India
-
PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్
జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి.
Date : 30-05-2024 - 12:58 IST -
Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది.
Date : 30-05-2024 - 10:51 IST -
Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం.. భారత్లోని ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభావం..!
Myanmar Earthquake: రెమాల్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాం, మణిపూర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా 50 వేల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. పొరుగు దేశం మయన్మార్లో సంభవించిన భూకంపం (Myanmar Earthquake)తో భూమి కంపించింది. మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో నమోదైన భూకంప
Date : 30-05-2024 - 9:46 IST -
PM Modi : నేటి నుండి ధ్యానంలో ప్రధాని మోడీ..
స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్టమైన భద్రతను పెంచారు
Date : 30-05-2024 - 7:52 IST -
Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు
దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నీటి వృథాను అరికట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Date : 29-05-2024 - 4:12 IST -
Lok Sabha Poll : మోడీ ఓడిపోవాలి – పాక్ మాజీ మంత్రి కోరిక
గతంలోనూ ఫవాద్ చౌదరి రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా పలుమార్లు కామెంట్స్ చేశారు
Date : 29-05-2024 - 4:04 IST -
PM Modi : సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య క్షీణతపై దర్యాప్తు : ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన హామీ ఇచ్చారు.
Date : 29-05-2024 - 3:58 IST -
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsA
Date : 29-05-2024 - 3:35 IST -
Arvind Kejriwal : కేజ్రీవాల్కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Date : 29-05-2024 - 12:32 IST -
Prajwal : రేపు భారత్కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎయిర్పోర్టులో అరెస్టు..!
Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు భారత్కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. We’re now on WhatsApp. Click to
Date : 29-05-2024 - 12:21 IST -
Delhi Temperature: ఢిల్లీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉడుకుతున్న జనం..!
Delhi Temperature: ఉక్కపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆకాశం నుంచి అగ్నిగోళాల వర్షం కురుస్తుండడంతో పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత (Delhi Temperature) తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రతలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజస్థాన్, హర్యానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 51 డ
Date : 29-05-2024 - 7:34 IST -
400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.
Date : 28-05-2024 - 8:33 IST -
110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ
బిహార్కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే.
Date : 28-05-2024 - 7:03 IST -
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Date : 28-05-2024 - 4:09 IST -
Dera Chief : డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ నిర్దోషి.. హైకోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ నగరం సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ఊరటనిచ్చేలా పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 28-05-2024 - 1:15 IST -
APP : కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ.. తక్షణ విచారణ కుదరదన్న సుప్రీంకోర్టు
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొడిగింపు(Extension of bail) కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు(Filing of Petition) చేశారు. ఈ మేరకు బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ అరవింద్ తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరిం
Date : 28-05-2024 - 12:59 IST -
Cyclone Remal: రెమల్ తుఫాను విధ్వంసం.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ..!
Cyclone Remal: రెమల్ తుఫాను (Cyclone Remal) పశ్చిమ బెంగాల్లో చాలా విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో బలమైన తుపానుతో పాటు భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా 13 మంది మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. రోడ్డు, విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు బీహార్లో తుఫాను ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్
Date : 28-05-2024 - 12:30 IST -
Bribe To Doctors : లగ్జరీ ‘కారు’ కేసు.. 3 లక్షలు పుచ్చుకొని బ్లడ్ శాంపిల్ మార్చేశారు
మహారాష్ట్రలోని పూణేలో జరిగిన లగ్జరీ పోర్షే కారు ప్రమాదం కేసులో మరో కీలక విషయం బయటపడింది.
Date : 28-05-2024 - 10:46 IST -
Traffic Rules : వాహనదారులు ఇక స్పీడ్ తగ్గించుకోవాల్సిందే..లేకపోతే మీ జేబులు ఖాళీనే
జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది
Date : 28-05-2024 - 8:14 IST -
IndiGo Flight: బాంబు బెదిరింపు కలకలం.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight: మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ ఘటన తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగింది. బాంబు వార్త తెలియగానే ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి అత్యవసరంగా ఖాళీ చేయించారు. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విమానయాన భద్రత, బాంబు నిర్వీర్య బృ
Date : 28-05-2024 - 7:52 IST