India
-
JNU : జేఎన్యూలో వామపక్షాల జయభేరి.. అధ్యక్షుడిగా ధనుంజయ్.. ఎవరు ?
JNU : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
Published Date - 08:05 AM, Mon - 25 March 24 -
BJP 5th List : బిజెపి ఐదో జాబితా విడుదల..కంగనా రనౌత్ ఎక్కడి నుండి పోటీ అంటే..!!
ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్ను బరిలోకి దింపారు
Published Date - 10:24 PM, Sun - 24 March 24 -
Maha Rally : 31న ఇండియా కూటమి ‘మహా ర్యాలీ’.. ఎక్కడో తెలుసా ?
Maha Rally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:42 PM, Sun - 24 March 24 -
R K S Bhadauria : బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా
R K S Bhadauria : భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా (రిటైర్డ్) రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
Published Date - 12:57 PM, Sun - 24 March 24 -
ISIS – IIT Student : ఐసిస్లో చేరేందుకు ఐఐటీ విద్యార్థి యత్నం.. ఏమైందంటే
ISIS - IIT Student : ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ మన దేశంలో యువతను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు కుట్ర చేసింది.
Published Date - 11:31 AM, Sun - 24 March 24 -
Shariat Vs Yogi : ముస్లింలు, షరియత్పై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు
Shariat Vs Yogi : ‘‘ముస్లింలు దేశంలోని అన్ని సంక్షేమ పథకాలను అందరితో సమానంగా వాడుకుంటున్నారు.
Published Date - 10:51 AM, Sun - 24 March 24 -
Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే తొలి ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినదని.
Published Date - 10:43 AM, Sun - 24 March 24 -
Holi 2024 Weather:హోలీ రోజు వర్షం పడుతుందా..? వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..?
రంగులు, ఆనందాల పండుగ హోలీని ఈసారి సోమవారం (మార్చి 25) జరుపుకుంటారు. అంతకు ముందు ఆదివారం (మార్చి 24) హోలికా దహన్ జరగనుంది. హోలీ రోజు వాతావరణం (Holi 2024 Weather) ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 10:32 AM, Sun - 24 March 24 -
1 Lakh Crores – 2024 : ఈసారి ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు.. ఎందుకు ?
1 Lakh Crores - 2024 : మనదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా ? రూ. 55 వేల కోట్లు !!
Published Date - 09:35 AM, Sun - 24 March 24 -
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ను బరిలోకి దింపింది
Published Date - 11:51 PM, Sat - 23 March 24 -
Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం జైలులో సీఎం ఆఫీస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్లో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఢిల్లీ మంత్రులు చెప్తున్నారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా జైలులోనే సీఎం కార్యాలయం తెరుస్తానని ప్రకటించాడు.
Published Date - 10:41 PM, Sat - 23 March 24 -
Delhi Liquor Case : సీఎం కేజ్రీవాల్కు మరో బిగ్ షాక్
హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు
Published Date - 10:04 PM, Sat - 23 March 24 -
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Published Date - 07:26 PM, Sat - 23 March 24 -
Kejriwal : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఈడీ(Ed) తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ()ED Custody) విధింపు అక్రమం(illegal) అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. Delhi Chief Minister Arvind Kejriwal moves Delhi High Court challenging his arrest and the […]
Published Date - 06:39 PM, Sat - 23 March 24 -
President Murmu: భారత్ ను టీబీ రహితంగా మార్చాలి: రాష్ట్రపతి ముర్ము
President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ‘ప్ర
Published Date - 05:43 PM, Sat - 23 March 24 -
Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి
Published Date - 05:04 PM, Sat - 23 March 24 -
Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు?
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)సమీప బంధువు మేక శరణ్(Meka Sharan) ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఫోన్ను కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని కవితకు [&helli
Published Date - 05:00 PM, Sat - 23 March 24 -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు(Jawans) తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ఈ ఘటన బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అటవీ(Pedia forest) ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి ను
Published Date - 04:34 PM, Sat - 23 March 24 -
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్
Published Date - 02:08 PM, Sat - 23 March 24 -
Kavitha ED Custody : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు
మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది
Published Date - 01:28 PM, Sat - 23 March 24