వాటిలో లాజిక్ తో పాటు ప్యాషన్ కూడా ఉంది. మీకు నా శుభాకాంక్షలు.
Date : 07-04-2024 - 2:46 IST -
Solar Eclipse 2024: రేపే సంపూర్ణ సూర్య గ్రహణం.. అమెరికాలో స్కూల్స్, పలు సంస్థలు మూసివేత..!
2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2024) రేపు అంటే ఏప్రిల్ 8న సంభవించబోతోంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది.
Date : 07-04-2024 - 12:00 IST -
Election In Extreme Heat: ఎలక్షన్ ‘హీట్’: ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు ఎన్నికల సమరం..!
ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్లో విపరీతమైన వేడి (Election In Extreme Heat) ఉంటుందని.. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Date : 07-04-2024 - 10:45 IST -
JP Nadda : రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం
JP Nadda: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) పెద్దల సభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. గుజరాత్ (Gujarat) రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా (member of Rajya Sabha) శనివారం ప్రమాణం చేశారు. నడ్డాతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankar) ప్రమాణం చేయించారు. #WATCH | Delhi: BJP national president JP Nadda takes oath as […]
Date : 06-04-2024 - 9:03 IST -
Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.
Date : 06-04-2024 - 3:35 IST -
Lakshadweep : లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి..అధికారుల వెల్లడి
Lakshadweep:కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి (Lakshadweep tourism) కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి (tourist interest) చూపుతున్నారు. ప్రస్తుతం లక్షద్వీప్ దీవులను సందర్శించే వారి సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగినట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడ
Date : 06-04-2024 - 3:03 IST -
Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్పై సీబీఐ దర్యాప్తు
Rs 5 Lakh Per Newborn : పిల్లల అక్రమ రవాణా వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో దుమారం రేపుతోంది.
Date : 06-04-2024 - 2:00 IST -
Cyrus Mistry : భారతదేశపు ‘అత్యంత ధనవంతులు’.. 30 ఏళ్లలోపు బిలియనీర్లు
Cyrus Mistry: ఫోర్బ్స్(Forbes)ప్రపంచ బిలియనీర్ల జాబితా((World Billionaires)లో ముందంజలో ఉన్నారు, దివంగత సైరస్ మిస్త్రీ(Cyrus Mistry) కుమారులు జహాన్((firoz)) మరియు ఫిరోజ్ మిస్త్రీ (firoz mistry) . $9.8 బిలియన్ల మొత్తం సంపదతో, 25 మరియు 27 సంవత్సరాల వయస్సు గల ఈ సోదరులు, 2022లో కారు ప్రమాదంలో వారి తండ్రి విషాదకరమైన మరణంతో వారి అదృష్టాన్ని వారసత్వంగా పొందారు. వారి తండ్రి, టాటా సన్స్ మాజీ ఛైర్మన్, కుటుంబంలోని 18.4%లో కొంత భాగాన్ని వారికి
Date : 06-04-2024 - 1:45 IST -
No Water No Votes : ‘నో వాటర్.. నో ఓట్’.. రాజకీయ పార్టీలకు ఆ గ్రామస్తుల వార్నింగ్
No Water No Votes : ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు, నాయకులు హామీల వర్షం కురిపిస్తుంటారు.
Date : 06-04-2024 - 1:23 IST -
NIA Team : పశ్చిమబెంగాల్ కలకలం..NIA బృందంపై దాడి
NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar) ప్రా
Date : 06-04-2024 - 12:19 IST -
SSC : కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ..స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SC JE Notification: ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) శుభవార్త చెప్పింది. కేంద్రం(center)లోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు రూ.50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. on WhatsApp. Click to Join. సెంట్రల్
Date : 06-04-2024 - 11:39 IST