India
-
Omar Abdullah : బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ
Omar Abdullah: జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) బారాముల్లా(Baramulla) లోక్సభ నియోజకవర్గం(Lok Sabha Constituency)నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు ప్రకటించారు. పార్టీకి కంచుకోటగా ఉన్న సెంట్రల్ కశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గం నుంచి ప్రముఖ షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీ పోటీ చేస్తారని తెలిపారు. We’re now on What
Published Date - 04:20 PM, Fri - 12 April 24 -
PM Modi : త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోడీ
Jammu And Kashmir: కేంద్రపాలిత ప్రాంతం(union territory) జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా(State status) లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్(Udhampur)లో బీజేపీ(bjp) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు స్టార్ క్యాంపెయినర్గా మోదీ ప్రసంగించా
Published Date - 01:14 PM, Fri - 12 April 24 -
AAP : రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిం: మంత్రి అతిశీ
AAP: ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్తో దేశరాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రిమోను తప్పుడు కేసులో, రాజకీయ కక్షతోనే బీజేపీ (BJP) ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు చెరిగింది. We’re now on WhatsApp. Click to Join. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has […]
Published Date - 12:14 PM, Fri - 12 April 24 -
Blast Case : బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
Bengaluru cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. బెంగాల్కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. We’re now on WhatsApp. Click to Join. పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎ
Published Date - 11:42 AM, Fri - 12 April 24 -
Elections : మూడో విడుత లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామపత్రాలు సమర్పించవచ్చు. నామినేషన్లను ఏప్రిల్ 20న పరిశీలిస్తారు. ఆయా స్థానాల్లో మే 7న పోలింగ్ జరుగనుంది. We’re now on WhatsApp. Click to Join. మూడో విడుతలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్ర
Published Date - 11:03 AM, Fri - 12 April 24 -
Social Media Race: సోషల్ మీడియాలో ఏ పార్టీ బలంగా ఉంది..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫాలోవర్ల సంఖ్య ఎంత ఉందంటే..?
ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే మార్గాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించడంలేదు. సోషల్ మీడియా (Social Media Race) కూడా ఎన్నికల ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా మారింది.
Published Date - 09:13 AM, Fri - 12 April 24 -
Jio Down: దేశంలో డౌన్ అయిన జియో ఇంటర్నెట్ సేవలు..!
జియో (Jio Down) భారతదేశంలోని ప్రసిద్ధ టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. జియో వినియోగదారులు నేడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Published Date - 07:15 AM, Fri - 12 April 24 -
Rajnath Singh : పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతకాకపోతే.. సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సాయం కూడా అందించారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే.. పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ను హెచ్చరించారు.
Published Date - 08:39 PM, Thu - 11 April 24 -
Rahul : ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ
Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త అదానీ(Adani)కే అన్ని ప్రయోజనాలను కట్టబెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విషయం పార్లమెంట్(Parliament) వేదికగా చెబితే తన సభ్యత్వాన్ని తీసివేశారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ పదవి చేపట్టానని రాహుల్ అన్నారు. #WATCH | Jodhpur, Rajasthan: Congress leader Rahul Gandhi says, "PM Modi gave all the benefits to one […]
Published Date - 08:02 PM, Thu - 11 April 24 -
Amit Shah : ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం చేయవద్దు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం మధ్యప్రదేశ్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ, “జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని మార్చడానికి ఎప్పుడూ ధైర్యం చేయవద్దు” అని కాంగ్రెస్ను హెచ్చరించారు.
Published Date - 07:09 PM, Thu - 11 April 24 -
EPFO : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి పెంపు!
Central Government: ఈపీఎఫ్ఓ(EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం(Central Government)భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ప్రస్తుతం లోక్ సభ ఎన్నిక
Published Date - 05:51 PM, Thu - 11 April 24 -
Tattoos : టాటూలను 15 రోజుల్లోగా తొలగించాలి..పోలీసులకు ఆదేశం
Remove Tattoos: పోలీసుల(police) శరీరంపై టాటూలు(Tattoos) అవమానకరమ(Shameful)ని ఆ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. (Remove Tattoos) పోలీస్ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒడిశా పోలీస్ శాఖ(Odisha Police Department) ఈ మేరకు పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. భువనేశ్వర్, కటక్ పరిధిలోని జంట నగరాల కమ
Published Date - 05:21 PM, Thu - 11 April 24 -
Kejriwal : కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ.. వ్యక్తిగత కార్యదర్శిపై వేటు
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case) లో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి (Private Secretary) బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై వేటు పడింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ (Directorate of Vigilance) వెల్లడించింది. ఈ మేరకు బిభవ్ను విధుల నుం
Published Date - 04:36 PM, Thu - 11 April 24 -
SBI : ఆర్టీఐ చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ నిరాకరణ
SBI: ఎన్నికల సంఘాని(Election Commission)కి సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) అంశాలను ఆర్టీఐ చట్టం(RTI Act) ప్రకారం వెల్లడించబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) పేర్కొన్నది. వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైదని ఎస్బీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్నా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించలేమన్నది. సుప్రీం ఆదేశాలతో ఈసీకి సమర్ప
Published Date - 03:28 PM, Thu - 11 April 24 -
TMC : తదుపరి ప్రధాని మమతా బెనర్జీ అయ్యే అవకాశాలు : సౌగతా రాయ్
TMC MP : రానున్న లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాదని, మమతా బెనర్జీ(Mamata Banerjee) తదుపరి ప్రధాని(Next Prime Minister) అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ(Trinamool Congress MP) సౌగతా రాయ్(Saugata Roy) ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న అస్పష్ట తీర్పు వెలువడనుందని, 30 మందికి పైగా ఎంపీలతో మమతా బెనర్జీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని అన్నారు. మూడు సార్
Published Date - 02:33 PM, Thu - 11 April 24 -
PM Modi Interview: రామ మందిరం గురించి అమెరికా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఏం చెప్పారో తెలుసా..?
2024 లోక్సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్కు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏప్రిల్ 19న ఓటు వేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Interview) అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూస్వీక్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Published Date - 02:30 PM, Thu - 11 April 24 -
Bus Overturns: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
హర్యానాలోని మహేంద్రగఢ్లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.
Published Date - 11:20 AM, Thu - 11 April 24 -
Lok Sabha Poll – Haircut Is Free : ఓటేస్తే ..కటింగ్ ఫ్రీ అంటూ బోర్డు
ఓటేసి తన సెలూన్కు వచ్చి వేలికి రాసిన సిరా గుర్తు చూపించిన వారికి హెయిర్కట్ ఉచితమంటూ తన షాప్ ఎదురుగా బోర్డు పెట్టాడు
Published Date - 11:17 AM, Thu - 11 April 24 -
Summer Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనున్న రైల్వే శాఖ
ప్రయాణికులకు సేవలందించేందుకు భారతీయ రైల్వే (Summer Special Trains) 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది.
Published Date - 07:35 AM, Thu - 11 April 24 -
Kejriwal : తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ మరో సందేశం
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో తీహార్ జైలు(TiharJail)లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ద్వారా ఆప్ నేతలకు కీలక సందేశం(Key message) పంపించారు. రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధంగా ఉన్నానని, కేంద్రంలోని నియంత ప్రభుత్వం సృష్టిస్తున్న అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను భరించేందుకు తాను రెడీగా ఉన్నట్టు భార్య సునీతకు ఆయన చెప్పారని ఆప్ కీలక నేత, ఢిల్
Published Date - 06:10 PM, Wed - 10 April 24