India
-
Kinnar Seer Vs Modi : ప్రధాని మోడీపై ఎన్నికల బరిలో ట్రాన్స్జెండర్
Kinnar Seer Vs Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్సభ స్థానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 09-04-2024 - 9:35 IST -
Narendra Modi : కోట్లాది మంది ప్రజలు నా ‘రక్షా కవచం’
ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు తన ‘రక్షా కవచం’ అని, తన తల పగలగొట్టాలన్న పిలుపులకు తాను భయపడనని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Date : 08-04-2024 - 10:25 IST -
Congress : ఈసీకి ప్రధాని మోడీపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..ఎందుకంటే…!
Congress party: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో బీజేపీ(bjp), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర్’ ను ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. We’re now on WhatsApp. Click to Join. దీనిపై కాం
Date : 08-04-2024 - 5:21 IST -
Sanjay Dutt : ఎన్నికల్లో పోటీపై సంజయ్ దత్ సంచలన ప్రకటన
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు(Bollywood actor) సంజయ్ దత్(Sanjay Dutt) రాజకీయ ఎంట్రీ(Political entry)పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదన్నారు. అన్ని రూమర్స్కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సంజయ్ దత్ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. ఒకవేళ తాను ఎన్నికల్లోకి రావాలని అనుకుంటే, తాను ఆ విషయాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. తన గురించి మీడియా
Date : 08-04-2024 - 4:09 IST -
ఎన్నికల వేళ ఎంతమందిని జైల్లో వేస్తారు? : సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్(Tamil YouTuber) సత్తై దురై మురుగన్(Sattai Durai Murugan) కు బెయిల్ మంజూరీ(Grant of bail)ని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన
Date : 08-04-2024 - 3:42 IST -
liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
liquor policy Case: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. […]
Date : 08-04-2024 - 2:34 IST -
First Open Debate : భారత ఎన్నికల్లో తొలి ఓపెన్ డిబేట్.. సై అంటున్న ఆ ఇద్దరు !
First Open Debate : మన దేశంలోనే తొలి ఎలక్షన్ ఓపెన్ డిబేట్ కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానం వేదికగా జరగబోతోంది.
Date : 08-04-2024 - 2:09 IST -
CM Kejriwal: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు భారీ ఊరట
కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్కుమార్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు పిటిషనర్కు జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించినట్టయ్యింది.
Date : 08-04-2024 - 2:07 IST -
Jan Lok Poll Survey : అసదుద్దీన్కు షాక్.. జన్ లోక్పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ
Date : 08-04-2024 - 1:58 IST -
Yogi : ‘కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్ర
Date : 08-04-2024 - 12:41 IST -
Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. Actor and BJP Lok Sabha candidate from Mandi, Kangana Ranaut tweets, "I don’t consume beef or […]
Date : 08-04-2024 - 12:04 IST -
Google Celebrating Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యేక యానిమేషన్తో సెలెబ్రేట్ చేస్తున్న గూగుల్..!
ఏప్రిల్ 8న రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఆన్లైన్లో హంగామా సృష్టిస్తోంది. గూగుల్ డూడుల్ (Google Celebrating Solar Eclipse) దీని కోసం ప్రత్యేక యానిమేషన్ను తయారుచేసింది.
Date : 08-04-2024 - 12:00 IST -
Amritpal Singh : నా కొడుకును పంజాబ్ జైలుకు తరలించండి..అమృత్పాల్ సింగ్ తల్లి అరెస్టు
Amritpal Singh Mother Arrested : ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్(Balwinder Kaur)ను పోలీసులు అరెస్టు చేశారు. అసోం(Assam)లోని దిబ్రూగఢ్ నుంచి పంజాబ్(Punjab) జైలుకు అమృత్పాల్(Amritpal)ను తరలించాలని డిమాండ్ చేస్తున్న ఆమెను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్పాల్తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కల
Date : 08-04-2024 - 11:29 IST -
CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి ఉంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఎదుట విచారణకు రానుంది.
Date : 08-04-2024 - 10:14 IST -
Qutub Minar : మన కుతుబ్ మినార్పై రువాండా జెండా.. ఎందుకు ?
Qutub Minar : కుతుబుద్దీన్ ఐబక్ 12వ శతాబ్దంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన చారిత్రక కట్టడం.. ‘కుతుబ్ మినార్’.
Date : 08-04-2024 - 9:37 IST -
Elvish Yadav: పాము విషం.. ఒక యూట్యూబర్.. సంచలన ఛార్జ్షీట్
రేవ్ పార్టీ నిర్వహించి అందులో పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) సహా ఎనిమిది మంది నిందితులపై నోయిడా పోలీసులు శుక్రవారం 1200 పేజీల ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు.
Date : 08-04-2024 - 8:15 IST -
PM Modi Roadshow: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్ షో (PM Modi Roadshow) సందర్భంగా రద్దీ కారణంగా ఒక వేదిక కూలిపోయింది.
Date : 08-04-2024 - 12:20 IST -
Rajnath Singh: ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది
‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇది సమయం, డబ్బు వనరులను ఆదా చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ప్రచారం చేసేందుకు కోలయత్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. “ఒక దేశంలో ఒకే ఎన్నికలు జరగాలి. ఇది డబ్బు, వనరులను ఆదా చేస్తుంది” అని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవి
Date : 07-04-2024 - 11:57 IST -
Kamal Haasan: గుజరాత్ మోడల్కు నో.. ద్రవిడ మోడల్కు యస్..కమల్ హాసన్ వ్యాఖ్యలు
సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్హాసన్ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం గుజరాత్ మోడల్ను కాదని తమిళనాడు ద్రావిడ నమూనాను అనుసరించాలని అన్నారు.
Date : 07-04-2024 - 3:53 IST -
BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే
BJP 300 : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-04-2024 - 3:30 IST